తగిన బుద్ది చెప్పారన్నమాజీ మంత్రి హరీశ్రావు
ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ది చెప్పారని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు(HARISH RAO) అన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు గాడిద గుడ్డు మిగిలిందని విమర్శించారు. మొన్న హర్యానా, నిన్న మహారాష్ట్ర, నేడు ఢిల్లీలో ఘోర పరాజయంలో రాహుల్, రేవంత్ రెడ్డి పాత్ర అమోఘమని సెటైర్లు గుప్పించారు....
పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణలో అశ్రద్ధ వహిస్తున్న జిహెచ్ఎంసి అధికారులు…
దుర్వాసనతో ముక్కు మూసుకుంటున్న ప్రజలు..
లక్షల రూపాయల ప్రజాధనం వృధా చేసిన జిహెచ్ఎంసి…
ఫోటోలకు ఫోజులిస్తున్న జిహెచ్ఎంసి అధికారులు…
మల్కాజిగిరి జిహెచ్ఎంసి అధికారుల తీరు చూస్తే పేరు పెద్ద ఊరు దిబ్బ అనే సామెతకు సరిగ్గా సరిపోతుంది. గతంలో జిహెచ్ఎంసి ప్రజల సౌకర్యార్థం లక్షల రూపాయలతో మల్కాజిగిరి నియోజకవర్గం అన్ని...
మహాశివరాత్రికి మరో 18 రోజులే
ఉత్సవ కమిటీ కూడా లేనట్టే..!
ఇప్పటికే అమల్లోకి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్
పాలకవర్గం ఉంటేనే సజావుగా జాతర ఏర్పాట్లు
కొత్త ఈ.ఓ తో ఉత్సవాల నిర్వహణ సాధ్యమేనా..?
ఏడుపాయల శ్రీ వనదుర్గామాత దేవస్థానం.. చుట్టూ దట్టమైన అడవులు, మంజీరా నది ఏడుపాయలుగా చీలిన ప్రాంతంలో వన దుర్గామాత వెలసిన పవిత్ర పుణ్యక్షేత్రం. ప్రతి ఏటా మహాశివరాత్రి...
“నో కబ్జా యాప్” ఆవిష్కరించిన స్పీకర్ గడ్డం ప్రసాద్
నోకాబ్జా - భూస్వాముల భద్రతకు సాంకేతిక పరిష్కారం
మోసాల రహిత భూకొనుగోలు & అమ్మకాలకు పూర్తి రక్షణ
రియల్ రంగాన్ని ఉపాధి చేసుకునే వారికీ నోకాబ్జా ఓ కల్పవృక్షం
క్రయ విక్రయ దారులకు నో కబ్జా యాప్ దిక్సూచిలా ఉంటుంది
భూస్వాములు మరియు పెట్టుబడిదారుల అక్రమ ఆక్రమణల నుంచి భూ కొనుగోలుదారులను...
నామినేటెడ్ పోస్టుల భర్తీపైన కసరత్తు
ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణ.. పీసీసీ కొత్త కార్యవర్గం.. నామినేటెడ్ పోస్టుల భర్తీ పైన హైకమాండ్ కసరత్తు చేస్తోంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు.. కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో హైకమాండ్ అలర్ట్ అయింది. దీంతో, పదవుల విషయంలో కీలక నిర్ణయానికి సిద్దమైంది. మంత్రి పదవుల ఖరారు పైన కొత్త...
పెట్రోల్ బాటిల్తో రోడ్డుపై బైఠాయింపు
కల్యాణపురి వద్ద గత 20 ఏళ్లుగా ఆ మహిళ పాల కేంద్రాన్ని నడుపుతోంది. అయితే తమ షాపును జీహెచ్ఎంసీ అధికారులు అక్రమంగా కూల్చివేశారని ఆందోళన వ్యక్తం చేస్తోంది. పెట్రోల్ బాటిల్ పట్టుకుని జీహెచ్ఎంసీ వాహనాల ముందు బైఠాయించి నిరసన తెలిపింది. తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తన పాల కేంద్రాన్ని...
వరుసగా రెండు రోజుల పాటు స్కూళ్లకు సెలవులు రానున్నాయి. ఇప్పటికే విద్యార్థులకు జనవరిలో భారీగా సెలవులు వచ్చాయి. నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగలకు సెలవులు దొరకడంతో విద్యార్థులు సందడిగా గడిపారు. అయితే వార్షిక పరీక్షలు దగ్గర పడుతుండటంతో ప్రిపరేషన్తో బిజీ అయిపోయారు స్టూడెంట్స్. అయితే ఫిబ్రవరిలో మరో రెండు రోజుల పాటు సెలవులు రానున్నాయి....
కలెక్టర్కు ఫిర్యాదు… కనికరించని నర్సంపేట మున్సిపాలిటీ
వారు ఉదయమే నాలు గు గంటలకు లేచి నర్సంపేట పట్టణాన్ని రోడ్లన్నీ, వాడాలన్నీ ఊడు వనిదే పట్టణం పరిశుభ్రంగా ఉండదు. డ్రైనేజీ తీయనిదే పరిశుభ్రత రాదు. ఇంటింటికి నీరు అందివ్వనిదే ఆ వాడలు, ఆ ఇండ్లుకు పూట గడవదు. అయినా నర్సంపేట పట్టణాన్ని అన్ని రకాలుగా తాము శాయ...
ఉదయం 11 గంటలు దాటిన ఖాళీ కుర్చీలే..
మంత్రి నియోజకవర్గమైన మారని అధికారుల తీరు..
ఇది పుల్కల్ మండల ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు
సాక్షాత్తు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రాతివిద్యం వహిస్తున్న అందోల్ నియోజక వర్గంలో రెవెన్యూ తో పాటు వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదు. దీనికి నిదర్శనం పుల్కల్ తాహసిల్దార్ కార్యాలయంలో...
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(HARISH RAO) యూపీలోని ప్రయాగారాజ్ కు వెళ్లారు. మహాకుంభమేళా సందర్భంగా తన సతీమణి శ్రీనితతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. ప్రజల శ్రేయస్సు, శాంతి, సామరస్యం కోసం గంగమ్మను ప్రార్థించినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.