కలెక్టర్కు ఫిర్యాదు… కనికరించని నర్సంపేట మున్సిపాలిటీ
వారు ఉదయమే నాలు గు గంటలకు లేచి నర్సంపేట పట్టణాన్ని రోడ్లన్నీ, వాడాలన్నీ ఊడు వనిదే పట్టణం పరిశుభ్రంగా ఉండదు. డ్రైనేజీ తీయనిదే పరిశుభ్రత రాదు. ఇంటింటికి నీరు అందివ్వనిదే ఆ వాడలు, ఆ ఇండ్లుకు పూట గడవదు. అయినా నర్సంపేట పట్టణాన్ని అన్ని రకాలుగా తాము శాయ...
ఉదయం 11 గంటలు దాటిన ఖాళీ కుర్చీలే..
మంత్రి నియోజకవర్గమైన మారని అధికారుల తీరు..
ఇది పుల్కల్ మండల ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు
సాక్షాత్తు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రాతివిద్యం వహిస్తున్న అందోల్ నియోజక వర్గంలో రెవెన్యూ తో పాటు వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదు. దీనికి నిదర్శనం పుల్కల్ తాహసిల్దార్ కార్యాలయంలో...
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(HARISH RAO) యూపీలోని ప్రయాగారాజ్ కు వెళ్లారు. మహాకుంభమేళా సందర్భంగా తన సతీమణి శ్రీనితతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. ప్రజల శ్రేయస్సు, శాంతి, సామరస్యం కోసం గంగమ్మను ప్రార్థించినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
4 రోజులపాటు జాతర సంబురాలు
పటిష్ట ఏర్పాటు చేసిన అధికారులు
ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క, సారలమ్మ మినీ జాతరకు సమయం ఆసన్నమైంది. మహాజాతర ముగిసిన ఏడాదికి అదే మాదిరిగా మినీ మేడారం జాతర జరుగుతున్న సంగతి తెలిసిందే. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం ఈ నెల 12...
పోలీసులు తగిన రీతిలో బుద్ధి చెప్పిన, మారని దళారులు..
అప్రతిష్ట పాలవుతున్న నర్సంపేట ఏఎల్ఓ కార్యాలయం..
బ్రాంచ్ మీసేవలపై నజర్..
కార్మికుల సంక్షేమార్థం ఆర్థిక అభివృద్ధితో పాటు ఆర్థిక తోడ్బాటును అందించే విధంగా ఏర్పాటు చేసిన కార్మిక శాఖ కార్యాలయం అభాసుపాలవుతుంది. నర్సంపేట అసిస్టెంట్ లేబర్ ఆఫీస్ కార్యాలయంలో దళారులదే రాజ్యం అన్నచందంగా మారిపోయింది. లక్ష మంది లేబర్...
బస్సులో జన్మించిన చిన్నారికి జీవితకాలపు ఉచిత బస్ పాస్
విధి నిర్వహణలో మానవత్వం చాటుకున్న తమ సిబ్బందిని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) యాజమాన్యం ఘనంగా సన్మానించింది. హైదరాబాద్ బస్ భవన్ లో బుధవారం ఉన్నతాధికారులతో కలిసి మణుగూరు డిపో పిహెచ్బి డ్రైవర్ కోటేశ్వరరావు గద్వాల్ డిపో కండక్టర్ కిషోర్ కుమార్, డ్రైవర్...
అటవీ భూముల్లో అక్రమ నిర్మాణాలు
ఆరుగురికి నోటీసులు జారీ
ఇంటినెంబర్లు ఇవ్వొద్దని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు
పారిశ్రా మికంగా వాణిజ్యపరంగా వ్యాపారరిత్యా దినదినాభివృద్ధి చెందుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి అతిసమీపంలో ఉన్న లక్ష్మీదేవిపల్లి మండలంలోని అటవీ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. సర్వే నెంబర్ 17లో సుమారు 2,155 ఎకరాల అటవీ భూమి ఉంది. అయితే ఈసర్వే నెంబర్లో...
కేంద్రానికి కులగణన దారి చూపిస్తుంది
మీడియా ప్రతినిధుల చిట్ చాట్లో సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణలో కులగణన కేంద్రానికి దారి చూపిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM REVANTH REDDY) అన్నారు. ప్రత్యేక అసెంబ్లీ సమావేశం సందర్భంగా మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు. 56 శాతం బీసీలు, 17.5 శాతం ఎస్సీలు మొత్తం 73.5 శాతం ప్రజల...
డాక్యుమెంట్స్, బ్యాంకు వివరాలతో కార్యాలయానికి..
ఇటీవలే దిల్రాజ్ నివాసంలో ఐటీ తనిఖీలు
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) చైర్మన్ దిల్ రాజు(Dil Raju) మంగళవారం ఉదయం ఐటీ కార్యాలయానికి వెళ్లారు. ఇటీవల దిల్ రాజు నివాసంలో ఐటీ తనిఖీలు జరిగిన విషయం తెలిసిందే. దాదాపు నాలుగు రోజుల పాటు ఐటీ అధికారులు సోదాలు...
భయపెడుతున్న గ్రామ సింహాలు:
చికెన్ వ్యర్ధాలే ఆహారం
వాహనాలను వెంబడించి… ప్రమాదాలకు కారణమై…
పెరుగుతున్న కుక్క కాటు బాధితులు
కానరాని సంతాన నిరోధక చర్యలు
రోడ్డుమీదకు వచ్చేందుకు పిల్లలు, వృద్దుల్లో భయం
నివారించడంలో అధికారులు...