ప్రధాని మోడీ సమావేశం నేపథ్యంలో ఈ సమావేశం : కవిత
పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణలో తలెత్తే ముంపు సమస్యపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో శుక్రవారం సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి ఒక ప్రకటనలో తెలిపారు. పోలవరం...
కేరళలోని చెంగల - నీలేశ్వరం మద్య 77కి.మీ టెండర్ను పొందిన సంస్థ
ఎన్హెచ్ఏఐ 66లో నాణ్యత లేకుండా రహదారి నిర్మాణం
రోడ్డు నిర్మాణం పై ఎన్హెచ్ఎఐ తీవ్ర అసంతృప్తి
ఏడాది పాటు టెండర్లలో పాల్గొనకుండా నిషేధం విధించిన ఎన్హెచ్ఎఐ
ప్రముఖ ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అయినా మేఘా ఇంజనీరింగ్ కంపెనీకి ఎన్హెచ్ఏఐ ఉహించని షాక్ ఇచ్చింది. ఆ సంస్థ ఎన్హెచ్ఎఐ...
మల్కాజ్గిరి నియోజకవర్గ అభివృద్ధి శూన్యం
ఓటేసిన పాపానికి మినీ ఇండియాకి ప్రజలకు తిప్పలు
మల్కాజ్గిరి మారుతీ నగర్ రహదారి కుప్పకూలిన స్థితి
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన… ప్రజలకు కష్టాలే !
"ఓటేసిన పాపానికి తప్పవా తిప్పలు?" అని మారుతీ నగర్ నుంచి ఏఎస్ రావు నగర్ దాకా ప్రయాణించే వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. గత ఎన్నికల్లో ప్రజలు భారీ మెజారిటీతో అధికారంలోకి...
సీబీఐ విచారణ డిమాండ్ చేసిన బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్
ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ పై రేవంత్ జరిపిస్తున్న సిట్ విచారణపై తనకు నమ్మకం లేదని చెప్పారు. నా ఫోన్ ట్యాప్ అవుతున్నట్లు ఆపిల్ నుంచి అలర్ట్ సందేశాలు అందాయని వెల్లడించారు. ఈ...
శాంతి క్రిష్ణకు వంశీ విశ్వంభర అవార్డు ప్రకటించిన వంశీ రాజు
డా.మల్లిఖార్జున్ కిరణ్ కుమార్, డా.తుంపాల వెంకటేశ్వర్రావులకు సత్కారం
ఎన్నో సేవలు చేస్తే తప్ప ఇలాంటి సత్కారాలు లభించవు
ఘనంగా రవీంద్రభారతిలో శ్రీ శాంతి క్రిష్ణ సేవా సమితి అవార్డుల పంపిణీ
శ్రీ శాంతి క్రిష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలు మరింత ముందుకు సాగాలని శాసనమండలి...
జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గోదావరి - బనకచర్ల ప్రాజెక్టు ప్రీ - ఫీజిబిలిటీ రిపోర్ట్ను తిరస్కరించాలని జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ గారిని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కోరారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో గోదావరి...
తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్లో కొత్తగా చేరిన మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కుటుంబ సమేతంగా సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పెద్దపల్లి లోక్సభ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ కూడా ఉన్నారు. మంత్రివర్గంలో చోటు కల్పించినందుకు వివేక్ వెంకటస్వామి.. సీఎం రేవంత్కి ధన్యవాదాలు తెలిపారు.
వీఎఫ్ఎక్స్, గేమింగ్, ఆడియో విజువల్స్ రంగాలకు సేవలు
తెలంగాణలో వీఎఫ్ఎక్స్, గేమింగ్, ఆడియో విజువల్స్ రంగాలకు సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జయంత్ చౌదరి గారు సూచించారు. హైదరాబాద్ లోని ముఖ్యమంత్రి గారి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో...
టీజీఎస్ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్గా చేరిన వాంకుడోతు సరిత.. అవకాశాలు వస్తే మహిళలు ఏ రంగంలోనైనా రాణించగలరని నిరూపించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసించారు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసిన సరిత కి ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు.🔹ప్రస్తుతం ఆర్టీసీ బస్సులకు మహిళలనే యజమానులుగా చేస్తున్న సందర్భంలో, మహిళా డ్రైవర్ నియామకం ఒక కీలక ముందడుగు అని...
ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం
ప్రతిసారీ ఫీజులు పెంచడంపై అధికారులను ప్రశ్నించిన ముఖ్యమంత్రి
ఫీజుల ఖరారుపై లోతైన, శాస్త్రీయ అధ్యయనం చేయాలని ఆదేశం
గత ప్రభుత్వ విజిలెన్స్ నివేదికలపైనా ఆరా తీసిన సీఎం
ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణకు చట్టంపై సీఎం సానుకూలత
జులైలో కౌన్సెలింగ్, నెలరోజుల్లో ఫీజుల ఖరారుపై నెలకొన్న సందిగ్ధత
రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో...
పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు.
బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్
దేశవ్యాప్తంగా...