అధికారుల పర్యవేక్షణ లోపం
అడ్డగోలుగా దాబా దందా..
చిలిపిచేడ్ మండల పరిధిలో ‘‘సాయి తిరుమల’’ దాబా
నాసిరకం, కాలం చెల్లిన పదార్థాల విక్రయాలు
పట్టించుకునెదెవరూ..? ప్రజారోగ్యాన్ని కాపాడెదెవరూ..?
ప్రశ్నిస్తున్న మండల బాధిత ప్రజానీకం..
గడిచిన ఏడాది కాలంగా ప్రజారోగ్యాన్ని దెబ్బ తీసే దందాలు జోరుగా ఊపందుకున్నాయి. పట్టణ ప్రాంతాల్లో వెలిసే బిర్యానీ సెంటర్లు మారూమూల మండల కేంద్రాలకు విపరీతంగా చేరువయ్యాయి. వీరికి ఎవరు...
రెండు తెలుగు రాష్ట్రాల్లో సాహిత్యం భాష, యాస మట్టి వాసన నూరేండ్ల నా ఊరు గేయ కావ్యంలో ఉంటుందని భవిష్యత్ తరాలకు ఇది ఒక దిక్సూచి, వరల్డ్ గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకోబోతుందని బీసీ సంఘాల జాతీయ నాయకులు జాజుల శ్రీనివాస్ అన్నారు. మంగళవారం రోజున హైదరాబాద్ రవీంద్ర భారతి లోని "నూరేండ్ల...
కార్మికుల సొమ్ము లక్షలాది రూపాయలు దళారుల పాలు..
కార్డుదారులకు ఇచ్చేది గోరంత.. దళారుల పాలయ్యేది కొండంత..
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఉన్న కార్మిక శాఖలో భారీగా అవినీతి జరుగుతుందని పలువురు కార్మిక సంఘం నాయ కులు బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఇప్పటికే గతంలో కార్యాలయానికి గేటు వేసిన కార్మిక సంఘం నాయకులు జిల్లా కలెక్టర్కు సైతం పలుమార్లు...
టిప్పర్ లారీల్లో అక్రమ ఇసుక రవాణా ఇతర జిల్లాలకు తరలింపు
ఇసుక అక్రమ దందాకు కొందరు ప్రభుత్వ అధికారుల, అధికార పార్టీ నాయకుల అండదండలున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఇసుక అక్రమ రవాణాను, వారి ఆగడాలతో జరుగుతున్న ప్రమాదాలను నియంత్రించాల్సిన పోలీసు, రెవెన్యూ, మైనింగ్ అధికారులు పట్టించుకోవడం లేదు. నిత్యం అన్ని రహదారులపై పోలీసులు గస్తీ తిరుగుతుండటం,...
సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యత ఇవ్వాలి
విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
మెను ప్రకారం విద్యార్థులకి భోజన సౌకర్యం కల్పించాలి
జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
ప్రభుత్వ హాస్పిటల్లో మెరుగైన ప్రసూతి సేవలు అందిం చాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. మంగళవారం నూతనకల్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం, కేజీబివి లను...
సర్వే నెంబర్ 278లో ప్రభుత స్థలం కబ్జా
సర్కార్ జాగలో మూడంతస్తుల బిల్డింగ్ నిర్మాణం
మున్సిపల్ అధికారుల ఫుల్ సపోర్ట్
అక్రమ నిర్మాణం కూల్చేయాలని మల్కాజ్ గిరి ఎమ్మార్వో ఆదేశం
స్థానిక బీఆర్ఎస్ నేత అండతో కోట్లు విలువ చేసే భూమి హాంఫట్
ప్రభుత్వ స్థలంలో కట్టిన నిర్మాణాన్ని టచ్ చెయ్యని మున్సిపల్ అధికారులు
రాజధాని నగరం హైదరాబాద్ లో భూముల ధరలు...
సమస్యలు ఫుల్.. ఏర్పాట్లు నిల్
భక్తులకు తీవ్ర.. ఇబ్బందులు
టెండర్లు యదా తదం దోపిడీ కామన్
భక్తుల జేబులు గుల్ల
వారు అనుకుంటే వార్ వన్సైడే. దోపిడీని అడ్డుకునే వారు ఎవ్వరూ లేరని వారు ఆడిందే ఆట పాడిందే పాట అన్న విధంగా ఉంది. ఆ.. దేవాలయానికి ఆదాయం లక్షల్లో ఉన్నా అభివృద్ధికి నోచుకోవడం లేదట. తాత్కాలిక ఏర్పాట్లు చేసి...
హెచ్చరించిన రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ 42 శాతం పెంచిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని, లేకపోతే రాష్ట్రం రణరంగంగా మారుతుందని రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. బీసీ వ్యతిరేక చర్యలను ఇప్పటికైనా మానుకోవాలని స్పష్టం చేశారు. రిజర్వేషన్ల పెంపుపై సీఎం రేవంత్రెడ్డి స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు....
150 ఎకరాల్లో సుమారు 25వేల జాతులకు చెందిన మొక్కలు
శంకర్ పల్లి మండలం, ప్రొద్దుటూరులో ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్రెండ్లీ పార్కును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy), ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, పలువురు నేతలు, ముఖ్య అధికారులు పాల్గొన్నారు. ప్రకృతి ప్రేమికుల కోసం నగర...
ఆక్రమణలను తొలగిస్తున్న రెవెన్యూ అధికారులు
హైడ్రా మరోసారి పంజా విసిరింది. అమీన్ పూర్లో హైడ్రా బుల్డోజర్లు రంగంలోకి దిగి అక్రమ నిర్మాణాలను కూల్చివేశాయి. ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైడ్రా అక్రమ నిర్మాణాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు అందిన వెంటనే హైడ్రా స్పందిస్తూ… వాటిని కూల్చివేసే పనిలో పడుతోంది. ఆక్రమణదారుల...
భయపెడుతున్న గ్రామ సింహాలు:
చికెన్ వ్యర్ధాలే ఆహారం
వాహనాలను వెంబడించి… ప్రమాదాలకు కారణమై…
పెరుగుతున్న కుక్క కాటు బాధితులు
కానరాని సంతాన నిరోధక చర్యలు
రోడ్డుమీదకు వచ్చేందుకు పిల్లలు, వృద్దుల్లో భయం
నివారించడంలో అధికారులు...