Saturday, September 21, 2024
spot_img

తెలంగాణ

నేడు,రేపు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు

నేడు,రేపు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది.నైరుతి రుతుపవనాలు కారణంగా కొన్ని జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.నేడు హైదరాబాద్ తో పాటు ఖమ్మం,వరంగల్,మేడ్చల్,మల్కాజ్గిరి,మెదక్,కామారెడ్డి,సిద్దిపేట,మంచిర్యాల,ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రేపు (శుక్రవారం) నిర్మల్,రంగారెడ్డి,భద్రాద్రి కొత్తగూడెం,వనపర్తి, మహబూబ్‌నగర్,...

తప్పుడు ప్రచారం మానుకోవాలి

గత 15ఏళ్లుగా ప్రమోషన్లు లేక అసిస్టెంట్ పీపీలకు తీవ్ర అన్యాయం అసిస్టెంట్ పీపీల ప్రమోషన్లు అనేదీ అవాస్తవం అపోహాలతో సోషల్ మీడియాలో దుష్ప్రచారం తగదు తెలంగాణ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు పి. శైలజ క్యాడర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల ప్రమోషన్ల విషయంలో పలువురు న్యాయవాదులు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని తెలంగాణ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ( క్యాడర్ ) అసోసియేషన్...

పలు ప్రాంతాల్లో నేడు, రేపు నీటి సరఫరాలో అంతరాయం

హైదరాబాద్ మహా నగరానికి నీరు సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్-2 లోని కోదండాపూర్ పంప్ హౌజ్ లో రెండో పంపు NRV వాల్వ్ మరమ్మతులకు గురైంది. దీంతో అత్యవసరంగా నీటి సరఫరా నిలిపివేసే పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో అటు యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు కూడా జరుగుతున్నాయి. పనులు...

ఎ.వి. రంగనాథ్ బాధ్యతలు స్వీకరణ

జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన ఎ.వి. రంగనాథ్. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నూతన కమిషనర్ గా నియమించబడిన ఏ.వి. రంగనాథ్ బుధవారం బాధ్యతలను చేపట్టారు.ఈ సందర్బంగా కార్యాలయ అధికారులు, సిబ్బంది నూతన కమిషనర్ ను మార్యాదపూర్వకంగా...

జూడాల సమ్మెకి బ్రేక్,నిధులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం

గాంధీ,ఉస్మానియా ఆసుప్రతుల్లో వసతి భవనాల ఏర్పాటుకు ప్రభుత్వం హామీ ఇచ్చిన హామీ మేరకు రెండు జీవోలు విడుదల ఉస్మానియా,గాంధీ ఆసుప్రతులతో పాటు కాకతీయ వర్సిటీకి రూ.204.85 కోట్లు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం గాంధీ,ఉస్మానియా ఆసుప్రతుల్లో జూడాల వసతి భవనాల ఏర్పాటుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది.జూనియర్ డాక్టర్లకు ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు జీవోలను విడుదల...

ఢిల్లీ రావాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి పిలుపు..

జీవన్ రెడ్డికి ఫోన్ చేసిన రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ తో కలిసి ఢిల్లీ వెళ్లనున్న జీవన్ రెడ్డి తనకి సమాచారం ఇవ్వకుండా ఎమ్మెల్యే సంజయ్ ని పార్టీలోకి ఎలాచేర్చుకుంటారంటూ మనస్థాపానికి గురైన జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఢిల్లీ నుండి పిలుపు వచ్చింది.కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర...

హైదరాబాద్ లో ఈడీ సోదాలు

ఓఎం ఇంటర్నేషనల్ చారిటీ గ్రూప్స్ సంస్థల పై ఈడీ రైడ్స్ 11 చోట్ల సోదాలు చేపట్టిన అధికారులు విదేశాల నుండి విరాళాలు తీసుకోని దుర్వినియోగానికి పాల్పడ్డట్టు ఆరోపణలు హైదరాబాద్ లో మరోసారి ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.ఓఎం ఇంటర్నేషనల్ చారిటీ గ్రూప్స్ సంస్థల పై 11 చోట్ల ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.విదేశాల నుండి విరాళాలు తీసుకోని దుర్వినియోగానికి...

అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణానికి ఏర్పాట్లు

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు అధికారులు సమన్వయం చేసుకుంటూ కంట్రోల్ రూం ద్వారా నిరంతర పర్యవేక్షణ - మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ ,జూన్ 25 ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టింది. ఇప్పటికే దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అన్ని విభాగాల ఉన్నతాధికారులతో రాష్ట్ర స్థాయి...

జూన్ 26న రాష్ట్రవ్యాప్త పాఠశాలల బంద్ విజయవంతం చేయాలి

( ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ కమల్ సురేష్ ) ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి అక్రమంగా లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలల పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి ఏబీవీపీ ఇచ్చిన పిలుపు మేరకు జూన్ 26న ( బుధవారం ) తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలల బంద్ ని విజయవంతం చేయాలని కోరారు...

జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ని రద్దు చేయండి

జుస్టిస్ నరసింహా కమిషన్ ని రద్దు చేయాలని కోరుతూ హై కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన కేసీఆర్ నిబంధనల ప్రకారమే విద్యుత్ కొనుగోలు జరిగింది సహజ న్యాయసూత్రాలకు జస్టిస్ నరసింహా రెడ్డి కమిషన్ విరుద్ధంగా ఉంది: కేసీఆర్ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలని కోరుతూ మాజీముఖ్యమంత్రి,బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు.గత బీఆర్ఎస్...
- Advertisement -spot_img

Latest News

లోయలో పడ్డ బస్సు,ముగ్గురు జవాన్లు మృతి

జమ్ముకశ్మీర్‎లోని బుడ్గం జిల్లాలో బీఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడింది.ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు.సుమారుగా 30 మంది గాయపడగా,06 మంది జవాన్ల...
- Advertisement -spot_img