Tuesday, April 22, 2025
spot_img

తెలంగాణ

ప్రభుత్వ భూమిలోని వాగును కబ్జా చేసిన సువెన్ ఫార్మ

33 ఫీట్ల వాగు భూమి కబ్జా ˜ అధికారులకు ఫిర్యాదు చేసిన, పట్టించుకోవడం లేదంటూ ఫిర్యాదుదారుడు ఆవేదన హైడ్రా తరహాలో సూర్యాపేటలో కూడా అధికారులు పనిచేయాలి ప్రజావాణిలో సువెన్‌ ఫార్మ పై ఫిర్యాదు సూర్యాపేట పట్టణం శాంతినగర్‌లో ఉన్న సువెన్‌ ఫార్మా, గత కొన్ని సంవత్స రాలుగా ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తూ వస్తుంది. ఈ కంపెనీ వల్ల ఐదు గ్రామాలకు...

రైతు ఖాతాల్లోకి రైతు భరోసా జమ

రాష్ట్ర వ్యాప్తంగా 4,41,911 మంది ఖాతాల్లోకి నగదు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా జమ చేసే పక్రియ కొనసాగుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Thummala Nageswara Rao) తెలిపారు. తొలి విడతలో మండలానికి ఒక గ్రామంలో రైతు భరోసా సొమ్ము విడుదల చేస్తున్నట్లు చెప్పారు. సొమవారం రాష్ట్ర వ్యాప్తంగా 4,41,911 మంది రైతుల...

ఈటెల రాజేందర్‌ నక్సలైట్ కాదు..

గద్దర్‌కు పద్మ అవార్డు ఎలా ఇస్తాం? నక్సలైట్లతో కలసి వందలాదిమంది బిజెపి వాళ్లను హతమార్చారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ఘాటు వ్యాఖ్యలు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల విషయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌(Bandi Sanjay Kumar) ఘాటు వ్యాఖ్యలు చేశారు. గద్దర్‌కు పద్మ అవార్డు ఎలా ఇస్తామంటూ...

కాంగ్రెస్‌ హామీలపై ప్రజల్లో తిరుగుబాటు

గ్రామసభల్లో నిలదీసినా కప్పిపుచ్చుకునే యత్నం హావిూల అమలుకు ఏడాదైనా పూర్తి చేయని వైనం మాజీమంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి విమర్శలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హావిూలపై గ్రామసభల సాక్షిగా కాంగ్రెస్‌ సర్కారును ప్రజలు అనేకచోట్ల నిలదీసారని, ప్రజలకు సమాధానం చెప్పే స్థితిలో పాలకులు లేరని మాజీమంత్రి, బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వేముల ప్రశాంతరెడ్డి(Vemula Prashanth Reddy) అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు,...

బ్యాంకు అధికారుల విన్నూత నిర‌స‌న‌

అప్పు కట్టలేదని ఇంటి ముందు పొయ్యి పెట్టి వంటా వార్పు దేవరుప్పుల మండలంలో ఘటన గిరిజనుల విషయంలో అధికారుల తీరుపై పలు విమర్శలు తీసుకున్న రుణం చెల్లించకపోవడంతో విసుగు చెందిన బ్యాంకు(BANK) అధికారులు ఏకంగా ఆమె ఇంటి మందు పొయ్యిపెట్టి వంటా వార్పు చేశారు. ఈ ఘటన జనగామ జిల్లా దేవరుప్పుల మండలం పెదతండాలో చోటు చేసుకుంది. పెదతండాకు...

పథకాల అమలు కార్యక్రమం అంతా బోగస్సే

4 పథకాలు, ఒక గ్రామాన్ని యూనిట్‌గా చేయడం సరికాదు ఇచ్చిన హామీలన్ని అమలు చేయాలి కాంగ్రెస్‌, బీజేపీల నైజం ప్రజలకు అర్ధమైంది మీడియాతో మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీష్‌ రెడ్డి నాలుగు పథకాల అమలు కార్యక్రమం అంతా బోగస్సే అని మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీష్‌ రెడ్డి(Guntakandla Jagadish Reddy) అన్నారు. ప్రజా పాలన పథకాల్లో మండలానికి ఒక గ్రామం...

అనర్హులకు చోటు దక్కొద్దు

అర్హుల్లో ఒక్కరికి కూడా అన్యాయం జరగొద్దు.. రేప‌టి నుంచే ఆ నాలుగు పథకాలకు శ్రీకారం దరఖాస్తుల ఆధారంగా లబ్దిదారుల ఎంపిక పథకాల అమలుపై సిఎం రేవంత్‌ సవిూక్ష గ్రామానికో అధికారి చొప్పున అమలుకు ఆదేశాలు రేషన్‌ కార్డుల విషయంలో ఆందోళనలు వ‌ద్దు మార్చి 31 లోపు వంద‌శాతం అమ‌లు జ‌ర‌గాలి గతంలో హావిూ ఇచ్చిన విధంగా ఆదివారం నుంచి నాలుగు కొత్త పథకాలు ప్రారంభిస్తామని...

కులాల జాబితాను వెంటనే వర్గీకరించి, అమలులోకి తెండి

కేంద్రంలో బిసిలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేయండి త్వరలో చేపట్టే కులగణనలో బిసిల గణనను చేపట్టండి నాన్‌క్రిమిలేయర్‌ ఆదాయ పరిమితిని 8 లక్షల నుండి 15 లక్షలకు పెంచాలి. బిసిల రౌండ్‌టేబుల్‌ సమావేశంలో డా. వకుళాభరణం కృష్ణమోహన్‌ రావు డిమాండ్‌ డిమాండ్ల సాధనకు జాతీయ ఉద్యమ నిర్మాణానికి త్వరలో కార్యాచరణ - దుండ్ర కుమారస్వామి జస్టిస్‌ రోహిణీ కమిషన్‌ నివేదిక మేరకు...

భక్తుల రాకతో కేస్లాపూర్‌ కిటకిట

వైభవంగా నాగోబా జాతర ఈనెల 10వ తేదీన కేస్లాపూర్‌ నుంచి గంగాజల పాదయాత్ర ఆదివాసీల ఆరాధ్య దైవం, మెస్రం వంశీయుల కులదైవమైన కేస్లాపూర్‌ నాగోబా(Nagoba Jatara) భక్తుల పూజలు అందుకొనున్నాడు. వారం రోజులపాటు భక్తుల రాకతో కేస్లాపూర్‌ కిటకిటలాడనుంది. పుష్య అమావాస్య రోజున అర్ధరాత్రి పవిత్ర గంగాజలంతో నాగోబా అభిషేకం తర్వాత మహాపూజ ప్రారంభించి నాగోబా జాతర...

అదనపు న్యాయమూర్తులుగా నలుగురు జడ్జిలు ప్రమాణస్వీకారం

తెలంగాణ హైకోర్టుకు కొత్తగా నియమితులైన నలుగురు అదనపు న్యాయమూర్తులు(Judges) ప్రమాణస్వీకారం చేశారు. జస్టిస్‌ రేణుకా యారా, జస్టిస్‌ నందికొండ నర్సింగ్‌రావు, జస్టిస్‌ ఇ.తిరుమలదేవి, జస్టిస్‌ బి.ఆర్‌.మధుసూదన్‌రావుతో హైకోర్టు సీజే జస్టిస్‌ సుజయ్‌ పాల్‌ ప్రమాణం చేయించారు. ఇంతకుముందు రేణుక యారా సిటీ సివిల్‌ కోర్టు చీఫ్‌ జడ్జిగా, నందికొండ నర్సింగ్‌రావు సిటీ స్మాల్‌ కాజెస్‌...
- Advertisement -spot_img

Latest News

వీధి కుక్కలు భౌబోయ్

భయపెడుతున్న గ్రామ సింహాలు: చికెన్ వ్యర్ధాలే ఆహారం వాహనాలను వెంబడించి… ప్రమాదాలకు కారణమై… పెరుగుతున్న కుక్క కాటు బాధితులు కానరాని సంతాన నిరోధక చర్యలు రోడ్డుమీదకు వచ్చేందుకు పిల్లలు, వృద్దుల్లో భయం నివారించడంలో అధికారులు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS