ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని వనస్థలిపురం ఎన్టీఆర్ చౌరస్తాలో ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చౌరస్తాలోని ఎన్టీఆర్ విగ్రహానికి GHMC డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి.. జయంతి ఉత్సవాల కమిటీ సభ్యులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నందమూరి తారక రామారావు తెలుగు...
– పిల్లల్ని సర్కారు పాఠశాలల్లోనే చేర్పిద్దాం– గవర్నమెంట్ స్కూల్స్లోనే సమగ్ర వికాసం– టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి– ప్రారంభమైన బడిబాట ప్రచార జాతా
సర్కారు పాఠశాలలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి అన్నారు. పేరెంట్స్ తమ పిల్లల్ని ప్రభుత్వ బడుల్లోనే జాయిన్ చేసి క్వాలిటీ...
ఖమ్మం జిల్లా వైరా మాజీ ఎమ్మెల్యే బాణోత్ మదన్ లాల్ గుండెపోటుతో మృతిచెందారు. హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మదన్ లాల్ 2014 శాసన సభ ఎన్నికల్లో వైరా నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించారు. తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అదే...
పోచారం మునిసిపల్ కమిషనర్ కూడా ఆ సంస్థ మోచేతి నీళ్లే తాగుతున్న వైనం హెచ్ఎండీఏ లేఔట్ ప్రకారం దారిని ఓ సర్వే నంబర్లో చూపించిప్రభుత్వ స్థలం పైగా రైతుల పొలాల మీదగా రోడ్డు వేస్తున్న జక్కా వెంకట్ రెడ్డి.. పోచారం మునిసిపల్ కమిషనర్ వీరారెడ్డి పైరవీలతోనే…వారు కడితే సక్రమం.. మేం కడితే అక్రమమా? పేదోడికో...
సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ వెల్లడిసింగరేణి సహకారం మరువలేంః ఓయూ వీసీ
హైదరాబాద్: కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద సింగరేణి నిధులతో ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ)లో నిర్మించిన ఈసీఈ తరగతి గదుల సముదాయాన్ని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ మొలుగరంతో కలిసి ప్రారంభించారు. రూ.2 కోట్లతో ఆ నిర్మాణానికి సహకరించటం తమ సంస్థకు...
మూడు రోజులు కురిసే అవకాశంవాతావరణ కేంద్రం హెచ్చరిక
తెలంగాణలో రానున్న మూడు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నెల 29 వరకు కుండపోత వాన పడుతుందని అంచనా వేసింది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నైరుతి...
వైద్య సేవల కోసం భారీగా నిధుల వెచ్చింపు
ఖమ్మంలో మెడికల్ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన
పాల్గొన్న నలుగురు మంత్రులు
ప్రభుత్వ మెడికల్ కళాశాల ద్వారా పేదలకు అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఉచితంగా అందుతాయని, ఖమ్మం మెడికల్ కళాశాల భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేయటం చాలా సంతోషంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు....
ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఇష్టనుసారంగా భూ రికార్డుల్లో పేర్లు మార్పిడి
మాడ్గుల మండలం నాగిళ్ళ గ్రామ రెవెన్యూ భూ రికార్డులు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఇష్టను సారంగా వ్యక్తుల పేర్లు మార్పిడి. వివరలోకి వెళితే రెవెన్యూ చట్టం ప్రకారం గ్రామాలలో భూ రికార్డులను పట్వారిలు, రికార్డు అసిస్టెంట్ లు ప్రతి సంవత్సరం భూమి కబ్జాలో ఉన్న...
చర్యలు తీసుకొని జిహెచ్ఎంసి అధికారులు
ప్రధాన రహదారి పక్కనే ఫుట్ పాత్ ను ఆక్రమించి నిర్మాణం
హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఫుట్ పాత్ ను ఆక్రమించి అక్రమ నిర్మాణం జరుగుతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పక్కనే జిహెచ్ఎంసి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణం జరుగుతుంది. ప్రధాన రహదారి పక్కనే అక్రమ నిర్మాణం జరుగుతుంటె చర్యలు చేపట్టాల్సిన అధికారులు...
సోషల్ మీడియా లో తప్పుడు సమాచారం వ్యాప్తి చేయొద్దు
దేశ భద్రతకు వ్యతిరేకంగా మాట్లాడిన వ్యవహరించిన చర్యలు తప్పవు
శాంతిభద్రతల దృష్ట, సోషల్ మీడియాపై నిఘా
జిల్లా ఎస్పీ కొత్తపల్లి నరసింహ గౌడ్
దేశ సరిహద్దుల వెంట ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా జిల్లాలో పోలీస్ శాఖ, పౌరుల రక్షణ, శాంతిభద్రత రక్షణలో ముందస్తు భద్రత చర్యలు తీసుకోవడం జరిగిందని...
పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు.
బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్
దేశవ్యాప్తంగా...