న్యాయం ధక్కకపోతే నాకు ఆత్మహత్యే శరణ్యం..!
పులుమద్ది గ్రామానికి చెందిన బాధితుడు శివయ్య ఆవేదన
అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కనికరించని వైనం
వికారాబాద్ మండల పరిధిలోని పులిమద్ది గ్రామంలో గ్రామపంచాయతీ రోడ్డుని కొందరు గ్రామానికి చెందిన వారు ఆక్రమించి రేకుల షెడ్డు వేసుకున్నారని గ్రామానికి చెందిన శివయ్య ఆవేదన చెందుతున్నాడు. గత కొన్ని సంవత్సరాల నుండి ఉన్న రోడ్డుని...
విచ్చలవిడిగా మున్సిపల్లో అక్రమ నిర్మాణాలు
కూల్చిన కొద్ది రోజులకే తిరిగి నిర్మాణాలు
చీర్యాల్లో ఫామ్ హౌస్ నిర్మాణానికి మున్సిపల్ అధికారి అండదండలు
అటువైపు కన్నెత్తి చూడని టౌన్ ప్లానింగ్ అధికారులు
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని దమ్మాయిగూడ మున్సిపాలిటీ అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్గా మారింది. ఎటు చూసినా అనుమతి లేని నిర్మాణాలు దర్శన మిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలతో మున్సిపాలిటీ ఆదాయానికి...
రాబోయే కాలంలో 20లక్షల ఇండ్లు కట్టి తీరుతాం
పేదవాడికి అండగా ప్రభుత్వం పనిచేస్తుంది
విద్య, వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట
ఇంటిగ్రేటెడ్ పాఠశాలల స్థాపనకు రూ.11వేల 600 కోట్లు మంజూరు
అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగా లేకున్నా, రాబోయే కాలంలో 20 లక్షల ఇండ్లు కట్టి...
నిరుపయోగంగా సెగ్రిగేషన్ షెడ్లు
ఎక్కడా కనిపించని సేంద్రియ ఎరువుల తయారీ
ఊరు చివర్లో చెత్తను తగలబెడుతున్న వైనం
ప్రజాధనం దుర్వినియోగం
నీరుగారుతున్న ప్రభుత్వ లక్ష్యం
సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలో 22 గ్రామపంచాయతీలలో నిర్మించిన కంపోస్టు షెడ్లు నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. ఇంటింటా సేకరించిన చెత్త నుంచి సేంద్రియ ఎరువును తయారు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. గ్రామ శివారులో నిర్మించిన...
సెంట్రల్ యూనివర్సిటీ భూములను విక్రయిస్తే అడ్డుకుంటామని రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య హెచ్చరించారు. ప్రభుత్వం నిర్వహించే వేలంలో ఎవరూ పాల్గొనవద్దని, ఆ భూములను కొనుగోలు చేస్తే అందులో అడుగుపెట్టనీయబోమన్నారు. భూముల విక్రయంపై ప్రధాని మోదీకి ఫిర్యాదు చేస్తామన్నారు. భూముల విక్రయాలను ఆపకపోతే ఏఐసీసీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కాచిగూడలోని ఓ హోటల్లో ఆలిండియా ఓబీసీ...
గత కొద్ది రోజులుగా తెరిచి ఉన్న ఫీజ్ బాక్స్ మూత
పలుమార్లు విద్యుత్ అధికారులకు, సిబ్బందికి ఫిర్యాదులు
నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారంటూ స్థానికుల ఆవేదన
జల్పల్లి పురపాలక సంఘం 10వ వార్డు వాదియే సాలేహీన్ లోని ప్రధాన రహదారిలో ఉన్న రహమనియా మస్జీద్ ప్రక్కన ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు కొరకు గత పది రోజుల క్రితం...
లక్షల రూపాయల ప్రజాధనం వృధా…
జిహెచ్ఎంసి ఏది చేపట్టిన మూడు రోజుల ముచ్చటేనా..?
మల్కాజిగిరి డివిజన్ భవాని నగర్ బస్ స్టాప్ సమీపంలో గోడకు ఒరిగిన చెత్తబుట్టలను పట్టించుకోని అధికారులు..
ప్రజాధనంతో జిహెచ్ఎంసి చేపట్టిన ఏ కార్యక్రమ మైనా మూడు రోజుల ముచ్చటగా ముగుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. గతంలో లక్షల రూపాయలు వేచించి ప్రజల కోసం...
తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9గంటల నుంచే భానుడి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ఇళ్ల నుంచి బయటకు రావటానికి జనం జంకుతున్నారు. రాబోయే రోజుల్లో తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నది. ఈ క్రమంలో ప్రభుత్వం పాఠశాలల సమయంపై కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ క్రమంలో హాఫ్డే స్కూల్స్పై అధికారికంగా ఉత్తర్వులు జారీ...
ఒప్పందంపై సంతకం చేసిన మంత్రులు పొన్నం, జూపల్లి
కృషి చేసిన పొన్నంకు కృతజ్ఞతలు
హర్షం వ్యక్తం చేసిన గౌడ సంఘాలు
గౌడన్నల పోరాటం ఫలించింది. ఎట్టకేలకు ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. టూరిజం శాఖ పరిధిలో ఉన్న నీరా కేఫ్ బీసీ సంక్షేమ శాఖలోని తెలంగాణ కల్లు గీతా ఆర్థిక సహకార సంస్థకు బదిలీ అయింది. ఈ మేరకు బీసీ...
జనాభా ప్రాతిపదికన అంగీకరించే ప్రసక్తి లేదు
24 నుంచి 19 శాతానికి పడిపోనున్న దక్షిణాది ప్రాతినిధ్యం
11 ఏళ్లయినా ఎపి విభజన మేరకు పెరగని అసెంబ్లీ సీట్లు
కేంద్ర నిర్ణయానికి...