పంటలు వేసిన వారి ఆధారంగా చెల్లింపులు
మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు
అసలుసిసలు రైతులకే పథకం అంటూ..రైతు భరోసా స్కీమ్పై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా కాకుండా పంట వేసే రైతులకే రైతు భరోసా పథకం వర్తింపజేస్తామని తెలిపారు. 2024, డిసెంబర్ 24న ఏటూరు నాగారం, కన్నాయిగూడెం మండలాల్లో పర్యటించిన...
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో ప్రముఖ హీరో అల్లు అర్జున్ మంగళవారం చిక్కడపల్లి పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు పీఎస్కు చేరుకున్న బన్నిని తొక్కిసలాట ఘటన.. అనంతరం జరిగిన పరిణామాలపై పోలీసులు విచారిస్తున్నారు. గంటన్నర్నకుపైగా విచారణ కొనసాగుతోంది. అడ్వొకేట్ అశోక్ రెడ్డి, ఏసీపీ రమేశ్, ఇన్స్పెక్టర్ రాజునాయక్ సమక్షంలో...
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో కేసు
ఏ1గా కేటీఆర్, ఐఏఎస్ అరవింద్ కుమార్ ఏ2
రూ.55 కోట్ల అవకతవకలు జరిగాయన్న సర్కార్
విదేశీ కంపెనీలకు పర్మిషన్ లేకుండా భారీ మొత్తంలో నిధుల మళ్లింపు
అసెంబ్లీలో స్పందించిన ఎమ్మెల్యే కేటీఆర్
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ అంశంపై సభలో చర్చించాలని స్పీకర్ కు రిక్వెస్ట్
బండ్లు ఓడలు అవుతాయి… ఓడలు బండ్లు అవుతాయి...
అసెంబ్లీ ముందు తెలంగాణ కాంగ్రస్ నేతల ధర్నా
తమకు దేవుడికన్నా ఎక్కువేనన్న పిసిసి చీఫ్
అంబేడ్కర్ను అవమానించిన కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాను బర్తరఫ్ చేయాలని తెలంగాణ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. పార్లమెంట్ లో అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు. అమిత్ షా అంబేద్కర్ ను అవమానపరిచారని.....
కోట్ల విలువ కలిగివున్న ఆలయ భూమిని అక్రమంగా కాజేయాలని పక్కా ప్లాన్?
ఎప్పుడేమి జరుగుతుందోనని భయం గుప్పిట్లో ఆలయ నిర్వాహకులు
30 గోవుల సేవలో ఉన్న జగన్నాథ ఆలయం
రాత్రికి రాత్రి కబ్జా చేస్తారనే భయం వెంటాడుతుంది
కబ్జా కోరులు కబ్జా గ్యాంగులకు సుపారి ఇవ్వనున్నట్లు తెలుస్తుంది
ఆలయ చుట్టూ గుంపులుగా మోహరిస్తూ తరుచుగా భయపెడుతున్న వైనం
మందిరానికి పటిష్ట దస్తావేజులు ఉన్నా.....
అసెంబ్లీలో వాడీవేడిగా చర్చ
ప్రభుత్వం తీరుకు నిరసనగా బిఆర్ఎస్ వాకౌట్
బకాయిల రాష్ట్రమితి అంటూ సీతక్క కౌంటర్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో గ్రామ పంచాయతీలకు చెల్లించాల్సిన బకాయిల విషయంలో బిఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య వాడి వేడిగా చర్చ జరిగింది. రాష్ట్రంలో బడా కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు విడుదల చేస్తున్నారని..కానీ సర్పంచులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. రూ.691 కోట్ల...
బిఎఎసిలో స్పీకర్ నిర్ణయం
వాకౌట్ చేసిన బిఆర్ఎస్, ఎంఐఎం
బిస్కట్ అండ్ చాయ్గా సమావేశం అంటూ హరీష్ విమర్శలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మరో ఐదు రోజుల పాటు జరుగనున్నాయి. ఈ మేరకు బీఏసీ(BAC)లో నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 21 వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. సోమవారం మధ్యాహ్నం అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్లో బీఏసీ సమావేశమైంది. అయితే బీఏసీ...
రాష్ట్రంలో 9 మంది అడిషనల్ డీసీపీ(ADDITIONAL DCP)లకు రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. అలాగే ముగ్గురు డీసీపీలను బదిలీ చేసింది. ఈ మేరకు పదోన్నతులు కల్పిస్తూ హోం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాచకొండ డీసీపీ (స్పెషల్ బ్రాంచ్) పి.కరుణాకర్ను డీజీపీ కార్యాలయానికి రిపోర్టు చేయాలని...
హైదరాబాద్ పై ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారం
తప్పుడు ప్రచారం జరగడం వల్ల హైడ్రాపై ప్రజల ఆందోళనలు
బీఆర్ఎస్ నేతలు నిజాలు తెలుసుకోవాలని పొంగులేటి హితబోధ
రాష్ట్ర అప్పులు రూ.7.20 లక్షల కోట్లు ఉన్నాయని మంత్రి వెల్లడి
అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్లో బీఏసీ సమావేశం
సమావేశాన్ని వాకౌట్ చేసిన బీఆర్ఎస్, ఎంఐఎం
బీఏసీ మీటింగ్ లో బీఆర్ఎస్ తీరు సరిగ్గా లేదు
అసెంబ్లీ ఎన్ని రోజులు...
ఉద్యోగాల ఖాళీల అంచనా వేసి టీజీపీఎస్సీ ద్వారా పరీక్షలు
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
తెలంగాణలో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు జాబ్ కేలండర్ ఆధారంగా ఉంటాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka) తెలిపారు. ఉద్యోగాల ఖాళీలు అంచనా వేసి టీజీపీఎస్సీ ద్వారా పరీక్షలను నిర్వహిస్తామన్నారు. ప్రశ్నపత్రాల లీక్, మాల్ ప్రాక్టీస్ జరుగకుండా...
భయపెడుతున్న గ్రామ సింహాలు:
చికెన్ వ్యర్ధాలే ఆహారం
వాహనాలను వెంబడించి… ప్రమాదాలకు కారణమై…
పెరుగుతున్న కుక్క కాటు బాధితులు
కానరాని సంతాన నిరోధక చర్యలు
రోడ్డుమీదకు వచ్చేందుకు పిల్లలు, వృద్దుల్లో భయం
నివారించడంలో అధికారులు...