సమస్యలపై చర్చించాలంటే పారిపోతున్న కాంగ్రెస్
కాంగ్రెస్ వద్ద సరైన లెక్కలు కూడా లేవు
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Governament) వద్ద స్కూళ్లపై సరైన లెక్కలు కూడా లేవని, స్కూళ్లలో జీరో ఎన్రోల్మెంట్పై చర్చించాలని కోరామని, విద్యాలయాలపై తమ ప్రశ్నను చర్చకు అనుమతించలేదని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. గురుకులాలు అంటే ఈ ప్రభుత్వానికి...
త్వరలోనే చేనేత రుణమాఫీ
మార్చి నాటికి లక్ష ఎకరాల్లో పామాయిల్ ప్లాంటేషన్
వెల్లడించిన మంత్రి తుమ్మల
తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇప్పటికే రూ.2 లక్షల రైతు రుణమాఫీ అమలు చేసినట్లు చెప్పారు. మొత్తం 4 విడతల్లో దాదాపు 25 లక్షల రైతుల అకౌంట్లలో...
హైదరాబాద్ శివారులోని జల్పల్లిలోని మోహన్బాబు నివాసం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మంగళవారం సాయింత్రం జల్పల్లిలోని అయిన నివాసం వద్దకు కవరేజ్కు వెళ్ళిన మీడియా ప్రతినిధులపై బౌన్సర్లు, సెక్యూరిటీ సిబ్బంది దాడి చేశారు.ఈ క్రమంలో కొంతమంది మీడియా ప్రతినిధులకు గాయాలు అయ్యాయి.
దీంతో జర్నలిస్టులు మోహన్బాబు ఇంటి ముందు ఆందోళనకు దిగారు. మోహన్బాబు మీడియా ప్రతినిధులకు...
శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ రానున్నారు. డిసెంబర్ 17 నుండి 21 వరకు రాష్ట్రపతి హైదరాబాద్లో ఉండనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై సీఎస్ శాంతికుమారి మంగళవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, విద్యుత్ సరఫరా...
సోమవారం ఆశా వర్కర్లపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. మంగళవారం ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆశా వర్కర్లను అయిన పరామర్శించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, ఆశా వర్కర్ల మీద జరిగిన దాడిపై జాతీయ మానవహక్కుల కమిషన్ను కలుస్తామని, మహిళా కమిషన్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో...
తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సచివాలయంలో ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అయిన భావోద్వేగ ట్వీట్ చేశారు. భావోద్వేగ క్షణం..మన తల్లి అవతరణం. నాలుగు కోట్ల బిడ్డలం..తీర్చుకున్న రుణం. తల్లీ తెలంగాణమా..నిలువెత్తు నీ రూపం..సదా మాకు స్ఫూర్తిదాయకం. అని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
సోమవారం నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 10:30 గంటలకు సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు గవర్నర్ జీష్ను దేవ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన, హైడ్రా,రుణమాఫీ, మూసీ ప్రక్షాళన, రైతు భరోసాతో పాటు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో...
ధరణి సమస్యల పరిష్కారానికి డీసెంట్రలైజేషన్
కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐసీకి పోర్టల్ బాధ్యతలు
త్వరలో 1000 సర్వేయర్ పోస్టులు భర్తీ చేస్తాం
రైతుకు మంచి జరిగే ప్రతి సూచనను స్వీకరిస్తాం
విగ్రహావిష్కరణపై కూడా బీఆర్ఎస్ రాజకీయం
గత పాలనలో కట్టిన ఇళ్లు గ్రామాల్లో కనబడటంలేదు
మా హయాంలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు
గిరిజన నియోజకవర్గాల్లో ఎక్కువ ఇళ్లు కేటాయిస్తున్నాం
మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి...
గ్రామీణ ప్రాంతంలో రూ.300 లకే టీ ఫైబర్ సేవలు
మీ సేవ యాప్ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
మొబైల్ లోనే మీ సేవ సర్వీసులు పొందేలా రూపకల్పన..
మరో తొమ్మిది రకాల సర్వీసులను యాడ్ చేసిన ప్రభుత్వం..
రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలను విస్తరించేందుకు టీ-ఫైబర్ రెడీ అయ్యింది. ఇంటింటికీ ఇంటర్నెట్ అందించాలనే లక్ష్యంతో టీఫైబర్ సేవలను మంత్రి శ్రీధర్...
భయపెడుతున్న గ్రామ సింహాలు:
చికెన్ వ్యర్ధాలే ఆహారం
వాహనాలను వెంబడించి… ప్రమాదాలకు కారణమై…
పెరుగుతున్న కుక్క కాటు బాధితులు
కానరాని సంతాన నిరోధక చర్యలు
రోడ్డుమీదకు వచ్చేందుకు పిల్లలు, వృద్దుల్లో భయం
నివారించడంలో అధికారులు...