హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా శనివారం హనుమాన్ విజయ యాత్రలు వైభవంగా నిర్వహించినట్లు విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి తెలిపారు. విశ్వహిందూ పరిషత్ యువ విభాగమైన బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6000 స్థలాలలో వీర హనుమాన్ విజయ శోభాయాత్రలు వైభవంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం...
గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
ఘనంగా అశోక స్కూల్ ఆఫ్ బిజినెస్ స్నాతకోత్సవం
విద్యార్థులకు పట్టాలు అందజేత
'విద్య'తో ప్రపంచాన్ని జయించవచ్చని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తెలిపారు. అశోక గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో భాగమైన అశోక స్కూల్ ఆఫ్ బిజినెస్ స్నాతకోత్సవం శనివారం చౌటుప్పల్లో ఘనంగా జరిగింది. ఈ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గవర్నర్ జిష్ణు...
గుండెపోటుతో పద్మశ్రీ వనజీవి రామయ్య మృతి
హరితహారంకు అతనే బ్రాండ్ అంబాసిడర్
80ఏళ్ళ వయస్సులోనూ మొక్కలు నాటిన మహానీయుడు
కోటికి పైగా మొక్కలు నాటిన రామయ్య
రాష్ట్ర సీఎం సహా ప్రముఖుల సంతాపం
ఓ మహావృక్షం నేలకొరిగింది.. అతని జీవితం మొక్కల నాటడానికి అంకితం చేశారు.. 80ఏళ్ళ వయస్సులోనూ మొక్కలు నాటిన మహానీయుడు.. ఇప్పటి వరకు కోటి మొక్కలు నాటిన పచ్చదనం...
డబ్బులు ఇవ్వాలి లేదంటే అంతుచూస్తామంటూ మేసేజెస్
మాజీ సోషల్మీడియా అకౌంట్స్ చూసే వ్యక్తిపై ఫిర్యాదు
ప్రముఖ సినీనటి ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులను ఓ వ్యక్తి బెదిరించారు. వివరాల ప్రకారం చందక్రిరణ్రెడ్డి అనే వ్యక్తి విజయశాంతి దంపుతులను బెదిరించినట్లు విజయశాంతి భర్త శ్రీనివాస్ శనివారం నాడు బంజారహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.. గతంలో విజయశాంతి బీజేపీలో పనిచేసిన...
మేం పాలకుల పక్షం కాదు.. పాత్రికేయుల పక్షమే
రాష్ట్రవ్యాప్తంగా నెంబర్ వన్ స్థానంలో నిలవాలి
రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బసవపునయ్య
రంగారెడ్డి జిల్లాలో భారీగా సభ్యత్వ నమోదు
ఫెడరేషన్ లో చేరిన వివిధ యూనియన్ల నేతలు
రాష్ట్రంలో జర్నలిస్టుల పక్షాన పోరాడే ఏకైక సంఘం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) అని ఆ సంఘం రాష్ట్ర...
అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు, మెమోంటోలు అందజేసి, అభినందనలు తెలిపిన జిహెచ్ఎంసి కమీషనర్
ఆస్తిపన్ను వసూళ్లలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) రికార్డ్ స్థాయిలో అద్భుతమైన వసూళ్లను సాధించి చరిత్ర సృష్టించిందని జిహెచ్ఎంసి కమీషనర్ ఇలంబర్తి అన్నారు. 2 వేల కోట్లకు పైగా ఆస్తిపన్ను వసూలు చేయడంలో క్షేత్రస్థాయి అధికారులు బాగా పని చేశారని...
ఎక్స్లో పోస్ట్ చేసిన వెంకయ్యనాయుడు
తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ద్వితీయ భాషగా సంస్కృతం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు వచ్చిన వార్తలు విని విచారించానని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. మార్కుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటే మాత్రం పునరాలోచన చేయాలని కోరారు. ఈ మేరకు ’ఎక్స్’లో ఆయన పోస్ట్ చేశారు. విద్యార్థులను మన...
ఆతిథ్యరంగానికి పెరుగుతున్న ఆదరణ
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పర్యాటక విధానంతో దేశంలో ఎక్కడ లేని విధంగా ఆతిథ్య రంగంలో అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం ముంబయి పోవై లేక్లో జరిగిన దక్షిణాసియా 20వ హోటల్స్ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్లో మంత్రి జూపల్లి పాల్గొన్నారు. ప్రఖ్యాత హోటల్స్,...
ఉదయం 7 నుంచి అటవీ ప్రాంతంలో అనుమతి
చుట్టూ అడవి.. కొండలు.. కోనలు.. జలపాతాలు.. ప్రకృతి రమణీయతకు అద్దంపట్టే నల్లమల అటవీ ప్రాంతంలో దట్టమైన లోయ గుహలో వెలసిన లింగమయ్య దర్శనం పూర్వజన్మసుకృతంగా భావిస్తారు. అలాంటి సలేశ్వరం జాతర ఉత్సవాలు శుక్రవారము నుండి ప్రారంభం కానున్నాయి. ఈ నెల11 నుంచి 13 వరకు జాతర ఉత్సవాలు...
శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ ఆర్. జె. రత్నాకర్ పిలుపు
సత్యం, ధర్మం, శాంతి ప్రేమల ద్వారా మానవ విలువలను పెంపొందించేందుకు, సత్య సాయి చూపిన మార్గమును ఆచరించినప్పుడే ప్రపంచవ్యాప్తంగా మానవాళికి రక్షణ ఉంటుందని, ఈ తరుణంలో ప్రతి ఒక్కరు సత్యసాయి చూపిన బాటలో నడిచినప్పుడు మాత్రమే అట్టి బాట చూపిన...
పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు.
బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్
దేశవ్యాప్తంగా...