Friday, September 20, 2024
spot_img

తెలంగాణ

మాజీమంత్రి యెర్నేని సీతాదేవి కన్నుమూత

గుండెపోటుతో హైదరాబాద్‌లో మృతి సంతాపం తెలిపిన చంద్రబాబు తదితరులు మాజీ మంత్రి, విజయ డెయిరీ డైరెక్టర్‌ యెర్నేని సీతాదేవి కన్నుమూశారు. హైదరాబాద్‌లో సోమవారం ఉదయం గుండెపోటుతో ఆమె తుదిశ్వాస విడిచారు. సీతాదేవి స్వస్థలం ఏపీలోని కైకలూరు మండలం కోడూరు. ముదినేపల్లి నుంచి తెదేపా తరఫున ఆమె రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎన్టీఆర్‌ కేబినెట్‌లో విద్యాశాఖ మంత్రిగా...

తెలంగాణ తరహా ఉద్యమాన్ని చేపడతాం

బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా ముందుకు వెళ్తే ఎన్నికలను అడ్డుకుంటాం: బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ జూన్ 8న ఇందిరాపార్కు దగ్గర వేలాది మందితో మహాధర్నా, 15న సెక్రటేరియట్ దిగ్బంధిస్తాం జూన్ 8న ఇందిరాపార్కు దగ్గర వేలాది మందితో మహాధర్నా కార్యక్రమం చేపడతామని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ తెలిపారు.ఆదివారం సిద్దిపేట...

వన్యప్రాణులతో అధికారుల చెలగాటం..

టీఎస్ ట్రాన్స్-కో కు 50లక్షల జరిమానా విధించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మృగవాణి జాతీయ ఉద్యానవనంలో క్వాడ్ టవర్స్ ఏర్పాటు. ప్రాజెక్టు పనుల కోసం సుమారుగా 1800 పైగా చెట్ల నరికివేత..? అనుమతి ఇచ్చిందెవరు..? జింకల ప్రాణాలకు ముప్పు.. అధికారుల నిర్లక్ష్యం , 80 హెక్టర్ల మేర నష్టం ఇంత జరిగిన ప్రభుత్వ స్పందన ఏది.. ఆందోళన చెందుతున్న జంతుప్రేమికులు.. కోర్టు...

విన్నర్ ఎవరు.. రన్నరప్ ఎవరు

పార్లమెంట్ ఎన్నిక‌ల్లో ఘోరమైన ఫలితాలను చవిచూడబోతున్న బీఆర్ఎస్ ఊహించని రీతిలో పుంజుకోబోతున్న అధికార, బీజేపీ పార్టీలు చావుతప్పి కన్నులొట్టబోయిన విధంగా పరువు కాపాడుకోనున్న ఎంఐఎం ప్రముఖ మహా కాళీ ఉపాసకులు నాగభట్ల పవన్ కుమార్ శర్మ జోశ్యం ప్రముఖ మహా కాళీ ఉపాసకులు నాగాభట్ల పవన్ కుమార్ శర్మ గారు తెలంగాణా పార్లమెంట్ ఫలితాల గురించి చెబుతూ ఈసారి ఎవ్వరు...

జైలు పాలైన ఆర్టీసీ డ్రైవర్

అధికారులు ఆడిన పన్నాగంలో బుక్ బొక్కల ఫ్యాక్టరీ యజమాని కోసం ఆఫీసర్ల ఆరాటం అక్రమ రహదారిని సక్రమంగా మార్చేందుకు రైతులపై కేసులు బూటకపు సర్వేతో నోటీసు లేకుండానే రైతులను పొలానికి పిలిపించి టార్చర్ పిల్ల బాటను రహదారిగా మార్చేందుకు కుట్ర రైతులను కటకటాల్లో పెట్టడానికి వెనకాడని వైనం పేదోడిని జైలుకు పంపించిన చింతపల్లి ఎమ్మార్వో విజయ్ కుమార్ 'అన్నం పెట్టేవాడు దగ్గరుండాలి.. దణ్ణం పెట్టేవాడు...

కాంగ్రెస్ ప్రభుత్వంలో వెయ్యి కోట్ల స్కామ్

అధికారంలోకి రాగానే స్కామ్ లకు తెరలేపారు సన్నబియ్యం కొనుగోళ్లలో అక్రమాలు గ్లోబల్ టెండర్ల పేరుతో కాంగ్రెస్‌ కుంభకోణానికి పాల్పడిందని ఆరోపణ గల్లీలో దోచుకో, ఢిల్లీలో పంచుకో అన్నట్లుగా పరిస్థితి జేబులు నింపుకోవడంలో కాంగ్రెస్ నేతలు బిజీబిజీ బీఆర్‌ఎస్‌ పార్టీ అంటే స్కీమ్‌లు, కాంగ్రెస్‌ అంటే స్కామ్‌లు రేవంత్ సర్కార్ పై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...

ప్రజా ప్రభుత్వంపై విష ప్రచారం

సివిల్ సప్లై శాఖను బీఆర్ఎస్ ఆగం జేసింది మహేశ్వర్ రెడ్డిని మేమే పెంచి పోషించాం బీఆర్ఎస్, బీజేపీలు కాంగ్రెస్ సర్కార్ పై దుమ్మెత్తిపోస్తున్నారు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న కేటీఆర్, మహేశ్వర్ రెడ్డి ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదు గాంధీభ‌వ‌న్‌లో మీడియాతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజా ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు....

పారిశుద్ధ్య కార్మికులకు టార్చర్

ఎస్ఎఫ్ఏ ఖాసీఫ్ అహ్మద్ అరాటకం జీహెచ్ఎంసీ సౌత్ జోన్ లో కే ట్యాక్స్ సర్కిల్ 7లో కార్మికులకు మానసికంగా వేధింపులు సానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ అరాచకాలపై పీఎస్ లో కంప్లైంట్ స్త్రీలని చూడకుండా బూతులు తిడుతున్న వైనం మహిళలను లైంగికంగా వేధిస్తున్నట్లు ఆరోపణలు గతంలో ఇదే తీరు.. ఫిర్యాదు చేయడంతో విధుల నుంచి తొలగింపు ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా తిరిగి విధుల్లోకి మళ్లీ మహిళలను ఇబ్బందులకు...

హైదరాబాద్ లో ఈదురు గాలులో కూడిన వర్షం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా హైదరాబాద్ లోని ఎల్ బీ నగర్, హయత్ నగర్, నాగోల్, బీఎన్ రెడ్డి, అబ్దుల్లాపూర్ మెట్టు లో ఈదురు గాలులలో కూడీన వర్షం కురిసిoది. ఉప్పల్, అబిడ్స్, సికింద్రాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం. ఘట్కేసర్ వరకు వర్షం ఈదురుగాలుల ప్రభావం ఎక్కువగా ఉంది.. పలుచోట్ల ఫ్లెక్సీ...

తెలంగాణలో కుంభకోణాల కుంభమేళా..

గల్లీ మే లూఠో.. ఢిల్లీ మే బాఠో" అన్నట్లుగా పరిస్థితి తైయారైంది జేబులు నింపుకోవడంలో కాంగ్రెస్ నేతలు బిజీబిజీ బీఆర్‌ఎస్‌ పార్టీ అంటే స్కీమ్‌లు, కాంగ్రెస్‌ అంటే స్కామ్‌లు కాంగ్రెస్ ప్రభుత్వంలో వివిధ ర‌కాల టాక్స్ లు కాంగ్రెస్ పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ కేటీఅర్ కాంగ్రెస్ ప్రభుత్వం పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ధ్వజమెత్తారు.ఆదివారం హైదరాబాద్ లోని...
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img