అమరులైన యోధుల కథతో తెరకెక్కిన చిత్రం
గతేడాది మార్చి 15న థియేటర్లలో విడుదల
తెలంగాణ కథను వీక్షించాలన్న మంత్రి బండి
తెలంగాణ సాయిధ పోరాటంలో అమరులైన యోధుల కథతో తెరకెక్కిన చిత్రం రజాకార్(Razakar). అప్పటి రజాకర్ల దురాగతాలను అణచివేసి హైదరాబాద్ను ఇండియాలో విలీనం చేసేందుకు పటేల్ చేసిన ప్రయత్నాలను ఈ మూవీలో చూపించారు. గతేడాది మార్చి 15న థియేటర్లలో...
మున్సిపల్ పరిధిలో అక్రమార్కుల హవా
జవహర్ నగర్ మున్సిపల్ కమిషనర్ సాక్షిగా కబ్జా
ప్రజా అవసరాల కోసం కేటాయించినా 5ఎకరాల భూమి మాయం
టౌన్ ప్లానింగ్ అధికారి నిర్లక్ష్యంతో ప్రభుత్వ స్థలాలు కబ్జా
ప్రభుత్వ స్థలాలపై మున్సిపల్ కమిషనర్ కు బాధ్యత లేదా
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కలెక్టర్ ఆదేశాలు బుట్టదాఖలేనా
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కబ్జాల పర్వం సాగుతుంది. ప్రభుత్వ...
త్వరలోనే రాష్ట్రానికి కొత్త విద్యుత్ పాలసీలు
విద్యుత్ శాఖ అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశం
వేసవిలో విద్యుత్ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ
అధికారుల సమీక్షలో భట్టి విక్రమార్క హామీ
రాబోయే ఎండాకాలంలో రెప్పపాటు కూడా కరెంట్(power) పోకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖ అధికారులను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka) ఆదేశించారు. గురువారం ప్రజాభవన్...
కొండల్ రావు సారంటే మా అందరికీ హడల్…
‘‘రామాయణ కల్పవృక్షం – లోకానుశీలనం’’ సాహస విశ్లేషణ
ఎస్ఆర్ఆర్ కాలేజీ అంటే గుర్తొచ్చేది కొట్లాటలు.. విజయాలే
కాలేజీ అభివృద్ధికి తప్పకుండా కృషి చేస్తా.. క్రుషి చేస్తా
సమాజంలో విలువలు పడిపోతున్నయ్…
మీ రచనలతో ప్రజలను మేల్కొల్పండి
అవాస్తవాలను ఖండించకపోవడం కూడా తప్పే
కాలేజీ వేడుకల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
కళాశాలలో 3 పుస్తకాలను...
రాష్ట్రంలో చర్చనీయంగా మారిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వ్యవహారం..
గత ప్రభుత్వంలో సివిల్ సప్లయి చైర్మన్. భార్య జడ్పీటీసీ..
ఇందులో దాగివున్న మర్మం ఏంటని ఆరా తీస్తున్న రాజకీయ విశ్లేషకులు..
పెద్ది స్వగ్రామంలో నేడే గ్రామసభ.. రేషన్ కార్డు ఇస్తారా..? లేదా తిరస్కరిస్తారా..?
నల్లబెల్లి మండలంలో ఏమి జరుగనుంది వేచి చూడాలి మరి..
ఆయన మాజీ ఎమ్మెల్యే(Former MLA)..పైగా...
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(Etala Rajendar) తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. పేదల భూములను కబ్జా చేశారంటూ రియల్ ఎస్టేట్ ఏజెంట్పై ఆలత చేయి చేసుకున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని పోచారం మున్సిపాలిటీ ఏకశిల నగర్లో ఎంపీ పర్యటించారు. ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ పేదల భూములు కబ్జా చేసి ఇబ్బందులు పెడుతున్నారని ఎంపీకి విన్నవించారు....
జేఏటీ 2025 డైరీ ఆవిష్కరణలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రాధాన్యం గల వ్యవస్థ మీడియా(Media) రంగం అని.. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజాస్వామ్యానికి మూలస్తంభం మీడియా అని తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ(Jishnu Dev Varma) అన్నారు. సోమవారం రాజ్ భవన్ లో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (JAT)...
వారు గత 10 సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు అయినా ఇచ్చారా…?
ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం ప్రజా సంక్షేమ పథకాలు
ఇప్పటికే ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నాం
200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 కి గ్యాస్, ఆరోగ్యశ్రీ ని 5-10 లక్షలకు పెంచుకున్న్నాం : మంత్రి పొన్నం
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు...
పసుపుబోర్డు వ్యాఖ్యలపై రఘునందన్ రావు సెటైర్లు
పసుపు బోర్డు తమ వల్లే వచ్చిందన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kavitha)పై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సెటైర్లు వేశారు. కవిత మంచి డాక్టర్ కు చూపెట్టుకుని తర్వాత మాట్లాడాలని సూచించారు. జైల్లో ఉన్నప్పుడు కవిత ఆరోగ్యం బాగోలేదని వార్తలు వచ్చాయి… చెల్లె కవిత ఇప్పటికి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుంది…...
మైలారం గ్రామంలో ఆందోళనకు దిగిన స్థానికులు
ఆందోళనకారుల అరెస్ట్తో గ్రామంలో ఉద్రిక్తత
నాగర్కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం మైలారం(Mailaram)లో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ’మైనింగ్ వద్దు.. గుట్ట ముద్దు’ అనే నినాదంతో రైతులు నేటి నుంచి రిలే నిరాహార దీక్షలకు సన్నద్ధమయ్యారు. దీంతో పోలీసులు ముందస్తుగా పలువురు రైతులు, స్థానికులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు....