Sunday, September 14, 2025
spot_img

తెలంగాణ

కోయగూడెంలో కోర‌లు చాచిన కోల్ మాఫియా

అధికార నాయకులు హవా.. బొగ్గు పెళ్లా దాటాలంటే మామూలు కట్టాల్సిందే. బాడీ బండ్లు, టిప్పర్‌ బండ్లకు రూ 1000 వరకు వసూళ్లు. మామూలు చెల్లించకుంటే లోడింగ్‌ లేనట్టే.. అధికారం మారినప్పుడల్లా దందాలో మార్పు కోయగూడెం ఉపరి తల గనిలో కోల్‌ మాఫియా కోరలు చాచుకుంది.. అధికారం మాటన మాఫియా కట్టలు తెంచుకుంటుంది.. నల్ల బంగారాన్ని శాసిస్తూ ఉపరితల గనిని తమ...

డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యం

ఓయూ ఎన్ఎస్‌యుఐ ఆధ్వర్యంలో ఉత్సాహంగా సాగిన 2కె రన్ పాల్గొన్న ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ప్రముఖులు డ్రగ్స్ రహిత తెలంగాణే తమ కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా చర్యలు ప్రారంభించారని ఆయన గుర్తు చేశారు. మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీ లో ఎన్ఎస్‌యుఐ అధ్యక్షుడు మేడ...

మునీరాబాద్ ఎస్ కె ఎం పాఠశాలలో 2కె రన్ పోటీ

ముఖ్య అతిధిగా హాజరైన ట్రాఫిక్ ఏసీపీ వెంకట్ రెడ్డి మేడ్చల్ మండలంలోని మునీరాబాద్ గ్రామంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆదివారం గ్రామంలో ఉన్న ఏస్ కె ఎం ఉన్నత పాఠశాలలో భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో లో ఘనంగా 2కె రన్ పోటీ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ట్రాఫిక్ ఏసీపీ వెంకట్...

డాక్టర్ ఠంయ్యాల శ్రీధరాచార్యులకు నేషనల్ ఎక్సలెన్సీ అవార్డు

హోప్ స్వచ్ఛంద సేవా సమితి, సింధు ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యాన హైదర‌బాద్ చిక్కడపల్లిలోని త్యాగరాజ గానసభలో సావిత్రీ బాయి పులే 194 వ జయంతి వేడుకలో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలోని వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి సావిత్రీ పులే ఎక్సలెన్స్ నేషనల్ అవార్డులు ప్రధానం చేసి సత్కరించింది. వరంగల్ నగరానికి చెందిన...

సంత‌లోకొస్తే.. క‌బేళాల‌కే..?

కొండమల్లేపల్లి సంతలోకి మూగజీవాలు అడుగు పెడితే గోవదకు సాగనంపడమే.. ఒకప్పుడు రైతుల కోసం సంత ప్రస్తుతానికి గోవద కోసం నడుస్తున్నా సంత సంత మాటున జరిగే అక్రమాలలో అందరు భాగస్వాములే చూసిచునట్టు వ్యవహరిస్తున్న అధికార యంత్రాంగం మూగజీవాలను గోవదకు తరలించకుండ కాపాడాలని కోరుతున్న జంతువు ప్రేమికులు దేవరకొండ నియోజకవర్గం కొండమల్లేపల్లి మండలం పరిధిలో గత కొన్ని ఏండ్లుగా రైతుల కోసం ఏర్పాటు...

మన్మోహన్ కేబినేట్‌లో పనిచేయడం అదృష్టం

తెలంగాణతో ఆయనది ప్రత్యేక అనుబంధం రాష్ట్ర ఏర్పాటుకు సహకరించారని కెసిఆర్‌ ప్రకటన మన్మోహన్‌ అంత్యక్రియల్లో బిఆర్‌ఎస్‌ నేతలు ఘనంగా నివాళి అర్పించనున్న కెటిఆర్‌ బృందం కెసిఆర్‌ ఆదేశాలతో హస్తినకు పయనం మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ అంత్యక్రియలకు భారత రాష్ట్ర సమితి నేతలు హాజరు కానున్నారు. భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌,...

ప్రజాస్వామ్యంపై మాట్లాడే హక్కు కాంగ్రెస్‌కు లేదు

బతికినన్న రోజులు అంబేడ్కర్‌ను అవమానించిన కాంగ్రెస్‌ వాజ్‌పేయ్‌ శతజయంతి వేడుకల్లో కిషన్‌ రెడ్డి, బండి ప్రజాస్వామ్యంపై మాట్లాడే హక్కు కాంగ్రెస్‌కు లేదని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి విమర్శించారు. అంబేడ్కర్‌ బతికినన్ని రోజులు ఆయన్ను కాంగ్రెస్‌ అవమానించిందని అన్నారు. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి...

శ్యామ్‌ బెనగల్‌ మృతికి కేసీఆర్‌ సంతాపం

భారతీయ సినిమా దర్శక దిగ్గజం, దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత పద్మ భూషణ్‌ శ్యామ్‌ బెనగల్‌ మరణం పట్ల బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌(KCR) సంతాపం ప్రకటించారు. విస్మరించబడిన మనుషుల సామాజిక నేపథ్యాలకు సినీమా రంగంలో సమాంతర స్థానం కల్పించి, సామాన్యుల జీవన ఇతివృత్తాలకు వెండితెర గౌరవం కల్పించిన గొప్ప దర్శకుడని, భరత మాత కన్న...

సెకనుకు రెండు బిర్యానీలు..

97 లక్షలకు పైగా ఆర్డర్‌ చేసిన హైదరాబాదీలు అది పార్టీ అయినా.. సందర్భం ఏదైనా అందరికీ మొదట గుర్తుకు వచ్చేది బిర్యాని(Biryani)యే. ఈ వంటకం భారతీయులకు ఇష్టమైన ఎంపికగా నిలిచింది. ఈ క్రమంలో ఆన్‌లైఫుడ్‌ ఫుడ్‌ డెలివరీ రంగంలోనే బిర్యానీనే టాప్‌ ప్లేస్‌లో నిలుస్తూ వస్తున్నది. తాజాగా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది స్విగ్గి. వరుసగా...

అసలు రైతులకే రైతుభరోసా వర్తింపు

పంటలు వేసిన వారి ఆధారంగా చెల్లింపులు మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు అసలుసిసలు రైతులకే పథకం అంటూ..రైతు భరోసా స్కీమ్‌పై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాదిరిగా కాకుండా పంట వేసే రైతులకే రైతు భరోసా పథకం వర్తింపజేస్తామని తెలిపారు. 2024, డిసెంబర్‌ 24న ఏటూరు నాగారం, కన్నాయిగూడెం మండలాల్లో పర్యటించిన...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img