Sunday, September 22, 2024
spot_img

తెలంగాణ

అధికారులు ఎవరు సెలవులు పెట్టొద్దు

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు.. అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం మంత్రులు,అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి టెలికాన్ఫరెన్స్ సమావేశం అధికారులు అందరు అప్రమత్తంగా ఉండాలి సెలవుల్లో ఉన్న అధికారులు విధుల్లో చేరాలి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,మంత్రులు...

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.పలు జిల్లాలోని వాగులు,వంకలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి.తెలంగాణలో ఇప్పటికే పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్,ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది .ఆదిలాబాద్,నిర్మల్,నిజామాబాద్,కామారెడ్డి,మహబూబ్ నగర్,నాగర్ కర్నూల్,వనపర్తి,నారాయణపేట,గద్వాల జిల్లాలకు రెడ్ అలెర్ట్.. కొమురంభీం,మంచిర్యాల,జగిత్యాల,ములుగు,జయశంకర్,ఖమ్మం,భద్రాద్రికొత్తగూడెం,వరంగల్,హన్మకొండ,జనగామ,వికారాబాద్,సంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీచేసింది వాతావరణశాఖ. రాష్ట్రంలో...

హైదరాబాద్ లో భారీ వర్షం

హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది.శనివారం ఉదయం నుండి పలు ప్రాంతాల్లో వర్షం పడుతుంది.రాయదుర్గం,గచ్చిబౌలి,మాదాపూర్,నిజాంపేట్,కూకట్ పల్లి,మలక్ పేట్ ,చంపాపేట్,బేగంపేట్,ఆల్వాల్,తిరుమలగిరి,తార్నాక,హబ్సిగూడ,ఉప్పల్ తో పాటు పలు ప్రాంతంలో ఉదయం నుండి వర్షం కురుస్తుంది.పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తుండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

టీటీడీ మాదిరిగా యాదగిరిగుట్ట అభివృద్ధి

గుట్ట అభివృద్ధి పై సీఎం కీలక ఆదేశాలు యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు నియామకం యాదగిరిగుట్ట ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో బోర్డు ఏర్పాటు చేయాలనీ సీఎం రేవంత్ ఆదేశించారు.టీటీడీ అనుసరించిన తరహాలోనే బోర్డుకు స్వయం ప్రతిపత్తి,విధి విధానాలు ఉండాలని సూచించారు.స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ ప్రాజెక్టుల్లో భాగంగా దేవాలయాల అభివృద్ధిపై సచివాలయంలో ఉన్నతాధికారులతో...

బీఆర్ఎస్ పార్టీను వదిలే ప్రసక్తే లేదు

కేంద్రమంత్రి బండిసంజయ్ సంచలన వ్యాఖ్యలు పార్టీ కోసం కష్టపడే వారిని బీఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీలు గుర్తించావు.. ఓవైసీ వార్నింగ్స్ కు కాంగ్రెస్ బయపడుతుంది 2028లో అధికారంలో వచ్చేది బీజేపీ పార్టీయే కాంగ్రెస్,బీఆర్ఎస్,ఎంఐఎం పార్టీలపై కేంద్రమంత్రి బండిసంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.పార్టీ కోసం కస్టపడే వాళ్ళను కాంగ్రెస్,బీఆర్ఎస్ పార్టీలు గుర్తించావు అని ఆరోపించారు.శుక్రవారం నాగోల్ లో నిర్వహించిన భారతీయ జనతా పార్టీ వర్క్...

రాంనగర్ లో అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసిన హైడ్రా

హైదరాబాద్ లోని రాంనగర్ లో హైడ్రా అక్రమ కట్టడాలను కూల్చివేసింది.మణేమ్మ కాలనిలో విక్రమ్ యాదవ్ అనే వ్యక్తికి చెందిన స్థలంలో నాలాను ఆక్రమించి కల్లు కాంపౌండ్ కొనసాగిస్తున్నారని స్థానికులు హైడ్రా కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.ఫిర్యాదు మేరకు రెండు రోజుల క్రితం రంగనాథ్ ఆ స్థలాన్ని పరిశీలించారు.దీనిపై నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.అధికారులు ఇచ్చిన...

హైడ్రా పేరుతొ వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు

అధికారులను హెచ్చరించిన సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతొ బెదిరింపులకు పాల్పడుతున్న అధికారులపై కఠిన చర్యలు తప్పవని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు.హైదరాబాద్ లో జరుగుతున్నా ఆక్రమణల కూల్చివేతల నేపథ్యంలో హైడ్రా పేరు చెప్పి కొంతమంది అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ఫిర్యాదులు రావడంతో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.హైడ్రా పేరు చెప్పి డబ్బులు వసూలు చేసే...

హైడ్రాకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన గౌడ కలుగీత సంఘాల సమన్వయ కమిటీ

హైదరాబాద్ నగరంలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేసి,పర్యవరణాన్నిరక్షించే విధంగా చర్యలు తీసుకుంటున్న హైడ్రా కు గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని చైర్మన్ బాలగౌని బాల్ రాజ్ గౌడ్ తెలిపారు.చిక్కడపల్లిలోని సమన్వయ కమిటీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా బాలగౌని బాల్ రాజ్ గౌడ్,రాష్ట్ర కన్వీనర్ అయిలి...

కవితను చూడగానే భావోద్వేగానికి గురైన కేసీఆర్

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో జైలు నుండి విడుదలైన ఎమ్మెల్సీ కవిత గురువారం తండ్రి,మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు.కవితను చూడగానే కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు.ఐదున్నర నెలల తర్వాత తండ్రిను చూసిన కవిత కేసీఆర్ కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సుప్రీంకోర్టు కవితకు ఆగష్టు 27న బెయిల్ మంజూరు చేసిన...

హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో అధికారులతో సీఎస్ శాంతికుమారి భేటీ

హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతల పై సీఎస్ శాంతికుమారి అధికారులతో సమావేశమయ్యారు.నిబంధనల ప్రకారమే హైడ్రా ముందుకెళ్లాలని హైకోర్టు ఆదేశించింది.ఈ నేపథ్యంలోనే సీఎస్ శాంతికుమారి హైదరాబాద్,మేడ్చల్,రంగారెడ్డి,సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, హైడ్రా,జీహెచ్ఎంసీ,హెచ్ఎండీఏ,రెవెన్యూ,ఇరిగేషన్ అధికారులతో భేటీ అయ్యారు.న్యాయపరమైన సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు,ఇతర కీలక అంశాల పై చర్చించారు.
- Advertisement -spot_img

Latest News

వికారాబాద్ అడవి విధ్వంసాన్ని ఆపాలి

( డిమాండ్ చేసిన పర్యావరణ,అటవీ ప్రేమికులు ) -దామగుండంలో నేవి రాడార్ స్టేషన్..-12 లక్షల ఔషధ మొక్కలు హాంఫట్..-సేవ్ దామగుండం ఫారెస్ట్ పిలుపునిచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ తులసి...
- Advertisement -spot_img