Monday, April 21, 2025
spot_img

తెలంగాణ

ఢిల్లీ కోచింగ్ సెంటర్ విపత్తుపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా

దేశరాజధాని ఢిల్లీలో ఓల్డ్ రాజేంద్ర నగర్ ప్రాంతంలో గల సివిల్స్ కోచింగ్ సెంట‌ర్‌ భవంతిని వరద ముంచెత్తడంతో ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘ‌ట‌న‌పై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆరాతీశారు.తెలంగాణ భ‌వ‌న్ రెసిడెంట్ క‌మిష‌న‌ర్ గౌర‌వ్ ఉప్ప‌ల్‌తో మాట్లాడిన సీఎం ఘ‌ట‌న వివ‌రాలను అడిగి తెలుసుకున్నారు.ఈ ఘటనలో తెలంగాణ వాసులు ఎవ‌రూ లేర‌ని తెలిపిన...

ఆ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంతా మంచిది

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీ చేసిన సగం సీట్లలో డిపాజిట్లు కూడా రాని బీఆర్ఎస్ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంతా మంచిదని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.ఆదివారం బోనాల ఉత్సవాల సంధర్బంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి దర్శించుకొని పట్టువస్త్రాలు సమర్పించారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ,భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.గత...

పాతబస్తీ అంటే ఓల్డ్ సిటీ కాదు,ఒరిజినల్ సిటీ

2029 ఎన్నికల నాటికీ పాతబస్తీలో మెట్రో పనులు పూర్తీ చేసే బాధ్యత మాదే బీఆర్ఎస్ ప్రభుత్వం పాతబస్తీ మెట్రో విషయంలో నిర్లక్ష్యం చేసింది మెట్రో నిర్మాణంపై ఎల్ అండ్ టీ తో చర్చలు కొనసాగుతున్నాయి నిధులు కోరితే కేంద్ర ఒక్క రూపాయి కూడా ఇయ్యాలే అసెంబ్లీ సీఎం రేవంత్ రెడ్డి 2029 ఎన్నికల నాటికీ పాతబస్తీలో మెట్రో పనులు పూర్తీ చేసే...

గొర్రెల పంపిణి పథకంలో రూ.700 కోట్ల స్కాం జరిగింది

-సీఎం రేవంత్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో గొర్రెల పంపిణి పథకంలో రూ.700 కోట్ల స్కాం జరిగిందని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి.శనివారం అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై చర్చ జరిగింది.ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,గొర్రెల పంపిణి పై చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు.రూ.1 లక్షల కోట్ల విలువ చేసే ఓఆర్ఆర్...

మేడిగడ్డ పై చేసిన ప్రచారమంతా వట్టిదే : కేటీఆర్

కాంగ్రెస్ నాయకులు మేడిగడ్డలో జరిగిన చిన్న సంఘటనను భూతద్దంలో పెట్టి చూపుతున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.శుక్రవారం కన్నెపల్లి,మేడిగడ్డ బ్యారేజీని సందర్శిస్తామని తెలిపారు.గురువారం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలతో కలిసి బస్సుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు ను సందర్శించారు.ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ,ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం అని,ఇలాంటి ప్రాజెక్టు...

ప్రజల ఆశలపై నీళ్లు చల్లినట్లుంది,బడ్జెట్ పై కేసీఆర్ రియాక్షన్

ప్రతిపక్ష హోదాలో తొలిసారిగా అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజల ఆశల మీద నీళ్లు చల్లినట్లుంది ఏ ఒక్కవర్గాన్ని కూడా ప్రభుత్వం పట్టించుకోలే మృత్యకారులను కాంగ్రెస్ ప్రభుత్వం విష్మరించింది గురువారం అసెంబ్లీలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మాజీముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు.ప్రధాన ప్రతిపక్షనేత హోదాలో కేసీఆర్ తొలిసారిగా అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు.అనంతరం మీడియాతో...

రూ.2 లక్షల 91 వేల 159 కోట్లతో తెలంగాణ బడ్జెట్

అసెంబ్లీలో తెలంగాణ 2024-25 వార్షిక బడ్జెట్ ను ఆర్థిక మంత్రి భట్టివిక్రమార్క ప్రవేశపెట్టారు.మొత్తంగా రూ.2 లక్షల 91 వేల 159 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.తెలంగాణ ఏర్పాటు నాటికీ రూ.75577 కోట్ల అప్పు ఉందని,ఈ ఏడాది డిసెంబర్ 06 లక్షల 71వేల కోట్లకు చేరిందని,రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక రూ.42 వేల కోట్ల బకాయిలను...

మెడికల్ షాపులపై మెరుపు దాడులు

అక్రమ నిల్వలపై డీసీఏ కేసులు జంట నగరాల పరిధిలోని 20 మెడికల్‌ షాపుల లైసెన్సులు సస్పెండ్‌ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ఓ మెడికల్‌ షాపు లైసెన్స్‌ పూర్తిగా రద్దు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల విక్రయం బిల్లులు ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా అమ్ముతున్న మెడికల్ షాప్స్ రిజిస్టర్ వ్యక్తి లేకుండానే మెడికల్ షాపుల నిర్వహణ అనారోగ్యం, మరణానికి కారణమయ్యే మెడిసిన్ ను అమ్ముతుండడంపై సీరియస్ తెలంగాణలో...

ఆగష్టు 01,02న ఢిల్లీలో దండోరా ధర్నా

మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు కొంగరి శంకర్ మాదిగ ఎస్సి వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి దానికి చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్ తో ఆగష్టు 01,02 న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు మాదిగ హక్కుల దండోరా జాతీయ అధ్యక్షులు దండు సురేందర్ మాదిగ,రాష్ట్ర అధ్యక్షులు కొంగరి శంకర్ మాదిగ.బుధవారం...

తెలంగాణకు నిధులు తెచ్చుడో,సచ్చుడో తేల్చుకుందాం

రాష్ట్ర ప్రయోజనాల కోసం జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయడానికి సిద్ధం ప్రతిపక్ష నేతగా కేసీఆర్ వస్తే, ప్రభుత్వాధినేతగా నేను వస్తా రాష్ట్రానికి నిధుల కోసమైనా కేసీఆర్ ముందుకు రావాలి కేటీఆర్,హరీష్ రావు చేసిన డిమాండ్ పై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయడానికి సిద్దమని ప్రకటించారు ముఖ్యమంత్రి...
- Advertisement -spot_img

Latest News

వీధి కుక్కలు భౌబోయ్

భయపెడుతున్న గ్రామ సింహాలు: చికెన్ వ్యర్ధాలే ఆహారం వాహనాలను వెంబడించి… ప్రమాదాలకు కారణమై… పెరుగుతున్న కుక్క కాటు బాధితులు కానరాని సంతాన నిరోధక చర్యలు రోడ్డుమీదకు వచ్చేందుకు పిల్లలు, వృద్దుల్లో భయం నివారించడంలో అధికారులు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS