Saturday, August 30, 2025
spot_img

తెలంగాణ

వైటిపిఎస్ జాతికి అంకితం

800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన తొలి యూనిట్‌ ప్రారంభం ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ పనులకు శంకుస్థాపన రూ. 950 కోట్లతో నిర్మించే టౌన్‌షిప్ పనులు 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్న యూనిట్లు మిగిలిన యూనిట్ల పనులు జనవరి 26నాటి పూర్తి నిర్వాసితులకు విద్యా, వైద్య సదుపాయాల హామీ యాదాద్రి పవర్ ప్లాంట్ సందర్శనలో మంత్రులు పాల్గొన్న మంత్రులు భ‌ట్టి, ఉత్తమ్, కోమటిరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్,...

అవినీతికి ‘బిగ్’మేడమ్ గారు..

బోగస్ బిల్లుల తయారీలో బిజీ.. బిజీ.. ఆడిట్ కు సైతం డుమ్మా.. పైగా సహోద్యోగుల బ్లాక్ మెయిలింగ్.. ప్రతి వ్యక్తి కి గౌరవం ఇచ్చేది చదువు.. ఆ చదువు ను పంచిపెట్టేది పాఠశాల.. మరి ఆ పాఠశాల అవినీతి పరుల నిర్లక్ష్యపు కౌగిలిలో నలిగి పోతుంటే బావి పౌరుల భవితవ్యానికి భరోసా ఎక్కడ దొరుకుతుంది.. చిట్యాల పురపాలిక...

నిబంధనలకు పాతర..

చట్ట విరుద్ధంగా స్పెషల్ గ్రేడ్ డిప్యూటి కలెక్టర్ల ప్రమోషన్లు.. పనిచేయకున్నా ప్రమోషన్లు ఇస్తారా..? రాజకీయ నాయకుల అండతో రెచ్చిపోతున్న వి.లచ్చిరెడ్డి అనేక పెండింగ్ కేసులు ఉన్నా.. అక్రమ దారిలో పదోన్నతులు 1500 రోజులు పరారీలో ఉన్నోడికి…కోటి రూపాయల జీతం ఎలా..? విజిలెన్స్ డీజీతో విచారణ చేయించండి…ఆధారాలతో సహా నిరూపిస్తాం.. స‌వాల్ చేసిన‌ బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్...

రాష్ట్రాన్ని గాలికి వదిలి ఢిల్లీ రాజకీయాలకు ఎందుకు

బీసీ రిజర్వేషన్లపై డ్రామా కాదు, రాజ్యాంగబద్ధ పోరాటం జరగాలి దాసోజు, వకుళాభరణం ఆగ్రహం రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేసి ముఖ్యమంత్రి ఢిల్లీలో రాజకీయ నాటకాలపై దృష్టి సారించడం తప్పుపై విపక్ష నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుపై డా. దాసోజు శ్రవణ్, డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు అసంతృప్తిని వ్యక్తం...

సిఎం రేవంత్‌కు కాళేశ్వరం నివేదిక

అందచేసిన మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి కాళేశ్వరం కమిషన్‌ నివేదిక అందింది. శుక్రవారం దీనిని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్వయంగా అందజేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పై జస్టిస్‌ పీసీ ఘోష్‌ న్యాయ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. సంబంధిత నివేదికను గురువారం నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్‌ బొజ్జాకు...

నిర్మల జగ్గారెడ్డి కూతురు వివాహం

ఏబీఎన్ చీఫ్‌కు ప‌త్రిక అంద‌జేసిన టీజీఐఐసీ ఛైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఛైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి తన కుమార్తె జయ రెడ్డి వివాహానికి ఏబీఎన్ చీఫ్ ఎడిటర్, ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వి. రాధాకృష్ణకు ఆహ్వానం అందించారు. శుక్రవారం రోజున నిర్మల జగ్గారెడ్డి స్వయంగా ఆంధ్రజ్యోతి కార్యాలయాన్ని సందర్శించి,...

రాచకొండ పోలీసులకు ఉచిత ఆరోగ్య శిబిరం

రెండోవిడత ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ సిబ్బంది ఆరోగ్యంపై సిపి సుధీర్ బాబు స్పెషల్ ఫోకస్ పోలీసు శాఖ సిబ్బంది ఆరోగ్యమే వారి సేవలకు బలమైన ఆధారం కావాలనే లక్ష్యంతో, రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో రెండో విడత ఉచిత మెగా ఆరోగ్య శిబిరాన్ని అంబర్‌పేట పోలీస్ హెడ్‌క్వార్టర్‌లో నిర్వహించారు. ఈ శిబిరాన్ని సందర్శించిన రాచకొండ పోలీస్...

నల్లగొండ తహశీల్దారు కార్యాలయంలో రిజిస్ట్రేషన్ల దందా

కోర్టు కెవియట్‌ పిటిషన్‌ను పట్టించుకోని తహశీల్దారు! కలెక్టర్, ఆర్డీఓ ఉత్తర్వులు కూడా విలువ లేని కాగితాలా? కోర్టులంటే గౌరవం లేదు, పైఅధికారులనే భయం లేదు, ప్రజల విజ్ఞప్తులకు విలువలేదు.. వృద్ధ మహిళ మొర వింటే మానవత్వమే కదా? ప్రజల హక్కుల పరిరక్షణకు అడ్డుగా నిలుస్తున్న నల్లగొండ తహశీల్దారు కార్యాలయంలో జరుగుతున్న రిజిస్ట్రేషన్ల దందాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. కోర్టులో...

నో హెల్మెట్‌.. నో పెట్రోల్‌

ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరిస్తేనే పెట్రోల్‌ మధ్యప్రదేశ్‌ ఇండోర్‌ జిల్లాలో ఆగస్టు 1 నుంచి అమలు రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో నెమ్మదిగాఈ విధానం అమలు మరి తెలంగాణలోనూ రోడ్డు ప్రమాదాలు ఎక్కువే యథేచ్చగా ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులు అయినా పటిష్ట చర్యటు చేపట్టని తెలంగాణ ప్రభుత్వం రోడ్డు నియమ నిబంధనలు పాటించని వారికి జరిమానాలతోనే సరి దేశంలో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి.ఇటీవల...

పోలీసులకు ఏఐ అస్త్రం..

సైబర్ నేరాల నియంత్రణపై ప్రత్యేక శిక్షణ మారుతున్న కాలానికి అనుగుణంగా, సైబర్ నేరాలను అరికట్టేందుకు పోలీసు బలగాలకు ఆధునిక సాంకేతికతను జోడించాలనే లక్ష్యంతో, మేడ్చ‌ల్‌ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో ‘కృత్రిమ మేధస్సు (ఏఐ)’పై ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. పోలీసుల దర్యాప్తులో, సైబర్ నేరాల విచారణలో ఏఐ సాధనాలను ఎలా సమర్థవంతంగా ఉపయోగించాలో ఈ...
- Advertisement -spot_img

Latest News

రాష్ట్రంలో వరదలపై సీఎం రేవంత్ సమీక్ష

సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశం తెలంగాణలో పలు జిల్లాలను ముంచెత్తుతున్న భారీ వర్షాలు, వరదల పరిస్థితులపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్షా సమావేశం...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS