Friday, September 20, 2024
spot_img

తెలుగు రాష్ట్రాలకు వరద సాయం ప్రకటించిన కేంద్రం

Must Read

ఇటీవల కురిసిన భారీ వర్షాలు,వరదల కారణంగా అతలాకూతలమైన రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ సాయం ప్రకటించింది.తెలంగాణ,ఏపీ రాష్ట్రాలకు కలిపి రూ.3,300 కోట్లు విడుదల చేసింది.ఇప్పటికే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్,కేంద్ర బృందం రెండు రాష్ట్రాలలో పర్యటించింది.తాజాగా తెలంగాణ సచివాలయంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వరద నష్టం పై సమీక్షించారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This