Sunday, September 29, 2024
spot_img

తిరుమలలో చిరుత సంచారం

Must Read

తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. శ్రీవారి మెట్టు వద్ద ఉన్న కంట్రోల్ రూమ్ వద్ద అర్ధరాత్రి చిరుత సంచరిస్తున్నట్టు సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. వెంటనే టీటీడీ, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు చిరుత కదలికలను గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Latest News

హస్తం గుర్తు తీసి బుల్డోజర్ గుర్తు పెట్టుకోండి

మూసీ ప్రాంతంలో హైడ్రా కూల్చివేతల పై హరీష్‎రావు కీలక వ్యాఖ్యలు బలవంతంగా ఇళ్లను ఖాళీ చేయిస్తే చూస్తూ ఊరుకోం కోడంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి నివాసం కూడా...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS