Saturday, October 4, 2025
spot_img

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‎కు బెయిల్ మంజూరు

Must Read

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‎కు బెయిల్ మంజూరు అయింది. తనపై జానీ మాస్టర్ లైంగికదాడి చేసినట్లు మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నార్సింగి పోలీసులు జానీమాస్టర్ పై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. విచారించిన కోర్టు రిమాండ్ విధించడంతో జానీమాస్టర్‎ను చంచల్‎గూడ జైలుకు పంపించారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు కావడంతో అయినకు ప్రకటించిన నేషనల్ అవార్డును నిలిపివేస్తున్నట్లు అవార్డుల కమిటీ ప్రకటించింది. దీనికోసం జానీమాస్టర్ బెయిల్ కోరగా ఈ నెల 06 నుండి 09 వరకు అయినకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గడువు ముగియడంతో అయిన మళ్ళీ జైలుకు వెళ్లారు. తాజాగా మరోసారి బెయిల్ మంజూరు చేయాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించగా షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This