Saturday, August 23, 2025
spot_img

వారం రోజుల్లో సీఐడీ విచారణ మొదలవుతుంది

Must Read
  • ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.అక్టోబర్ 01 నుండి రాష్ట్రంలో నూతన మద్యం విధానాన్ని అమల్లోకి తీసుకొని రావాలని ప్రభుత్వం నిర్ణయించింది.శుక్రవారం ఎక్సైజ్ శాఖ పై ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.రాజస్థాన్,ఉత్తరప్రదేశ్,కర్ణాటక,తెలంగాణ,తమిళనాడు రాష్ట్రాల మద్యం విధానాన్ని అధ్యనం చేసేందుకు ఎక్సైజ్ అధికారులతో నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు.రాష్ట్రాల్లో పరిస్థితులను పరీక్షించి ఆగష్టు 12లోగా నివేదిక సమర్పించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.మరోవైపు గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం విధానం పై వారం రోజుల్లో సీఐడీ దర్యాప్తు మొదలవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.

Latest News

ట్రాఫిక్ పోలీస్‌ విభాగానికి ఆధూనిక హాంగులు

అభివృద్ధికి ఆధునిక సాంకేతిక మద్దతు….!! నగర ప్రజలకు మెరుగైన సేవలు అందిచట‌మే లక్ష్యం.. కమిషనర్ సి.వి ఆనంద్ ఐపీఎస్‌ నగర ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడంతో భాగంగా ట్రాఫిక్ విభాగాన్ని ఆధూనికరించేందుకు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS