Thursday, April 3, 2025
spot_img

మెగా పేరెంట్స్-టీచర్స్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు

Must Read

పిల్లల చదువును తల్లిదండ్రులు నిత్యం పర్యవేక్షించాలని ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా నేటి నుండి తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల మెగా సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని ఏపీ విద్యాశాఖ నిర్వహిస్తుంది. బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్-టీచర్స్ మీట్ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్‎తో కలిసి సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, విద్యార్థులు స్మార్ట్‎ఫోన్‎లకు బానిసలుగా మారకుండా తల్లిదండ్రులు జాగ్రత పడాలని అన్నారు. డ్రగ్స్ ఇతర మాదక ద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ వ్యతిరేక పోరాటం పాఠశాల స్థాయి నుండే అమలు కావాలని తెలిపారు.

Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS