Wednesday, April 2, 2025
spot_img

కొండా సురేఖ వ్యాఖ్యలపై కోర్టులో విచారణ

Must Read

మంత్రి కొండా సురేఖపై భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసిన పరువు నష్టం దావపై శుక్రవారం సిటీ సివిల్ కోర్టులో విచారణ జరిగింది. ఈ సంధర్బంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరంగా ఉన్నాయని, బాద్యత కలిగిన పదవిలో ఉంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యానికి గురిచేసిందని వ్యాఖ్యనించింది. ఇలాంటి వ్యాఖ్యలు సమాజంలో చెడు ప్రభావాన్ని చూపుతాయని తెలిపింది.భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని సూచించింది. సోషల్ మీడియా నుండి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను తొలగించాలని డిమాండ్ చేసింది. అనంతరం తదుపరి విచారణను వచ్చే నెల 21 కి వాయిదా వేసింది.

Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS