Friday, October 3, 2025
spot_img

లోయలో పడిపోయిన బస్సు , 36 కు చేరిన మృతుల సంఖ్య

Must Read

ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 36 మంది ప్రయాణికులు మరణించారు. మరో 19 మంది గాయపడ్డారు. ప్రమాదానికి గురైన బస్సు గర్వాల్ ప్రాంతంలోని పౌరీ నుండి కుమావోన్ లోని రాంనగర్‎కు వెళ్తునట్లు సమాచారం.

ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు.గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామి తన కార్యక్రమాన్ని రద్దు చేసుకొని సంఘటన స్థలానికి బయలుదేరారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This