Wednesday, April 2, 2025
spot_img

స్వర్ణ పతకం గెలుచుకున్న బృందాన్ని అభినందించిన డీజీపీ జితేందర్

Must Read

ఇన్స్‎పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి నాయకత్వంలో బృందం అఖిల భారత లాన్ టెన్నిస్ ఛాంపియన్‎షిప్‎లో స్వర్ణ పతకం గెలుచుకుంది. ఈ సందర్భంగా డీజీపీ డా.జితేందర్ బృందాన్ని హృదయపూర్వకంగా అభినందించారు. పోలీస్ డిపార్ట్మెంట్, పారామిలిటరీ బలగాల కోసం సిఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నవంబర్ 26 నుండి 30 వరకు బెంగళూరులోని కేఎస్‌ఎల్‌టీఏ స్టేడియంలో ఈ ఛాంపియన్‎షిప్ నిర్వహించారు. ఫైనల్స్‌లో ఐజిపిఎస్. చంద్రశేఖర్ రెడ్డి, నారాయణపేట ఆర్మ్‌డ్ రిజర్వ్ అదనపు ఎస్పీ ఎం.డి. రియాజ్ జంట, ఆంధ్రప్రదేశ్ బృందం డీఎస్పీలు రామ్ కుమార్ సత్యనారాయణపై విజయం సాధించాయి.

Latest News

మధురైలో సిపిఎం మహాసభలు

వేలాదిగా తరలి వెళ్లిన ఎర్రదండు సభ్యులు సిపిఎం 24వ అఖిల భారత మహాసభ బుధవారం తమిళనాడులోని మధురైలో ప్రారంభం కానుంది. అంతకుముందే తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS