Friday, September 20, 2024
spot_img

జ్యోతిష్యుడు వేణుస్వామి కామెంట్స్ పై ఫిల్మ్ జర్నలిస్టుల ఆగ్రహం

Must Read

ఇటీవల నాగచైత్యన్య శోభితాను ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే.అయితే వీరి ఎంగేజ్మెంట్ పై జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన కామెంట్స్ చేశారు.నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల ఎక్కువకాలం కలిసి ఉండరని అన్నారు.దింతో వేణుస్వామి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ విషయంలో ఆయనపై కేసు నమోదు చేయాలని తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్,తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ నిర్ణయించాయి.సోషల్ మీడియాలో సెలబ్రిటీలను కించపరుస్తూ ఆన్లైన్లో కామెంట్స్ చేసేవారికి తమ చర్యలు అడ్డుకట్ట వేస్తాయని సంస్థల ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This