Friday, October 17, 2025
spot_img

టీమిండియాపై దృష్టి పెట్టాలి.. పాంటింగ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు

Must Read

బోర్దర్ – గవాస్కర్ ట్రోఫీ నేపథ్యంలో ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఈ ట్రోఫీలో ఆస్ట్రేలియాకు భారత్ జట్టు గట్టి సవాల్ విసురుతుందని వ్యాఖ్యనించాడు. కంగారూ జట్టుకు కఠిన ప్రత్యర్థిగా భారత్ జట్టు అవతరించిందని రికీ పాంటింగ్ తెలిపాడు. ఇంగ్లాండ్ జట్టు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని, టీమిండియాపై దృష్టి పెట్టాలని అన్నాడు.ఈ మధ్య కాలంలో ఆస్ట్రేలియాకు తగ్గ పోటీదారుగా భారత్ జట్టు ఎదిగిందని పేర్కొన్నాడు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This