Thursday, July 3, 2025
spot_img

రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ ఏర్పాటు

Must Read

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా, స్మగ్లింగ్‎పై సమగ్ర విచారణ కోసం సిట్‎ (ప్రత్యేక దర్యాప్తు బృందం) ఏర్పాటు చేసింది. ఈ బృందంలో సీఐడీ ఎస్పీ బి.ఉమామహేశ్వర్‎తో పాటు మరో నలుగురు డీఎస్పీలు ఉంటారు. సీఐడీ ఐజీ వినీత్ బ్రిజ్‎లాల్‎ను ఛైర్మన్‎గా నియమించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ నీరాబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

Latest News

మరోమారు పాశమైలారానికి మంత్రి దామోదర

మీనాక్షి, మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ల రాక మంత్రిని నిలదీసిన బాధిత కుటుంబాలు సిగాచి పరిశ్రమ వద్దకు చేరుకున్న మంత్రి దామోదర రాజనర్సింహను బాధితులు నిలదీసారు. ఆయనపై ఆగ్రహం వ్యక్తం...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS