Friday, September 20, 2024
spot_img

రాష్ట్ర ప్రజలకు తొలిఏకాదశి,పీర్ల పండుగ శుభాకాంక్షలు: కేసీఆర్

Must Read

తోలి ఏకాదశి,మొహరం పండుగ సందర్బంగా రాష్ట్ర ప్రజలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.తెలుగు ప్రజలు ఉపవాస దీక్షలతో,భక్తి శ్రద్ధలతో తోలి ఏకాదశి పండుగ జరుపుకుంటారని తెలిపారు.త్యాగానికి గుర్తుగా హిందూ,ముస్లింలు కలిసి కట్టుగా పీర్ల పండుగ జరుపుకుంటారని,ఈ పండుగ తెలంగాణ గంగ,జామున సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రార్థించారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This