Friday, October 3, 2025
spot_img

రానున్న నాలుగు రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

Must Read
  • వెల్లడించిన భారత వాతావరణశాఖ

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న నాలుగు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కూరుస్తాయని తెలిపింది.

తెలంగాణలో అదిలాబాద్ , నిర్మల్ , నిజామాబాద్ , రంగారెడ్డి , హైదరాబాద్ , మేడ్చల్ , వికారాబాద్ , సంగారెడ్డి , మెదక్ , కామారెడ్డి , మహబూబ్‎నగర్ , నాగర్‎కర్నూల్ , వనపర్తి , జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్‎లో ప్రకాశం, కర్నూల్ , నంద్యాల , అనంతపురం , అన్నమయ్య , చిత్తూరు , తిరుపతి , వైఎస్సార్ జిల్లాల్లో శనివారం భారీ వర్షాలు కురిసే ఉందని భారత వాతావరణశాఖ వెల్లడించింది.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This