Thursday, July 3, 2025
spot_img

గ్రూప్ 01 విషయంలో విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయి

Must Read
  • టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

గ్రూప్ 01 విషయంలో విపక్షా పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. ఆదివారం గాంధీభవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ, విపక్షా పార్టీ ఉచ్చులో నిరుద్యోగులు పడొద్దని అన్నారు. జీవో 29తో అభ్యర్థులకు ఎలాంటి నష్టం జరగదని, జీవోపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. బిజెపి, బీఆర్ఎస్ పార్టీ కుమ్మకై అభ్యర్థులను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. గ్రూప్ 01 పరీక్షలు రాయడానికి వేలాది మంది అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారని, ఏ ఒక్క అభ్యర్థికి కూడా అన్యాయం జరగదని స్పష్టం చేశారు.

ఏడాదికి 02 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన మోడీ హామీ ఏమైందని ప్రశ్నించారు.గత పదేళ్ళలో బిజెపి పార్టీ ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో గడిచిన పదేళ్ళలో బీఆర్ఎస్ ఒక్కసారి కూడా గ్రూప్ 01 నోటిఫికేషన్ ఇవ్వలేదని అన్నారు.

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS