Friday, September 27, 2024
spot_img

నేడు తిరుమలకు జగన్

Must Read

నేడు వైసీపీ అధినేత జగన్ తిరుమల వెళ్లనున్నారు. సాయింత్రం 04 గంటలకు రేణిగుంట నుండి రోడ్డు మార్గాన బయల్దేరి, రాత్రి 07 గంటలకు తిరుమల చేరుకుంటారు. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. జగన్ కి స్వాగతం పలికేందుకు వైసీపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. జగన్ తిరుమల పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. డిక్లరేషన్ ఇచ్చాకే జగన్ తిరుమలకి వెళ్లాలని,లేదంటే మధ్యలోనే అడ్డుకుంటామని బీజేపీ,హిందూ సంఘాలు ఇప్పటికే హెచ్చరించాయి. దీంతో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.ప్రతి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే వాహనాలను అనుమతిస్తున్నారు.

Latest News

తుపాకి సంస్కృతికి చెక్ పెట్టేందుకు కీలక నిర్ణయం తీసుకున్న జో బైడెన్

అగ్రరాజ్యంలో అమెరికాలో తుపాకి కాల్పుల ఘటనలు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. నిత్యం ఎక్కడో చోట కాల్పుల మోత మోగుతూనే ఉంది. దీనిని ముగింపు పలికేందుకు అధ్యక్షుడు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS