Thursday, September 18, 2025
spot_img

మోహన్‎బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట

Must Read

ప్రముఖ నటుడు మోహన్ బాబుకు హైకోర్టులో ఊరట లభించింది. రాచకొండ పోలీసులు జారీచేసిన నోటీసులపై ఈ నెల 24 వరకు స్టే విధించింది. బుధవారం ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరుకావాలని మోహన్‎బాబుకు పహడీషరీఫ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. పోలీసులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ మోహన్‎బాబు హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేశారు. పిటిషన్‎పై జస్టిస్ బి.విజయ్‎సేన్‎రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది.

పోలీసులు అయిన నివాసం వద్ద నిఘా పెట్టాలని, ప్రతి 02 గంటలకోసారి మోహన్‎బాబు ఇంటిని పర్యవేక్షించాలని ఆదేశించింది.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This