Tuesday, April 1, 2025
spot_img

మోహన్‎బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట

Must Read

ప్రముఖ నటుడు మోహన్ బాబుకు హైకోర్టులో ఊరట లభించింది. రాచకొండ పోలీసులు జారీచేసిన నోటీసులపై ఈ నెల 24 వరకు స్టే విధించింది. బుధవారం ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరుకావాలని మోహన్‎బాబుకు పహడీషరీఫ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. పోలీసులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ మోహన్‎బాబు హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేశారు. పిటిషన్‎పై జస్టిస్ బి.విజయ్‎సేన్‎రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది.

పోలీసులు అయిన నివాసం వద్ద నిఘా పెట్టాలని, ప్రతి 02 గంటలకోసారి మోహన్‎బాబు ఇంటిని పర్యవేక్షించాలని ఆదేశించింది.

Latest News

డీలిమిటేషన్‌తో దక్షిణాదిని లిమిట్‌ చేసే కుట్ర

జనాభా ప్రాతిపదికన అంగీకరించే ప్రసక్తి లేదు 24 నుంచి 19 శాతానికి పడిపోనున్న దక్షిణాది ప్రాతినిధ్యం 11 ఏళ్లయినా ఎపి విభజన మేరకు పెరగని అసెంబ్లీ సీట్లు కేంద్ర నిర్ణయానికి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS