Saturday, October 4, 2025
spot_img

ఈశా ఫౌండేషన్ పై పోలీసు చర్యలకు స్టే విధించిన సుప్రీంకోర్టు

Must Read

ఈశా ఫౌండేషన్ పై హైకోర్టు ఆదేశాలను అనుసరించి తదుపరి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. మహిళలు సన్యాసం తీసుకునేలా ప్రేరేపిస్తున్నట్లు ఈశా ఫౌండేషన్ పై ఆరోపణలు రావడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఫౌండేషన్ పై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను సమర్పించాలని తమిళనాడు పోలీసుల్ని మద్రాసు హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈశా ఫౌండేషన్ సుప్రీంకోర్టు మెట్లెక్కింది. దీనిపై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ మేరకు స్టేటస్ రిపోర్ట్ వివరాలను తమకు సమర్పించాలని తెలిపింది.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This