2,200 మందికి పైగా పట్టభద్రులకు డిగ్రీల ప్రదానం
సాధించిన విజయాలను, ఉన్నత ఆశయాలను, అద్భుతమైన చదువులను వేడుక చేసుకుంటూ.. అనురాగ్ యూనివర్సిటీ 2వ కాన్వొకేషన్ వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలో 2,260 మందికి పైగా విద్యార్థులకు పట్టాలు అందించారు. కుటుంబ సభ్యులు, యూనివర్సిటీ పెద్దలు, ముఖ్య అతిథులు, అధ్యాపకుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది....
పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు.
బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్
దేశవ్యాప్తంగా...