మూడు పువ్వులు ఆరు కాయలుగా అధికారుల సంపాదన
ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి.. పట్టించుకోని జిహెచ్ఎంసి ఉన్నత అధికారులు
మల్కాజిగిరిలో అక్రమ కట్టడాలు లెక్కకు లేనన్ని దర్జాగా నిర్మాణం అవుతున్న, టౌన్ ప్లా నింగ్ అధికారులు అటువైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. వివరాల్లోకి వెళ్తే మల్కాజిగిరి జిహెచ్ఎంసి కార్యాలయానికి కూత వేటు దూరంలో ఎన్నో అక్రమ...
అసెంబ్లీలో అందుకు అనుగుణంగా బిల్లులు పెట్టాలి
బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్
మోసాలు చేయడంలో ఆరితేరిన గుణం కాంగ్రెస్ పార్టీదని, మాటలు చెప్పి మోసం చేయడం ఆ పార్టీకి అలవాటేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. అదో దాఖాబాజ్ పార్టీ అని అన్నారు. జనగామ జిల్లా పర్యటనలో బీసీ బిల్లుపై కవిత స్పందించారు. బీసీ బిల్లును ఆమోదించి...
పట్టుబడిన టిప్పర్లు… పెనాల్టీ వేసి వదిలేసిన అధికారులు..
మొరం కొట్టుకోవాలని మంత్రి చెప్పాడు : మాజీ ఉప సర్పంచ్..
అలా ఎవరు చెప్పలేదు మైనింగ్ ఏఈ…
మరొకసారి వార్త రాస్తే అంతు చూస్తామని బెదిరింపు..
పగలు ప్రభుత్వ ఉద్యోగం… రాత్రి చీకటి దందా అనే శీర్షికతో ఆదాబ్ హైదరాబాద్ దిన పత్రికలో గురువారం ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనంపై జిల్లా...
ప్రకృతి రిసార్ట్స్, ప్రకృతి కన్వెన్షన్ను తొలగించిన హైడ్రా..
మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా, తూముకుంట మున్సిపాలిటీ, దేవరయాంజల్ గ్రామంలోని కోమటి కుంటలో గురువారం అక్రమ కట్టడాలను తొలగించింది హైడ్రా. కోమటికుంటలోని ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలపై హైడ్రాకు స్థానికుల నుంచి ఫిర్యాదులు అందాయి… ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులతో పూర్తి స్థాయి విచారణ చేపట్టిన హైడ్రా. కోమటి...
విద్యార్థులను పరీక్షలు రాయమంటారా… వద్దా ..?
బోర్డు తీరు స్పష్టం చేయాలనీ విద్యార్థి సంఘాల డిమాండ్
కాలేజీల తీరుతో విసిగిపోతున్న పదవతరగతి విద్యార్థులు..
పరీక్షలు పూర్తికాకముందే ఎందుకీ ఈ తంతూ అని ప్రశ్న ..
ఫోన్ కాల్స్ తో తల్లిదండ్రులను వేధిస్తున్న కార్పొరేట్ సంస్థలు
ఇంటర్ బోర్డు తెగేసి చెప్పిన మారని కార్పొరేట్ కాలేజీల తీరు
విందులు ఆశ జూపి విద్యాసంస్థల ప్రతినిధులను...
సంగారెడ్డి జిల్లా కొల్లూరు గ్రామం, ఆనంద్నగర్ కాలనీలో భూఆక్రమణకు పాల్పడుతున్న అజయ్కుమార్ కేడియా
సివిల్ మ్యాటర్లో తలదూరుస్తున్న కొల్లూరు పోలీసులు
మేమెం చెప్పిందే వేదం.. చేసిందే న్యాయం అంటున్న పోలీసులు
ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి.. కోర్టు ఆర్డర్ ఇక్కడ చెల్లవుంటూ కంటైనర్లను తొలగించిన పోలీసులు
కోర్టు ఆర్డర్ను లెక్కచేయకుండా యెలిమెల ప్రమోద్ పై కేసులు పెట్టి వేధిస్తున్న పోలీసులు
పోలీసులను అడ్డం...
ఒక్క పథకాన్ని ఇద్దరికి పంచిపెట్టిన నాయకులు
ఓటు బ్యాంకు కోసం లీడర్ల అత్యుత్సాహం
అసలైన లబ్ధిదారుడికి తీవ్ర నష్టం
విచారణ చేస్తే అక్రమాలు వెలుగులోకి..!
గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేద, బలహీన బీసీ కుల వృత్తిదారులకు బీసీ బందు పథకం ద్వారా ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేసింది. ఈ సాయాన్ని వృత్తిదారులు ముడి సరుకులు, యంత్ర...
గత 30 ఏళ్ల క్రితం ఈ స్థలం కొనుగోలు చేశామన్న మంత్రి లక్ష్మణ్
కాప్రా తహసీల్దార్పై రూ. 50 లక్షల పరువు నష్ట ధావా వేస్తాం
తహసిల్దార్ సుచరిత మాపై కక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నారు
మారుతి కాలనీలో ఉన్నటువంటి 199/28 సర్వే నెంబర్లో గల 15 గుంట స్థలము ప్రభుత్వ భూమి కాదని, పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయని మంత్రి...