పేట్ల బురుజు ఆధునీక ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి బై అండ్ సప్లయ్లో గోల్మాల్
ప్రైవేట్ మెడికల్ ఏజెన్సీలతో కుమ్ముక్కు
రోగుల కేస్షీట్లలోనూ ఇవ్వని మందులు మెన్షన్..!
కొన్ని మందులు ఆసుపత్రి నుంచి బయట మెడికల్ షాపులకు..
ఆదాబ్కు ఆర్టీఐ కింద సమాచారం ఇచ్చేందుకు ససేమీరా
చెల్లింపు బిల్లులలో నీకేంతా..? నాకేంతంటున్న అధికారులు
దీంతో ప్రభుత్వ ఖజానాకు భారీ మొత్తంలో నష్టం
ఆస్పత్రిలో జరుగుతున్న స్కాంపై...
పిలుపునిచ్చిన నిజామాబాద్ ఎంపీ అరవింద్..
ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలు నిర్వహించిన మున్నూరు కాపు సంఘం..
ఉపాధ్యాయ సమ్మేళనంలో పాల్గొన్న ఎంపీ అరవింద్..
ఉపాధ్యాయుల సమస్యలను గాలికి వదిలేసిన బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల వైఖరి వలన ఉపాధ్యాయుల సమస్యలు అలాగే ఉన్నాయి.. నిరంతరం ఉపాధ్యాయుల తరఫున పోరాడుతున్న ఏకైక పార్టీ బీజేపీ.. అలాంటి బీజేపీ తరఫున ఎమ్మెల్సీగా బరిలో...
గౌడకులస్తులు ఆత్మ గౌరవం తో పాటు, ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కుల వృత్తిలను ప్రోతహించుటకు నీరా కేఫ్ ఏర్పాటు చేయడం జరిగిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కానీ నేడు సుల్తాన్ బజార్లోని చాట్ భండార్లాగా మార్చారని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్పై ధ్వజమెత్తారు. నీరా కేఫ్ను ఎత్తేస్తున్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో...
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని సీఎం రేవంత్ రెడ్డి దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. సీఎం దంపతులతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండ సురేఖ ఉన్నారు. యాదాద్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా తొలి రోజు స్వామివారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఆయన సతీమణి గీత దంపతులు...
పరిరక్షించాలంటున్న పురావస్తు పరిశోధకుడు శివనాగిరెడ్డి
నల్లగొండ జిల్లాలో మండల కేంద్రమైన గుడిపల్లి శివారులో దక్షిణ భారతదేశంలోనే అరుదైన ఇనుపయుగపు సమాధి గది (డాల్మెకి)ని గుర్తించినట్లు పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా, సీఈవో డా. ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. కొత్త తెలంగాణా చరిత్ర బృందం, గుడిపల్లి స్వచ్ఛంద సేవాసంస్థ సభ్యులు బోయ శ్రీనివాసరెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు...
నెల రోజుల పాటు స్థానిక ప్రజల ధర్నాలు, నిరసనలు
వ్రాతపూర్వకంగా 200 కి పైగ ఫిర్యాదులు
అడ్డదారిలో దివీస్ కి ఇచ్చినట్లు అంబుజాకు అనుమతులివ్వవద్దు
కమిటీల ఏర్పాటు నివేదికల పేరుతో అనుమతులు ఇవ్వవద్దు.
అడ్డదారిలో అంబుజా కి అనుమతులు జారీ చేయడంలో కీలకంగా రాష్ట్ర కార్యాలయ అధికారి ప్రయత్నాలు
అంబుజా కు అనుమతులు ఇవ్వవద్దని మెంబెర్ సెక్రటరీ, ఛైర్మెన్ ఎస్ఈఐఎఎకు, ఛైర్మెన్...
వైద్యాధికారి నియామకంలో అధికారుల నిర్లక్ష్యం
సకాలంలో అందని వైద్య సేవలు
ఆందోళనలో పశుపోషకులు
గ్రామాల్లో వైద్యం అందక మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి.పశువైద్యశాలల్లో సిబ్బంది కొరత కారణంగా మూగజీవాలకు వైద్య సేవలు అందించేవారే కరువయ్యారు.గ్రామీణ ప్రాంత రైతులకు పాడి,పంట రెండు కళ్ళలాంటివని భావిస్తూ పాడి పరిశ్రమను కంటికి రెప్పలా కాపాడుకుంటారు.అలాంటి పాడి పశువులకు రోగం వస్తే వైద్యం చేసే దిక్కు...
రావుస్ ఫార్మా లేబరేటరీస్ పై చర్యలు శూన్యం.
నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్న సంబంధిత శాఖ అధికారులు.
38 గుంటల గాను, 153 చ,,గ లే అని తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన మండల అధికారి.
మామూళ్ల ముట్టాయని రిపోర్టు మార్చారా.?
ఐదు నెలలు గడిచిన ఇరిగేషన్, రెవిన్యూ అధికారులు జాడ లేదు.
తనకున్న పవర్ తో ఉన్నతాధికారులకు తప్పుడు రిపోర్టులు ఇస్తూ,...
శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ వద్ద ప్రమాదం
సొరంగ పనులు చేపడుతుండగా కూలిన పైకప్పు
నిన్న ఎస్ఎల్బీసీ టన్నెల్ లో 14వ కి.మీ వద్ద ప్రమాదం
కూలిన టన్నెల్ పైకప్పు… చిక్కుకుపోయిన 8 మంది
ముమ్మరంగా సహాయక చర్యలు… అయినా కనిపించని పురోగతి
ఆ ఎనిమిది ఇంకా సజీవంగానే ఉన్నారా? అంటూ సందేహాలు
సొరంగంలోనికి వెళ్లిన మంత్రి జూపల్లి కృష్ణారావు
నాగర్ కర్నూల్ జిల్లా...
ప్రచారంలో బిజెపి అభ్యర్థుల హవా
కాంగ్రెస్ ఏడాది పాలన పై ప్రజల్లో అసంతృప్తి
అభ్యర్థుల ఎంపిక లో ను కాంగ్రెస్ పార్టీ విఫలం
ఇదే అదునుగా దూకుడుగా పెంచిన కమలం
భవిష్యత్తులో గెలుపు కోసం ఈ ఎన్నికలు నిర్ణయాత్మకం
ఓడిపోతామన్న భయంతోనే పోటీకి దూరంగా బిఆర్ఎస్
బిజెపి సెంట్రల్ కోఆర్డినేటర్ ఢిల్లీ (తెలంగాణ) నూనె బాల్రాజ్
ఈ నెల 27న ఏడు ఉమ్మడి జిల్లాల...