Saturday, September 21, 2024
spot_img

aadabnews

సిఎం జగన్‌ అండతోనే భూదందా

2వేల కోట్ల దందాపై విచారణ జరిపించాలి కేంద్రానికి టిడిపి నేత బోండా ఉమ డిమాండ్‌ ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున భూదోపిడీ జరిగినా చర్యల్లేవని తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. సీఎస్‌ జవహర్‌రెడ్డి ప్రమేయంపై ఆధారాలున్నా చర్యలు ఉండవా? అని ప్రశ్నించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో బొండా ఉమా మాట్లాడారు. ‘సీఎం జగన్‌,...

అన్‌సంగ్‌ హీరోలకు బీసీసీఐ భారీ నజరానా!

ఐపీఎల్‌ 2024 సీజన్‌ను తెర వెనుక ఉండి నడిపించిన అన్‌సంగ్‌ హీరోలకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) భారీ నజరానా ప్రకటించింది. ఐపీఎల్‌ 2024 సీజన్‌లో 13 వేదికల్లో పిచ్‌లను సిద్దం చేసిన క్యూరెటర్లతో పాటు మైదానాల సిబ్బందికి బీసీసీఐ క్యాష్‌ రివార్డ్‌ అందజేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ జైషా సోమవారం...

ఉప్పల్‌ స్టేడియంకు ఐపీఎల్‌ అవార్డు!

ఐపీఎల్‌ 2024లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) తుది పోరులో చేతులెత్తేసింది. ఆదివారం చెపాక్‌ మైదానంలో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన ఫైనన్‌లో సన్‌రైజర్స్‌ ఓడిపోయింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో తేలిపోయిన ఎస్‌ఆర్‌హెచ్‌.. రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఎస్‌ఆర్‌హెచ్‌ ఓటమితో అభిమానులే కాదు ఆ జట్టు ఓనర్‌ కావ్య మారన్‌ కూడా కన్నీటి పర్యంతం అయ్యారు. అయితే ఓటమి...

రెండు వేర్వేరు ప్రమాదాల్లో 8మంది దుర్మరణం

తిరుపతి, కృష్ణా జిల్లాల్లో కారు ప్రమాదాలు ఆంధ్రప్రదేశ్‌లో రెండు ఘోర రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. తిరుపతి, కృష్ణా జిల్లాలో జరిగిన దుర్ఘటనల్లో కారులో వెళ్తున్న వారు కన్నుమూశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఎం కొంగరవారిపాలెంలో కల్వర్ట్‌ను కారు ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు ఘటనా...

మాజీమంత్రి యెర్నేని సీతాదేవి కన్నుమూత

గుండెపోటుతో హైదరాబాద్‌లో మృతి సంతాపం తెలిపిన చంద్రబాబు తదితరులు మాజీ మంత్రి, విజయ డెయిరీ డైరెక్టర్‌ యెర్నేని సీతాదేవి కన్నుమూశారు. హైదరాబాద్‌లో సోమవారం ఉదయం గుండెపోటుతో ఆమె తుదిశ్వాస విడిచారు. సీతాదేవి స్వస్థలం ఏపీలోని కైకలూరు మండలం కోడూరు. ముదినేపల్లి నుంచి తెదేపా తరఫున ఆమె రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎన్టీఆర్‌ కేబినెట్‌లో విద్యాశాఖ మంత్రిగా...

తెలంగాణ తరహా ఉద్యమాన్ని చేపడతాం

బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా ముందుకు వెళ్తే ఎన్నికలను అడ్డుకుంటాం: బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ జూన్ 8న ఇందిరాపార్కు దగ్గర వేలాది మందితో మహాధర్నా, 15న సెక్రటేరియట్ దిగ్బంధిస్తాం జూన్ 8న ఇందిరాపార్కు దగ్గర వేలాది మందితో మహాధర్నా కార్యక్రమం చేపడతామని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ తెలిపారు.ఆదివారం సిద్దిపేట...

వన్యప్రాణులతో అధికారుల చెలగాటం..

టీఎస్ ట్రాన్స్-కో కు 50లక్షల జరిమానా విధించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మృగవాణి జాతీయ ఉద్యానవనంలో క్వాడ్ టవర్స్ ఏర్పాటు. ప్రాజెక్టు పనుల కోసం సుమారుగా 1800 పైగా చెట్ల నరికివేత..? అనుమతి ఇచ్చిందెవరు..? జింకల ప్రాణాలకు ముప్పు.. అధికారుల నిర్లక్ష్యం , 80 హెక్టర్ల మేర నష్టం ఇంత జరిగిన ప్రభుత్వ స్పందన ఏది.. ఆందోళన చెందుతున్న జంతుప్రేమికులు.. కోర్టు...

విన్నర్ ఎవరు.. రన్నరప్ ఎవరు

పార్లమెంట్ ఎన్నిక‌ల్లో ఘోరమైన ఫలితాలను చవిచూడబోతున్న బీఆర్ఎస్ ఊహించని రీతిలో పుంజుకోబోతున్న అధికార, బీజేపీ పార్టీలు చావుతప్పి కన్నులొట్టబోయిన విధంగా పరువు కాపాడుకోనున్న ఎంఐఎం ప్రముఖ మహా కాళీ ఉపాసకులు నాగభట్ల పవన్ కుమార్ శర్మ జోశ్యం ప్రముఖ మహా కాళీ ఉపాసకులు నాగాభట్ల పవన్ కుమార్ శర్మ గారు తెలంగాణా పార్లమెంట్ ఫలితాల గురించి చెబుతూ ఈసారి ఎవ్వరు...

సాంకేతిక, టెక్ రంగంలో సౌదీ సహకారం

సౌదీ నో కోడ్ ఇన్నోవేషన్ సదస్సులో పాల్గొన్న సౌదీ అరేబియాలోని భారత రాయబారి స్థానిక అధికారులతో పరస్పర ఒప్పందాలు భారత్-సౌదీ సహకారంపై చర్చ రాయబారి నజ్రాన్ విశ్వవిద్యాలయం సందర్శన సౌదీ అరేబియాలోని భారత రాయబారి డాక్టర్ సుహైల్ అజాజ్ ఖాన్ ‘సౌదీ నో కోడ్ ఇన్నోవేషన్’ సదస్సులో పాల్గొన్నారు. అక్కడ ఆయన భారతదేశంలో సాంకేతిక ఆవిష్కరణలు, టెక్ రంగంలో భారత్-సౌదీ...
- Advertisement -spot_img

Latest News

లోయలో పడ్డ బస్సు,ముగ్గురు జవాన్లు మృతి

జమ్ముకశ్మీర్‎లోని బుడ్గం జిల్లాలో బీఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడింది.ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు.సుమారుగా 30 మంది గాయపడగా,06 మంది జవాన్ల...
- Advertisement -spot_img