విద్యుత్ షాక్ కు గురై ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన విషాద ఘటన బోధన్ మండలంలో గురువారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం సాటాపూర్ గ్రామానికి చెందిన గంగారాం బోధన్ మండలం పెగడాపల్లి గ్రామంలోని పొలంలోకి ఊర పందులు వెళ్ళాయని వాటిని తరుముతుండగా అక్కడ ఉన్న కరెంట్ వైర్లకు తన దగ్గర...
సహకార సంఘాన్ని నిండా ముంచేసిన ‘సర్’కారు
ఆర్భాటంగా ఆరంభించి ఆదిలోనే అంతమైన తీరు
మూడు రోజుల ముచ్చటగా సాగిన సొసైటీ పెట్రోల్ పంపు
బెడిసికొట్టిన వ్యూహంతో మూడేళ్లుగా మూతపడేసిన వైనం
ప్రారంభించిన ఎమ్మెల్యే లేడు..పెట్రోల్ బంక్ లేదు
అన్నదాతకు మేలు జరుగుడేమో..? కానీ మొత్తానికే ఎసరు
ఏడాది పాటు నడిపి నష్టం వచ్చిందని మూడేళ్లుగా మూసివేత
చిలిపిచేడ్ ప్రాథమిక సహకార సంఘం పెట్రోల్ పంపు...
4వేలకుగా పైగా చనిపోయిన కోళ్లు
సమాచారం ఇచ్చినా పట్టించుకోని అధికారులు
వనపర్తి జిల్లాలోని బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. మదనపురం మండలం కొన్నూరు గ్రామంలో శివకేశవరెడ్డి అనే రైతుకు చెందిన కోళ్ల ఫామ్లో 4000 కోళ్లు మృత్యువాతపడ్డాయి. బర్డ్ ఫ్లూ వ్యాధితో ఇంత పెద్ద సంఖ్యలో కోళ్లులో మృతి చెందినట్లు తెలుస్తోంది. ఎప్పటి లాగే బుధవారం ఉదయం...
పాస్పోర్టు రెన్యువల్ కోసం వెళ్లిన కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సికింద్రాబాద్ పాస్పోర్టు కార్యాలయానికి వెళ్లారు. బుధవారం ఉదయం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి తన సతీమణితో కలిసి కేసీఆర్ పాస్పోర్టు ఆఫీసు వచ్చారు. తన పాస్పోర్టును రెన్యూవల్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. డిప్లమాటిక్ పాస్పోర్టును సబ్మిట్ చేసి సాధారణ పాస్పోర్టును తీసుకునేందుకు కేసీఆర్ పాస్పోర్టు కార్యాలయానికి...
భారత 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ)గా జ్ఞానేష్ కుమార్(Gyanesh Kumar) బుధవారం బాధ్యతలు స్వీకరించారు. మార్చి 2024 నుండి ఎన్నికల కమిషనర్గా ఉన్న ఆయన సోమవారం నాడు సీఈసీగా పదోన్నతి పొందారు. మంగళవారం పదవీ విరమణ చేసిన రాజీవ్ కుమార్ స్థానంలో జ్ఞానేష్ కుమార్ పోల్ ప్యానెల్ అధిపతిగా నియమితులయ్యారు. అయితే ఆయన నియామకాన్ని...
పురపాలక శాఖ ఆదేశాలతో వివిధ శాఖల అధికారుల జాయింట్ ఇన్ స్పెక్షన్
రహేజా మైండ్స్పేస్లో భవన నిర్మాణ, గార్డెనింగ్, ల్యాండ్ స్కేపింగ్ అవసరాలకు ఎస్టీపీలో శుద్ధి చేసిన నీరు
దుర్గం చెరువు పరిరక్షణకు ప్రభుత్వం సిద్ధమైంది. చెరువులో మురుగు నీరు చేరి అది కలుషితం కాకుండా తగిన చర్యలు చేపట్టనుంది. అందులో భాగంగానే పురపాలక శాఖ ముఖ్య...
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలి
దర్శనానికి ఆన్లైన్ వెబ్సైట్ ప్రారంభించిన అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీ రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని వైభవోపేతంగా నిర్వహించాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం మహా శివరాత్రి సందర్భంగా...
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాప్రా మండలం, జవహర్ నగర్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న హెచ్ఎండిఏ ప్రభుత్వ భూముల్లో అనుమతి లేకుండా జరుగుతున్న అక్రమ నిర్మాణాలను భారీ పోలీసు బలగాలతో తొలగించారు. హెచ్ఎండిఏ తహసీల్దార్ దివ్య రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, హెచ్ఎండిఏ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జవహర్ నగర్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే...
అనంతగిరిలో వైద్య విద్యార్థులకు రక్షణ కరువు..!
కనీసం ప్రహరీ గోడ ఏర్పాటు చేయలేని స్థితిలో అధికారులు
అనంతగిరిలో చిరుత సంచారం వార్తతో భయం భయంగా గడుపుతున్న విద్యార్థులు
జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకోవాలంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు
వికారాబాద్ జిల్లా కేంద్రం లోని అనంతగిరి అడవి ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాల వసతి గృహం సమస్యల సుడిగుండంలో చిక్కు...
ఏపికి కేటాయించబడ్డ డా. శ్రీనివాసులు తెలంగాణలోని ఎంఎన్జేలో ఎలా విధులు నిర్వర్తిస్తారు..?
అలాట్మెంట్ ఆంధ్రకు.. నౌకరీ మాత్రం తెలంగాణలో
ఎంఎన్జే ఆసుపత్రి ప్రొ. ఆఫ్ సర్జికల్ ఆంకాలజీ వైచిత్రం
ఆంధ్రాలో రిటైర్డ్ అయినా.. తెలంగాణలో జీతం
ఒక్కగానొక క్యాన్సర్ ఆసుపత్రిలో డైరెక్టర్గా ఆంధ్ర డైరెక్టరా..?
తెలంగాణ అంకాలజిస్ట్ కు అన్యాయం
సమస్య పరిష్కారం కోసం సర్కార్ దృష్టి పెట్టాలని విజ్ఞప్తి
ఉద్యోగం ఏదైనా చక్రం...