Saturday, September 21, 2024
spot_img

aadabnews

అకాల వర్షాలు.. రైతుల కన్నీళ్లు

తెలంగాణలో నిన్న కురిసిన వాన భారీ వర్షాలకు పలుచోట్ల కల్లాల్లో తడిసిన ధాన్యం పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం మెదక్ జిల్లాలో పిడుగుపాటుకు తాత, మనవడు మృతి తెలంగాణకు మరో ఐదు రోజులు వర్ష సూచన తడిసిన వడ్లను కొనుగోలు చేయండి అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు తెలంగాణలో కొద్దిరోజులుగా పలు జిల్లాల్లో కురుస్తున్న చెడు వానలకు చేతికొచ్చిన పంట తడిసి...

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం…!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం గరం.. రెండు సంవత్సరాలుగా ఇవ్వని సీఎంఆర్‌ రాత్రికి రాత్రే డంప్‌ చేస్తున్న మిల్లర్లు! సూర్యాపేట జిల్లా, తిరుమలగిరిలోని ఎ.ఎస్‌.ఆర్‌ రైస్‌ ఇండస్ట్రీ జిమ్మిక్కులు.. 2021-22 సీజన్‌ కు చెందిన 2 కోట్ల...
- Advertisement -spot_img

Latest News

ఈనేల 28న హైదరాబాద్ రానున్న రాష్ట్రపతి ద్రౌపది మూర్ము

తెలంగాణలో రాష్ట్రపతి ద్రౌపది మూర్ము పర్యటన ఖరారైంది.ఈ నేల 28న ద్రౌపది మూర్ము హైదరాబాద్ కి రానున్నారు.ఈ మేరకు సీఎస్ శాంతికుమారి అధికారులతో సమీక్ష సమావేశం...
- Advertisement -spot_img