Thursday, February 6, 2025
spot_img

aadabnews

రామోజీ రావు మరణం పట్ల సంతాపం తెలిపిన నరేంద్ర మోడీ

అనారోగ్యంతో ఉదయం 4 గంటలకు కన్నుమూసిన ఈనాడు అధినేత రామోజీరావు రామోజీరావు మరణవార్త దిగ్భ్రాంతికి గురిచేసింది : మోడీ పత్రిక రంగంలో నూతన ప్రమాణాలు నెలకొల్పారు తెలుగు మీడియా,పత్రిక రంగానికి రామోజీరావు లేని లోటు ఎప్పటికి పూడ్చలేము : సీఎం రేవంత్ రామోజీరావు అంతక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ఆదేశాలు జారీచేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనాడు చైర్మన్ రామోజీరావు చెరుకూరి...

అక్ష‌ర‌యోధుడు అస్తమయం

ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు క‌న్నుమూత‌ రామోజీ అసలు పేరు చెరుకూరు రామయ్య 1962లో మార్గదర్శి చిట్‌ఫండ్ స్థాపన 1969లో 'అన్నదాత' మాసపత్రికను స్థాపించిన రామోజీ ఈనాడు, రామోజీ గ్రూపుల ద్వారా ఎన్నో వ్యాపారాలు తెలుగు రాజకీయాలపైనా తన ప్రభావం శనివారం ఉదయం తుదిశ్వాస విడిచిన రామోజీరావు ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ చెరుకూరి రామోజీరావు(88) కన్నుమూశారు. ఈ నెల 5న ఆయనకు...

సెక్యూర్‌ఐస్ 11వ బ్యాచ్ 12 ఆగస్టు 2024న ప్రారంభం

భారతదేశంలో సైబర్‌ సెక్యూరిటీ ల్యాండ్‌స్కేప్ ప్రమాదకరంగా పెరుగుతోంది. 2023లో, యునైటెడ్ స్టేట్స్ మరియు బ్రెజిల్‌ల వెనుక అత్యధిక ప్రమాద సంఘటనలు జరిగిన మొదటి మూడు దేశాలలో భారతదేశం ఒకటి.ఈ డిజిటల్ యుగంలో సైబర్‌ సెక్యూరిటీ యొక్క సంక్లిష్టతలు మరియు ప్రభుత్వాలు, కార్పొరేషన్‌లు మరియు వ్యక్తులు ఎదుర్కొంటున్న సవాళ్లు మిమ్మల్ని ఆకర్షిస్తుంటే, చదువుతూ ఉండండి!సైబర్ క్రైమ్‌లు...

తీవ్ర అస్వస్థతకు గురైన రామోజీ రావు

ఈనాడు సంస్థ అధినేత రామోజీ రావు శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్ స్టార్ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై వైద్యులు రామోజీ రావుకు చికిత్స అందిస్తున్నారు. ఇటీవల రామోజీ రావుకు స్టంట్ వేయగా కొద్దికాలం పాటు అయిన ఆరోగ్యాంగా ఉన్నారు. ఒకేసారి ఆయన అస్వస్థతకు గురవ్వడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే...

ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్

ఛత్తీస్ గఢ్ లో మరోసారి భారీ ఎన్ కౌంటర్ జరిగింది.నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఐదుగురు నక్సలైట్ లు మరణించిగా,ముగ్గురు జవాన్లు గాయపడినట్టు తెలుస్తుంది.ఓర్చా ప్రాంతంలోని గోబెల్ గ్రామ సమీపంలోని అడవిలో ఈ కాల్పులు జరిగినట్టు పోలీసులు తెలిపారు.ఈ ఆపరేషన్ లో రిజర్వ్ గార్డ్‌ , 45 వ బెటాలియన్ కు...

సాంకేతికత పరిజ్ఞానంతో ముందుకు రావాలి

సాంకేతికత పరిజ్ఞానంతో అందుబాటులోకి వచ్చిన ఆధునిక యంత్రాల ద్వారా యువత, యువ పారిశ్రామిక వేత్తలు, జీవనోపాధిని కల్పించడం లో, జీవన భద్రతను, పొందడంలో ముందుకు రావాలని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు అన్నారు. నేటి ఆధునిక కాలంలో సమయం చాలా విలువైనదని,కాలంతో పాటు పరుగులు తీసి...

భారత్-పాక్ లాంటి మ్యాచ్ ఆడడం ఎప్పటికీ స్పెషలే- హర్డిక్ పాండ్య

పాకిస్థాన్ తో జరగబోయే మ్యాచ్ ను ఎప్పుడు ఫైట్ గా భావించాను, పాక్ తో ఆడటం మరింత స్పెషల్ గా భావిస్తాను అని తెలిపాడు హర్డిక్ పాండ్య.త్వరలో భారత్ తో పాక్ తలపడబోతుంది.ఈ మ్యాచ్ ని ఉద్దేశిస్తూ పాండ్య కొన్ని కామెంట్స్ చేశారు. భారత్- పాకిస్థాన్ లాంటి మ్యాచ్లల్లో ఆడడం ఎప్పటికీ స్పెషల్ అని...

అక్కడ వేస్ట్..! కాంగ్రెస్ లోకి రండి..!!

BRS ఎమ్మెల్యేలకు దానం నాగేందర్ పిలుపు మీ రాజకీయ భవిష్యత్తు మనుగడ కాపాడుకోవాలంటే కాంగ్రెస్ లోకి రావడమొక్కటే శరణ్యమని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు..ఎంపీ ఎన్నికలలో చాల మంది బీఆర్ఎస్ అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారని, సికింద్రాబాద్ ఎంపీ గా పోటీ చేసిన ఎమ్మెల్యే పద్మారావు కూడా డిపాజిట్ కోల్పోయారని.. బీఆర్ఎస్ లో ఉంటే మనుగడ కష్టమని...

ఎమ్మెల్సీ – తీన్మార్ మల్లన్న…!

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అప్డేట్… కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఎన్నిక ఇక లాంఛనమే.. కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ 48 అభ్యర్థులు ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తి అయినా మ్యాజిక్ ఫిగర్ ను చేరుకొని అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్ ను ఎలిమినెట్ చేసిన ఆయన ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల ను లెక్కించిన అధికారులు....

చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ ముహూర్తం ఖరారైంది.

ఈనెల 12న ఉదయం 11.27 గంటలకు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ ప్రంగాణాన్ని ప్రమాణ స్వీకారోత్సవ వేదికగా నిర్ణయించారు.
- Advertisement -spot_img

Latest News

టెట్‌ పరీక్షల్లో 83,711 మంది అభ్యర్థులు అర్హత

రాష్ట్రంలో జనవరి 2 నుంచి జనవరి 20 వరకు 20 సెషన్స్‌లో టెట్‌ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,75,753...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS