మోడీ ఏంతో మందికి స్ఫూర్తిదాయకం
మోడీ స్ఫూర్తితోనే ఏపీలో ఘన విజయం సాధించాం
తమ పూర్తీ మద్దతు మోడీకి ఉంటుంది
మోడీ ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.పార్లమెంట్ లో జరిగిన ఎన్డీయే పార్లమెంటరీ పక్ష సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.ఈ సందర్బంగా పవన్ మాట్లాడుతూ దేశానికి మోడీ స్పూర్తని,మోడీ స్ఫూర్తితోనే ఆంధ్రప్రదేశ్ లో...
ఎన్డీయే పక్షనేతగా మోడీను బలపరిచిన బీహార్ సీఎం నితీష్,చంద్రబాబు,ఇతర సభ్యులు
ఏకగ్రీవంగా మోడీ ఎన్నిక
ఎన్డీయే గెలుపు కోసం కృషి చేసిన లక్షలాది మంది కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపిన మోడీ
భారతదేశానికి ఎన్డీయే ఆత్మలాంటిది
పవన్ కళ్యాణ్ పై మోడీ ప్రశంసల జల్లు
పవన్ అంటే పవన్ కాదు ఒక తుఫాన్
ఎన్డీయే పక్షనేతగా నరేంద్ర మోడీ ఎన్నికయ్యారు.ఎన్డీయే పక్షనేతగా నరేంద్ర మోడీ...
ఆఫర్ల పేరుతో మోసానికి పాల్పడుతున్న జేఎన్ఆర్ ఇన్ఫ్రా భారీ మోసం
స్పెషల్ గిఫ్ట్ ల పేరుతో ప్రజలకు టోకరా
యాదాద్రి జిల్లా బొందుగుల్లలో మరో ఫ్రీ లాంచ్
రంగుల బ్రోచర్స్తో ఆకర్షిస్తూ అమాయకుల నుండి డబ్బులు దండుకుంటున్న వైనం
స.నెం. 762, 763లోని 8 ఎకరాల 26 గుంటల్లో వెంచర్
ధరణిలో సంస్థ పేరుతో ఎలాంటి భూమి లేకున్న ఎరా గ్రీన్...
ఓ పట్టభద్రులారా!.. మీ చేతితో కొన్ని వేల అక్షరాలు రాసిన మీరు.. ఓటు ఎలా వేయాలో అర్థం కాలేదా? పట్టభద్రుల ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల మూడు సంవత్సరాల భవిష్యత్తుతో ఆటలు ఆడుకుంటిరి కదా అభిమానం ఉంటే గుండెల్లో దాచుకోండి! వ్యతిరేకత ఉంటే ఓటు తెలపాలని కానీ, అమూల్యమైన ఓటును వృధా చేసి ఏమి సాధించారు?...
నగరం వేదికగా సైక్లింగ్ యొక్క ఆహ్లాదం, ఆరోగ్య ప్రయోజనాలను ప్రదర్శించిన సైక్లింగ్ ప్రియులు
ఎలక్ట్రిక్ సైకిళ్లలో ప్రముఖ ఆవిష్కర్త అయినటువంటి ‘ఎజైకిల్’ ఆధ్వర్యంలో ప్రపంచ సైకిల్ దినోత్సవ నేపథ్యంలో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా సైక్లింగ్ ఔత్సాహికులు, వివిధ కమ్యూనిటీ నాయకులతో పాటు విశిష్ట అతిథులను ఒకచోట చేర్చ….ఆరోగ్యం, సుస్థిరత, సమాజ శ్రేయస్సు కోసం...
పార్టీ గెలుపునకై కృషి చేసిన కంటోన్మెంట్ బై ఎలక్షన్స్ ఇంచార్జ్ రఘునాథ్ యాదవ్
జిహెచ్ఎంసి హైదరాబాద్ పరిధిలో ఒక్క అసెంబ్లీ స్థానం కూడా కైవసం చేసుకోలేకపోయినా కాంగ్రెస్ పార్టీ అని ఎంతోమంది విశ్లేషకులు గుసగుసలాడారు. అలాంటి ఉత్కంఠ బరమైన సమయంలో సాయన్న కూతురు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందడంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్లో...
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జగన్ కి చుక్కలు చూపించాయి.జగన్ పాలన మీధ విసుగు చెందిన ఓటర్లు నిశ్శబ్ద విప్లవం లా ఓటు వేసి కనీసం ప్రతీ పక్ష హోదా కూడా ఇవ్వక పోవడం ,జగన్ పాలన మీధ పూర్తి వ్యతి రేకత, బై బై జగన్ అంటూ దిమ్మ తిరిగే తీర్పు...
అటవీ భూముల్లో అక్రమ నిర్మాణాలు
ఆరుగురికి నోటీసులు జారీ
ఇంటినెంబర్లు ఇవ్వొద్దని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు
పారిశ్రా మికంగా వాణిజ్యపరంగా వ్యాపారరిత్యా దినదినాభివృద్ధి చెందుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి...