Thursday, February 6, 2025
spot_img

aadabnews

జ్యుయెలరీ దుకాణంలో ఐటీ సోదాలు

రూ.26 కోట్ల, ఆస్తులు సీజ్ రూ.90 కోట్ల విలువైన లెక్కల్లో చూపని పత్రాలు స్వాధీనం మొత్తం రూ.116 కోట్ల విలువైన ఆస్తులు ఏడు కార్లలో ట్రాలీ బ్యాగులు, క్లాత్ బ్యాగుల్లో నగదు తరలింపు మహారాష్ట్రలోని నాసిక్‌లో నగల వ్యాపారిపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది. జ్యుయెలరీ యజమానులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ను తప్పించుకునేందుకు రహస్య లావాదేవీలు నిర్వహిస్తున్నారని...

గంజాయి రవాణాపై ఉక్కు పాదం

గంజాయిని అరికడుతున్న పోలీసులు 1035 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న జిల్లా పోలీసులు గంజాయి రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్‌ రాజ్‌ హెచ్చరిక గంజాయి అక్రమ రవాణాను నిరోధించేందుకు పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. గంజాయిని అరికట్టేందుకు పోలీసులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. కొత్తగూడెం జిల్లా సరిహద్దుల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి...

పారిశుద్ధ్య కార్మికులకు టార్చర్

ఎస్ఎఫ్ఏ ఖాసీఫ్ అహ్మద్ అరాటకం జీహెచ్ఎంసీ సౌత్ జోన్ లో కే ట్యాక్స్ సర్కిల్ 7లో కార్మికులకు మానసికంగా వేధింపులు సానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ అరాచకాలపై పీఎస్ లో కంప్లైంట్ స్త్రీలని చూడకుండా బూతులు తిడుతున్న వైనం మహిళలను లైంగికంగా వేధిస్తున్నట్లు ఆరోపణలు గతంలో ఇదే తీరు.. ఫిర్యాదు చేయడంతో విధుల నుంచి తొలగింపు ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా తిరిగి విధుల్లోకి మళ్లీ మహిళలను ఇబ్బందులకు...

నవయుగ వైతాళికుడు వీరేశలింగం

తెలుగులో తొలి నవల రచనకు నాంది పలికిన గొప్ప కవి ఆయన. మొదటి స్వీయ చరిత్ర రాసిన మహోన్నత వ్యక్తి ఆయనే. తెలుగులో తొలి ప్రహసనం వ్రాసింది కూడా ఆయనే. మొట్ట మొదటి వితంతు వివాహం జరిపించిన గొప్పతనం ఆయనదే. ఆయనే నవయుగ వైతాళికుడిగా ప్రఖ్యాత గాంచిన కందుకూరి వీరేశలింగం పంతులు. బాల్యవివాహాల రద్దుకోసం...

మద్యం మత్తులో రెచ్చిపోయిన జంట అరెస్ట్

మద్యం మత్తులో రెచ్చిపోయిన జంట అరెస్ట్ , ఫిర్జాదీగూడ వాసి అలెక్స్ (25), మరో యువతిపై ఐపీసీ 341, 504 సెక్షన్ కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. నిన్న ఉదయం నాగోల్ లో మద్యం మత్తులో విర్రవీగిన యువత విచ్చలవిడిగా మద్యం తాగడమే కాకుండా ఇష్టానుసారంగా కారు నడిపారు కూడా…వీరి వాహనం...

హైదరాబాద్ లో ఈదురు గాలులో కూడిన వర్షం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా హైదరాబాద్ లోని ఎల్ బీ నగర్, హయత్ నగర్, నాగోల్, బీఎన్ రెడ్డి, అబ్దుల్లాపూర్ మెట్టు లో ఈదురు గాలులలో కూడీన వర్షం కురిసిoది. ఉప్పల్, అబిడ్స్, సికింద్రాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం. ఘట్కేసర్ వరకు వర్షం ఈదురుగాలుల ప్రభావం ఎక్కువగా ఉంది.. పలుచోట్ల ఫ్లెక్సీ...

తెలంగాణ గాన కోకిల’ బెల్లి లలిత వర్ధంతి నేడు

తెలంగాణ అనే పదమే నిండు అసెంబ్లీ లో నిషేదాజ్ఞాలకు గురైన రోజులవి…వలసాంధ్ర పాలకులపై తెలంగాణకు చేస్తున్న అన్యాయాలను దైర్యంగా తన ఆటల,పాటల ద్వార ఎండగడుతూ తెలంగాణ ఉద్యమానికి ఉపిరిపోసి ప్రజలల్లో చైతన్యాన్ని రగిల్చిన వీర మహిళ,తెలంగాణ గానకోకిల బెల్లి లలిత. బెల్లి లలిత చిన్ననాటి నుండే అనేక కష్టాలు పడింది. కుటుంబ ఆర్ధిక పరిస్థితుల...

తెలంగాణలో కుంభకోణాల కుంభమేళా..

గల్లీ మే లూఠో.. ఢిల్లీ మే బాఠో" అన్నట్లుగా పరిస్థితి తైయారైంది జేబులు నింపుకోవడంలో కాంగ్రెస్ నేతలు బిజీబిజీ బీఆర్‌ఎస్‌ పార్టీ అంటే స్కీమ్‌లు, కాంగ్రెస్‌ అంటే స్కామ్‌లు కాంగ్రెస్ ప్రభుత్వంలో వివిధ ర‌కాల టాక్స్ లు కాంగ్రెస్ పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ కేటీఅర్ కాంగ్రెస్ ప్రభుత్వం పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ధ్వజమెత్తారు.ఆదివారం హైదరాబాద్ లోని...

టీమిండియాలో పెద్ద ఎత్తున రాజకీయాలు

కేఎల్‌ రాహుల్‌ సంచలన వ్యాఖ్యలు! టీ20 ప్రపంచకప్‌ 2024 ముగిసిన తర్వాత టీమిండియా హెడ్‌ కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ పదవీకాలం ముగుస్తుంది. నివేదికల ప్రకారం ద్రవిడ్‌ మరోసారి కోచ్‌గా కొనసాగడానికి ఆసక్తిగా లేనట్లు తెలుస్తోంది. దాంతో కొత్త కోచ్‌ కోసం బీసీసీఐ వెతుకుతోంది. ఇందుకోసం బీసీసీఐ ఇప్పటికే దరఖాస్తులను ఆహ్వానించగా.. మే 27 ఆఖరి గడువు....

డీకే నీకు ఎప్పటికీ రుణపడి ఉంటా

టీమిండియా వెటరన్‌ వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తిక్‌ ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌ 2024 సీజన్‌ ఎలిమినేటర్‌ మ్యాచ్‌ అనంతరం డీకే రిటైర్‌మెంట్‌ ప్రకటించాడు. ఈ సందర్భంగా బెంగళూరు స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ.. కార్తిక్‌ను ఓదార్చిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా డీకేతో తనకున్న అనుబంధంపై కోహ్లీ...
- Advertisement -spot_img

Latest News

పోలీస్‌స్టేష‌న్‌కు నటి లావణ్య

మస్తాన్‌ సాయి, శేఖర్‌ బాషా తనను డ్రగ్స్‌ కేసులో ఇరికించేందుకు కుట్ర చేశారంటూ కంప్లైంట్‌ నార్సింగి పోలీస్‌ స్టేషన్‌ను సినీ నటి లావణ్య మరోసారి ఆశ్రయించారు. బిగ్‌...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS