బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తే అడ్డుకుంటాం.: బీసీ జనసభ రాష్ట్రఅధ్యక్షుడు రాజారాం యాదవ్
కాంగ్రెస్ పార్టీ మరోసారి బీసీలను మోసం చేయడానికి సిద్ధమైంది
బీసీ డిక్లరేషన్ కు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉండాలి
జూన్ 8న మహాధర్నా, 15న సెక్రటేరియట్ ముట్టడికి రాజారాం యాదవ్ పిలుపు
కరీంనగర్ మీడియా సమావేశంలో బీసీ జనసభ,...
భావోద్వేగానికి గురైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
జైలులో ఉన్నప్పుడు నన్ను ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెట్టరు
గత 20 ఏళ్ల నుండి డయాబెటిక్ సమస్యతో బాధపడుతున్న
జైల్లో మందులు కూడా ఇవ్వడం లేదు
జూన్ 02 న తిరిగి తిహార్ జైలుకు , భావోద్వేగంతో వీడియో రిలీజ్ చేసిన కేజ్రీవాల్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భావోద్వేగానికి గురయ్యారు.లిక్కర్ స్కాంలో ఆరోపణలు...
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పై ముఖ్యమంత్రి ఎందుకు మౌనంగా ఉన్నారు
ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డి కూడా బాధితుడిడే
వెంటనే ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకు అప్పగించాలి
సీఎం రేవంత్ రెడ్డి పై ఢిల్లీ పెద్దల ఒత్తిడి ఉంది..
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పై బిజెపి ఆధ్వర్యంలో ధర్నా
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బాధితుడిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు...
తన భర్త రవి కుమార్ ఈ నెల 28 నుండి కనిపించడం లేదంటూ కమర్షియల్ టాక్స్ కాలనీ,మోహన్ నగర్ , కొత్తపేట , రంగారెడ్డి జిల్లాకు చెందిన ఉండ్రాళ్ళ శారదా చైత్యనపూరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 28న మధ్యాహ్నభోజనం తర్వాత ఇంటి నుండి బయటికి వెళ్తూ మళ్ళీ తిరిగి రాను అని...
రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో 270 గ్రాముల ( ఎం.డి.ఎం.ఎ) డ్రగ్స్ ను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.పక్క సమాచారంతో సన్ సిటీ సమీపంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. డ్రగ్స్ విక్రయిస్తున్న ప్రభాకర్, అనుభవ్ సక్సేనా అనే యువతిను రెడ్ హ్యాండ్ గా పట్టుకొని 270 గ్రాముల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు....
గత కొన్ని రోజులుగా నూతన లోగో పై రేవంత్ సర్కార్ కసరత్తు
జూన్ 02న రాష్ట్ర గీతంతో పాటు చిహ్నాన్ని కూడా విడుదలచేయాలనీ భావించిన ప్రభుత్వం
తాజాగా రాష్ట్ర గీతాన్ని మాత్రమే విడుదల చేస్తునట్టు ప్రకటన
ఇప్పటికే సుమారుగా 200 పైగా సూచనలు
మరిన్ని సంప్రదింపులు జరపాలని భావిస్తున్న ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్ర నూతన రాజముద్ర ఆవిష్కరణ వాయిదా పడింది.గత కొన్ని...
లోగో నుండి చార్మినార్ తొలగించడం అంటే హైదరాబాద్ ను అవమానించడమే
కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తుంది
ప్రజల ఆత్మగౌరవం దెబ్బతినేలా ప్రభుత్వం వ్యవహరించొద్దు
చార్మినార్ ముందు నిరసన చేపట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర అధికార లోగో నుండి చార్మినార్ ను తొలగించడం అంటే హైదరాబాద్ ను అవమానించడమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు....
కంపు కొడ్తున్నా ఫుడ్ సేఫ్టీ అధికారులు కానరారు
హైదరాబాదీ బిర్యానీ అంటే లొట్టలేసుకోవాల్సిందే
తెలంగాణకు మారుపేరు బిర్యానీ అంటూ ఊదర గొడ్తారు
ఫ్రీ పబ్లిసిటీ చేస్తున్న సినీ, రాజకీయ ప్రముఖులు
బిర్యానీలో బల్లిపడ్డ, ఫుడ్ లో పురుగులొచ్చిన లైట్ తీసుకుంటున్న వైనం
సికింద్రాబాద్ లోని ఓ ప్రముఖ హోటల్ లో బల్లి వస్తే సీజ్.. గంటకే రీఓపెన్
ప్రభుత్వాలు మారినప్పుడు హోటళ్లపై రైడ్స్
మిగతా...
సూర్యాపేట జిల్లా, తిరుమలగిరి 'దళితబంధు' పైలట్ ప్రాజెక్టులో రూ.30 కోట్ల జీఎస్టి సొమ్మును దిగమింగిన ఏజెన్సీలు..
ఆధారాలతో కూడిన నివేదికను జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు రూపంలో అందజేసిన 'దళిత మానవ హక్కుల వేదిక'
స్పందించిన సూర్యాపేట జిల్లా కలెక్టర్.. జీఎస్టి వసూళ్లపై కసరత్తు.. కమిటీ ఏర్పాటు
ప్రభుత్వ పన్నుల ఎగవేత తీవ్రమైన నేరం: కలెక్టర్ వెంకట్ రావు
'దళిత...
తడబడుతూ వివరణ ఇచ్చే ప్రయత్నం
కళ్లకు కడుతున్న అధికారుల నిర్లక్ష్యం
ఇంకా 2012 - 2013 ఫీజు స్ట్రక్చరే కొనసాగింపు
గత ఏడాది 2023-24 ఫీజు ఎంతో చూపించని వైనం
ఆల్రెడీ అన్ని ప్రైవేటు కాలేజీల్లో ఇంటర్ అడ్మిషన్లు పూర్తి
ఫీజు డిసైడ్ చేయని బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యూకేషన్
కార్పోరేట్ కాలేజీలకు వంత పాడుతున్న ఇంటర్ బోర్డు
మొద్దు నిద్రలో ప్రభుత్వ పెద్దలు
'శ్రీ...