పుప్పాలగూడలో ఫినిక్స్ కబ్జా చేస్తున్న చెరువు స్థలం హైడ్రా పరిధిలో లేదా..?
ఫినిక్స్ అధినేత చుక్కపల్లి అవినాష్ కు ఈ రాష్ట్రంలో ప్రత్యేక చట్టాలు ఏమైనా ఉన్నాయా..?
దర్జాగా నకిలీ పత్రాలు సృష్టించి కబ్జా చేస్తున్న వైనం..
వేల కోట్ల విలువైన స్థలం అధికారుల కండ్లకు కనబడటం లేదా..?
కాసులకు అమ్ముడు పోయిన అధికారులు జాడెక్కడ..?
వీరి బాగోతం బట్టబయలు కాకుండా...
యాదాద్రి జిల్లా అధికారులకు తిప్పలు
దీవిస్ చైర్మన్ తో కుమ్మక్కు ఫలితం
దీవిస్ అక్రమాలకు ఎంతమంది బలి కావాలి.
దీవిస్ కాలుష్యంతో 1200 గీత కార్మికులు ఉపాధికి గండి
వందల రైతుల కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో
ఇద్దరు కలెక్టర్లు, ఇద్దరు ఆర్డీవోలు, ఒక సర్వేయర్, ఇద్దరు పిసిబి అధికారులు ఒక
డిపిఓ, ఇద్దరు గ్రామ కార్యదర్శిలకు దివిస్ ఉచ్చు..?
యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్ మండలం...
సచ్చిన, రోగాల బారినడిన మూగజీవాలను కోసి మాంసం విక్రయాలు
జాడాలేని అధికారులు
అత్యాశతో కొందరు వ్యాపారులు అనారోగ్యంతో ఉన్న జీవాలు మరియు చనిపోయిన జీవాల మాంసం అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారు. ఇక్కడ కల్తీ మాసం అమ్మకాలు ఇష్టారితిగా జరుగుతున్న అధికారులు మాత్రం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేయడం లేదు. చనిపోయిన రోగాల బారిన...
మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపా లిటీలోని చెరువుని కొందరు అక్రమంగా ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేశారు, వీటిపై గత ప్రభుత్వంలోనే ఎన్నోసార్లు అధికారులకు లిఖితపూర్వకంగా కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి ఫిర్యాదులు చేసినా అప్పుడున్న ప్రభుత్వం పట్టించుకోలేదు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినటువంటి హైడ్రా అధికారులకు మరల ఫిర్యాదు చేయడంతో హైడ్రా కమీషనర్ రంగనాథ్ సూరం...
సుమారు 17 తులాల బంగారం,రూ.5లక్షల నగదు చోరీ..!
ఓ విలేకరి ఇంటికి సైతం కన్నం వేసిన దొంగలు
ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమైన పోలీసులు
తాండూరులో చర్చనీయాంశంగా మారిన వరుస దొంగతనాలు
వికారాబాద్ జిల్లా తాండూరులో దొంగలు రెచ్చిపోయారు. పట్టణంలో ఓ ఇంట్లో జరిగిన చోరీ కవరేజీకి వెళ్లిన విలేకరి ఇంటికే కన్నం వేసి బంగారం, నగదును దోచుకెళ్లిపోయారు. ఈ...
ఫైల్స్ బయటకు వెళ్ళకుండా గవర్నర్ జాగ్రత్తలు..!
అన్ని శాఖలకు వర్తిస్తాయన్న జీడీఏ
ఢిల్లీ శాసనసభ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్కు అనుగుణంగానే వెలువడ్డాయి. అధికారం నిలబెట్టుకుని, నాలుగోసారి హ్యాట్రిక్ విజయం కోసం కేజ్రీవాల్ ప్రయత్నించగా, ఢిల్లీ ప్రజలు ఆయనకు షాకిచ్చారు, కాషాయ పార్టీ 26 ఏళ్ల తర్వాత ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. ఆప్ పరాభవం తర్వాతా...
సుమారు రూ.100 కోట్లు కొల్లగొట్టిన సాస్ ఇన్ఫ్రా సంస్థ
రంగురంగుల బ్రోచర్లతో ప్రజలను బురిడీ కొట్టిస్తున్న వైనం
కూకట్పల్లి, కొల్లూర్ లో హైరేజ్ టవర్స్ పేరిట మోసం
పట్టించుకోని రెవెన్యూ, సంబంధిత అధికారులు..
నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ప్రీ లాంచ్ మోసాలు
https://youtu.be/6h7ExPVQZ4w
హైదరాబాద్లో రోజురోజుకు ప్రీ లాంచ్ మోసాలు పెరుగిపోతున్నాయి.. మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను ఆసరా చేసుకొని కొన్ని...
ఇక డబుల్ ఇంజిన్ సర్కార్కు రంగం సిద్దం
ఆప్ను ఊడ్చి పారేసిన రాజధాని ఢిల్లీ ప్రజలు
జైలుకెళ్లిన ఆప్ నేతలంతా ఓటమి
పర్వేశ్ సింగ్ వర్మ చేతిలో కేజ్రీవాల్ పరాజయం
చివరి రౌండులో బయటపడ్డ సిఎం అతిషి
ఖాతా కూడా తెరవని కాంగ్రెస్ పార్టీ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోర పరాజయం పాలైంది. రెండున్నర దశాబ్దాల సుదీర్ఘ విరామం తరవాత బిజెపి...
4,089 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపు
న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో పర్వేశ్ వర్మ 4,089 ఓట్ల భారీ ఆధిక్యంతో ఆప్ అధినేత, మాజీ సిఎం అరవింద్ కేజీవ్రాల్ను ఓడించారు. కాగా.. గెలుపు అనంతరం ఆయన ఓ ట్వీట్ చేశారు. హిందీలో ‘జైశ్రీరామ్‘ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ పేరు దేశ వ్యాప్తంగా...
స్థానిక సంస్థల ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. లోకల్ బాడీ ఎన్నికలకు కేడర్ను గులాబీ పార్టీ సిద్ధం చేస్తోంది. శనివారం ఉదయం 11గంటలకు తెలంగాణ భవన్లో వికారాబాద్ జిల్లా నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(KTR) సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలపై కేడర్కు కేటీఆర్...
భూ సమస్యల పరిష్కారానికి ప్రజల వద్దకే అధికారులు
జూన్ 2వ తేదీ నుండి సమస్యల పరిష్కారానికి కృషి
అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్
దీర్ఘకాలిక భూ సమస్యల...