Thursday, April 10, 2025
spot_img

aadabnews

ప్రజల్లోకి బీఆర్ఎస్ నేతలు వస్తే నిలదీయండి

కేటీఆర్, హరీష్ సంస్కారహీనంగా మాట్లాడుతున్నారు మార్చి 31 లోగా రైతు భరోసా జమ పూర్తి చేస్తాం ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి లోగా స్వయం ఉపాధి పథకాలకు 6,000 కోట్లు తెలంగాణ రైజింగ్ ను కెసిఆర్ కుటుంబం అడ్డుకోలేదు వనపర్తి సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన కెసిఆర్ ప్రజా సమస్యలను పరిష్కరించలేని సన్యాసి అని...

అక్ర‌మ క‌ట్ట‌డాల‌కు అడ్డు ఎవ‌రు..

పట్టణంలో సెల్లార్‌ లతో అక్రమ నిర్మాణాలు.. అక్రమ నిర్మాణాలు అయిన, కూల్చివేతలు లేవే..? ఎక్కడ చూసినా అక్రమ షెడ్ల నిర్మాణాలే.. నోటీసులు కాసుల కోసమేనా..? పత్తలేని జిల్లా టాస్క్‌ ఫోర్స్‌ టీమ్‌. సూర్య‌పేటలో అక్రమ కట్టడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. అభివృద్ధిలో జిల్లా శరవేగంగా ముందుకు వెళ్తుంటే, అధికారుల నిర్లక్ష్యం కారణంగా పెద్ద రోడ్లు కాస్త చిన్న రోడ్లుగా మారుతున్నాయి....

ఈ డబ్బులు ఎక్కడ ఉన్నాయో

మన రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణన సర్వే పూర్త‌యి.. లెక్కలు బయటపెట్టారు..కావాల్సినంత ప్రచారమూ చేసుకుంటున్నారు.. పాలక ప్రతిపక్షాల చదరంగంలో సర్వే తప్పుల తడకంటూ ఆత్మగౌరవం మీద దెబ్బగొట్టారు.. ఉద్యోగులంటే..!?ఎంత నిర్లక్ష్యమో!సర్వే చేసిన ఎన్యూమరేటర్ల, సూపర్‌వైజ‌ర్ల, డాటా ఎంట్రీ ఆపరేటర్లకు డబ్బులు ఇవ్యడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు.. సర్వేకాలంలో టార్గెట్‌ పెంచుతూ పీకల మీద కూర్చొని ఒత్తిడికి...

ప్రీలాంచ్ పేరుతో కోట్ల మోసం

ప్రజలను నిండా ముంచుతున్న ఆస్పైర్ స్పేసెస్ ఫ్రీ లాంచ్ కంపెనీ మల్లంపేటలో మాయ చేసి కొల్లూరులో కోట్లు కొల్లగొడుతున్న వైనం కంపెనీ చైర్మన్ టి నరసింహారెడ్డి లీలలు అన్ని ఇన్ని కావు త‌క్కువ ధ‌ర‌కే ప్లాట్ల పేరిట కోట్లు వ‌సూలు చేస్తున్న ఆస్పైర్‌ ఆక‌ర్ష‌ణీయ‌మైన బ్రోచ‌ర్ల‌తో కోనుగోలుదారుల‌కు ఎర‌ హెచ్ఎండీఏ, రేరా అనుమ‌తులు లేకుండా ఆస్పైర్ మోసాలు మామూళ్ల మత్తులో రేరా, రెవెన్యూ,...

వసూల్ రాజాకు వత్తాసు

'గోవిందాకు' గంత సపోర్టా.? ఎవరూ అవినీతి చేసినా పర్లేదు ఉన్నతాధికారుల అండ ఉంటే చాలు ఎంత దోచుకుంటే అంత మంచిది.! అలవొకగా ట్రాన్స్ ఫర్ చేసేస్తారు జీహెచ్ఎంసీలో అవినీతి జలగ రాజ్యం మలక్ పేట సర్కిల్ లో గోవింద రెడ్డి హవా శానిటరీ సూపర్ వైజర్ ఎన్ని స్కామ్ లు చేసిన చర్యలు శూన్యం జీహెచ్ఎంసీ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ ఫుల్ సపోర్ట్ డొల్లతనం బయటపడడంతో అక్కడ్నుంచి...

క‌లెక్ట‌ర్ సారూ.. చర్యలేవి..!

శ్రీనివాస్ రెడ్డి క‌న్వెన్ష‌న్ హాల్ భూదాన్ భూమిగా నిర్థారించిన త‌ర్వాత చ‌ర్య‌లు చేప‌ట్టిన రెవెన్యూ అధికారులు తుర్కయంజాల్ లో కబ్జాకోరులకు ఫుల్ సపోర్ట్ సర్వే నెం.206(అ)లో 1.30 గుంటలు మాయం 'రూ.45 కోట్ల భూమి హాంపట్' శీర్షికతో ఆదాబ్ లో కథనం స్పందించిన ప్రభుత్వ యంత్రాంగం సర్వే చేసి కబ్జాకు గురైనట్లు నిర్ధారణ అయినా శ్రీనివాస్ రెడ్డి కన్వెన్షన్ హాల్ పై చర్యలు...

కమిషన్లు లేక‌పోతే ప్రతినిధులు పట్టించుకోరా

కమిషన్లు వచ్చే రోడ్లు, బంగ్లాల పైన ఉన్న దృష్టి పేదల సమస్య పైన ఉండదా… వేసిన బోర్లాతో ఒక్కరోజైనా ప్రజలకు నీళ్లు ఇచ్చారా.. నిరుపయోగంగా మరుగున పడ్డ బోర్లు పట్టించుకోని ప్రజాప్రతినిధులు అధికారులు మల్కాజి గిరి సర్కిల్‌లో కొంతమంది ప్రజాప్రతినిధులు, అధికారుల తీరు చూస్తే ఆవు చేలో మేస్తే, దూడ గట్టున మేస్తుందా? అనే సామెతకు సరిగ్గా సరిపోయే విధంగా...

మ‌ల్కాజ్‌గిరిలో స్వ‌చ్ఛ‌భార‌త్‌కు తూట్లు

మరుగున పడ్డ మరుగుదొడ్లు.. లక్షల రూపాయల ప్రజాధనం వృధా.. మరుగుదొడ్లు లేక, రోడ్ల మీదనే ఒంటికి, రెండుకి పోతున్న ప్రజలు.. గతంలో జిహెచ్‌ఎంసి మంచి సంకల్పంతో లక్షల రూపాయలు వేచించి ప్రజల సౌకర్యార్థం దాదాపు అన్ని డివిజన్‌లలో మరుగుదొడ్లను నామమాత్రాన, ఏ ఒక్క మరుగుదొడ్డికి నీటి సదుపాయం లేకుండా ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. దాంతో కొద్ది...

అద్దె కొంపలో ఇంకెన్నాళ్లు..?

ప్రైవేటు భవనంలో కొనసాగుతున్న వికారాబాద్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ ఖాళీగా పడి ఉన్న పలు ప్రభుత్వ భవన సముదాయాలు వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో ఏండ్ల తరబడి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం అద్దె భవనంలోనే కొనసాగుతుంది. అప్పటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం నూతన జిల్లాలను ఏర్పాటు చేసి సమీకృత జిల్లా కార్యాలయ సముదాయాన్ని నిర్మించి...

కార్మికుల పొట్టగొడుతున్న సువెన్‌ ఫార్మ..

2 సం.లు గడుస్తున్నా ఇంక్రిమెంట్‌, బోనస్‌ ఇస్తలేదు.. 30 రోజులకు 26 రోజులకే జీతం.. ఒక్కరోజు సెలవు పెడితే వారం జీతం కట్‌.. మహిళ కార్మికులు 23 ఏళ్లుగా పని చేస్తున్న 13 వేలు సాలరీ.. ఇది ఏంటి అని ఎవరైనా అడిగితే ఉద్యోగం ఊస్ట్‌.. కంపెనీ గేటు ముందు 12 గం. పాటు ధర్నా చేసిన కార్మికులు.. నెలలో 30 రోజులు...
- Advertisement -spot_img

Latest News

ఒంటిమిట్టలో వైభవంగా బ్రహ్మోత్సవాలు

కళ్యాణోత్సవానికి హాజ‌రు కానున్న సిఎం చంద్రబాబు ఒంటిమిట్టలో రమణీయంగా కోదండరామయ్య వార్షిక బ్రహ్మోత్సవాలు సాగుతున్నాయి.. ఐదవ రోజు ఉదయం మోహిని అలంకారంలో సీతారామ లక్ష్మణులు విహరించారు.. స్వామి...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS