రష్యా అధ్యక్షుడు పుతిన్
బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యాకు వస్తారని ఆశిస్తునట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు.మోదీ రాక కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు.అక్టోబర్ 22 నుండి 24 వరకు జరిగే బ్రిక్స్ సదస్సుకి మోదీ వస్తే అయినతో భేటీ కావాలనుకుంటున్నామని తెలిపారు.
ఓ మధ్య తరగతి తల్లి చుట్టూ తిరిగే కుటుంబ కథతో "తల్లి మనసు". చిత్రాన్ని మలుస్తున్నారు. ముత్యాల మూవీ మేకర్స్ పతాకంపై ప్రముఖ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య సమర్పణలో ఆయన తనయుడు ముత్యాల అనంత కిషోర్ నిర్మాతగా తొలిసారి సినీరంగంలోకి అడుగుపెట్టి నిర్మిస్తున్న చిత్రమిది. రచిత మహాలక్ష్మి, కమల్ కామరాజు, సాత్విక్, సాహిత్య ప్రధాన...
హీరో సుధీర్ బాబు
నవ దళపతి సుధీర్ బాబు హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'మా నాన్న సూపర్ హీరో' తో అలరించబోతున్నారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో క్యామ్ ఎంటర్టైన్మెంట్, వీ సెల్యులాయిడ్స్ బ్యానర్పై సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మేకర్స్ ఇటీవల ఫస్ట్-లుక్ పోస్టర్ను రిలీజ్ చేసి ప్రమోషన్స్ ప్రారంభించారు. ఈరోజు...
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.సీబీఐ,ఈడీ రెండు కేసుల్లో బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది.ఈ ఏడాది జూన్ 26న ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరవింద్ కేజ్రీవాల్ పాత్ర కూడా ఉందనే ఆరోపణలతో సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
గత వైసీపీ ప్రభుత్వ హయంలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో దేవినేనీ అవినాష్,జోగి రమేష్ సహ ఐదు మంది వైసీపీ నేతలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.ఈ మేరకు వారికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.48 గంటల్లో పాస్పోర్టులను అప్పగించాలని ఆదేశించింది.అరెస్ట్ నుండి వారికి రక్షణ కల్పించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.దర్యాప్తు అధికారులు ఎప్పుడు...
మాజీ మంత్రి,బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.పీఏసి ఛైర్మన్ అరెకపూడి గాంధీ ఇంటికి వెళ్ళి సమావేశం నిర్వహిస్తామని బీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చిన నేపథ్యంలో హరీష్ రావుతో పాటు పలుపురు నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.గురువారం సీపీ కార్యాలయం వద్ద జరిగిన తోపులాటలో తన భుజానికి గాయమైందని,ఆసుపత్రికి వెళ్ళడానికి...
హైకోర్టు ఆదేశాల మేరకు ట్యాంక్ బండ్ పై నిమర్జనం లేదని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ స్పస్టం చేశారు.గణేష్ నిమార్జనం కోసం అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు.హైదరాబాద్ నగరం పరిధిలో నిమార్జనం కోసం 15 వేల మంది సిబ్బంది పాల్గొంటారని వెల్లడించారు.ఎన్టీఆర్ మార్గ్,నెక్లెస్ రోడ్డులో నిమార్జనం ఏర్పాట్లు జరుగుతున్నాయని,మండపం నిర్వాహకులు పోలీసులకు సహకరిస్తున్నరని...
ప్రజా పద్దుల ఎన్నికల సంఘంలో మొదలైన మాటల యుద్ధం..సవాల్ కు ప్రతి సవాల్ కు సిద్ధమైన బీఆర్ఎస్ లీడర్ల ప్రవర్తన చూస్తే జనాలు చిదరించుకుంటున్నారు..!భౌతిక దాడులతో గుండాయిజాన్ని తలపించేలా,ప్రజాస్వామ్యంలో మాయని మచ్చ తెచ్చే నాయకులు ప్రజలనుఉద్దరిస్తారు..! అసభ్య పదజాలంతో కౌంటర్,ఎన్ కౌంటర్ వేసుకునే వీళ్ళను చూస్తే సిగ్గనిపిస్తుంది..సీనియర్ వర్సెస్ జూనియర్ అంటూ రెచ్చిపోతున్న లీడర్లతో...
పారిస్ పారాలింపిక్స్ లో 29 పథకాలు సాధించి భారత్ కి చేరుకున్న అథ్లెట్లతో ప్రధాని నరేంద్ర మోదీ ముచ్చటించారు.దేశం కోసం వారు చేసిన కృషిని కొనియాడారు.అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన భారత అథ్లెట్లు 29 పథకాలు సాధించడం అభినందనియమని అన్నారు.వారి అంకితభావంతోనే ఇది సాధ్యమైందని..ఎంతోమందికి ఇది స్పూర్తిదాయకమని ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ పేర్కొన్నారు.
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి,బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.సీతారాం ఏచూరి మరణం పట్ల సంతపాన్ని ప్రకటించారు.సామ్యవాద భావాలు కలిగిన ఏచూరి,విద్యార్థి నాయకుడిగా,కమ్యూనిస్ట్ పార్టీకి కార్యదర్శిగా,రాజ్యసభ సభ్యునిగా అంచెలంచెలుగా ఎదిగి ప్రజా పక్షం వహించారని తెలిపారు.వారి సేవలను స్మరించుకున్నారు.సీతారాం ఏచూరి భారత కార్మిక లోకానికి,లౌకిక...
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు
నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా
రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...