- బోరు మోటార్ల వైర్లు దొంగిలింపు- అడ్డుకోబోయిన రైతుపై కత్తులతో దాడి- మొయినాబాద్ మండలం మేడిపల్లిలో ఘటన- కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
మొయినాబాద్ మండలం మేడిపల్లిలో కేబుల్ దొంగలు బీభత్సం సృష్టించారు. బోరుమోటార్లలోని వైర్లు దొంగలించేందుకు వెళ్లిన వీళ్లు… ఏకంగా గ్రామానికి చెందిన రైతుపై కత్తులతో దాడి చేశారు. పోలీసులు, గ్రామస్తుల...
హోటల్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో విచ్చలవిడిగా వాడకం
పరిమితికి మించి వాడకంతో ఆరోగ్యం హాం ఫట్
జిల్లా కేంద్రం నుండి మొదలుకొని గ్రామాల వరకు భారీగా వెలసిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు
టేస్టింగ్ సాల్ట్ వాడకంపై అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కరువు
వికారాబాద్ జిల్లాలో ఇంతకీ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారా..?
వికారాబాద్ జిల్లాలో హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు విచ్చల...
పొలంలోకి వెళ్లిన రైతు ఒక్కసారి గా అక్కడ నోట్ల కట్టలు ప్రత్యక్షమవ్వటంతో ఒక్కసారి షాక్కు గురయ్యాడు. అవన్ని నకిలీ నోట్లని తేలడంలో ఆ రైతు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మిర్యాలగూడ గ్రామీణ సీఐ ఘటనా స్థలానికి చేరుకున్నాడు. పొలంలోని రూ. 500 నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫేక్ కరెన్సీపై ‘చిల్డ్రన్ బ్యాంక్...
భక్తులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు..
అధికారుల సమన్వయంతో పనిచేయాలి..
ఏడుపాయల జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్షలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్..
నేటి నుంచి మూడు రోజులపాటు జరిగే ఏడుపాయల జాతర ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం ఏడుపాయలలోని హరిత హోటల్లో సంబంధిత అధికారులతో కలెక్టర్ జాతర...
ఎండకు ఎండుతూ వానకు తడుస్తున్న పిల్లర్లు..
అసంపూర్తిగా వదిలారు పనుల వైపు కన్నెత్తికూడా చూడని ప్రజాప్రతినిధులు, అధికారులు
బస్తీ ప్రజలపై ఇంత చిన్నచూపు ఎందుకు…
ఓట్ల కోసం ఇంటింటికి తిరిగి ఓట్లని అడక్కున్న నాయకులు, ఎన్నికల్లో గెలిచాక ఓట్లు వేసిన ప్రజలను పట్టించుకోవడంలో స్థానిక ప్రజాప్రతినిధులు పూర్తిగా విఫలం అయ్యారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. వివరాల్లోకి వెళ్తే...
లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆనంద్ కుమార్ ఆస్తులు రూ. 50 కోట్లు!
రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ జనరల్ మేనేజర్ ఆనంద్ ఇంట్లో ఏసీబీ సోదాలు..
హైదరాబాద్ ఇతర ప్రాంతాల్లో విపరీతంగా భూములు కొనుగోలు చేసిన డాక్యుమెంట్లు లభ్యం!
ఇంకా బ్యాంకు లాకర్లు, అకౌంట్లు తనిఖీ చేస్తున్న ఏసీబీ..
డేలివేజ్ కంప్యూటర్ ఆపరేటర్ స్థాయి నుండి జనరల్...
దేవాలయాలపై దాడికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలి
విశ్వహిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి డా.మోహనకృష్ణ భార్గవ
జనగామ జిల్లా కేంద్రంలోని సిరిపురం కళ్లెం గ్రామ రహదారి మధ్యలో గల కట్టమైసమ్మ దేవాలయంపై గత శనివారం ఎవరో గుర్తుతెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. రాత్రి సమయంలో ఎవరు లేనపుడు కోవెలని కూల్చివేసి, అమ్మవారి విగ్రహాన్ని సైతం పగలగొట్టే ప్రయత్నం...
స్మార్ట్ ఫోన్ లేని వాడు నేటి డిజిటల్ యుగపు మనిషే కాడు అనే విపరీతమైన రోజులు వచ్చాయి. ఇంటర్నెట్ వాడకపోతే మానసిక దిగులు పెరుగుతుంది. వాట్సాప్, ఫేస్బుక్లు చూడకపోతే ముద్ద దిగడం లేదు. స్మార్ట్ ఫోన్ జేబులో లేక పోతే క్షణం గడవడం లేదు. స్మార్ట్ ఫోన్ను ఇంట్లో మరచిపోతే ఊపిరి ఆగినంత పని...
అవిభక్త కరీంనగర్, నేటి జయ శంకర్ భూపాల్ పల్లి జిల్లాలోని మారుమూల ఆటవీ ప్రాంతమయమైన మహదేవ్ పూర్ మండలం పరిధిలోని గోదావరీ తీరస్థ అత్యంత ప్రాచీన కాశేశ్వర దేవస్థానం బహువిధ ప్రత్యేకతలకు నిలయంగా ఉంది. తెలుగు నేలపై ప్రముఖ త్రిలింగమనే పదం నుండి "తెలుగు" పదం రూపు దిద్దుకున్నడని చారిత్రక పరిశోధకుల భావన. గోదావరి...
లయన్ కెప్టెన్ డా: బుర్ర మధుసూదన్ రెడ్డి, విశ్రాంత ప్రధానాచార్యులు
వార్షిక పరీక్షలు దగ్గరపడుతున్న వేళ కొందరు విద్యార్థినీవిద్యార్థుల్లో ఆందోళనలు, మానసిక ఒత్తిడులు పెరగడంతో వారి పరీక్షా ఫలితాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని, ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా తమ భాద్యతలను నిర్వహించడం అతి ముఖ్యమని రిటైర్డ్ ప్రిన్సిపల్, బిఎస్సి కెమిస్ట్రీ పాఠ్య పుస్తక రచయిత,...