Friday, October 3, 2025
spot_img

Aaj Ki baath

ఆడజన్మను చిదిమేస్తున్న మానవ మృగాలు

సృష్టికి జీవం పోసింది అడజన్మ అలాంటి స్త్రీపసి మొగ్గలనే ఇటీవల చిదిమేస్తున్న మానవ మృగాలు కదరా..మీ కండ్లు కాకులు పొడవా..చిదిమేయ్యబడ్డ మొగ్గలు ఎన్నోబయటికిరాని సంఘటనలు ఎన్నో..మత్తుకు చిత్తుగా మారి మానవత్వంమంటగలుపుతున్నారు కదరా..ఎటు పోతుంది సమాజం..వారి వరసలుమరిచిపోతున్నారు..ఛీ..ఛీ కామంతో కండ్లు మూసుకుపోతున్నాయి..కదరాఅంతరిక్షం లో అడుగు పెట్టినాము కానీఆడపిల్లలకు రక్షణ ఇవ్వలేకపోతున్నాము..ఛీ..ఛీఇలాంటి చేతగాని ప్రభుత్వాలు అవసరమా…!! విశ్వనాథ్ అనంతగిరి

మీరంతా ఒక్క గూటి పక్షులే

ఓ రాజకీయాలను శాస్తున్న ఓ నాయకులారా..ఇప్పుడు ప్రజలడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్తారా..ఓ పార్టీ గుర్తు మీద గెలిచి, ఇంకో పార్టీలకు వెళ్లడం సమంజసమేనాకొత్త నాయకత్వానికి అవకాశాలివ్వక మళ్లీ పాతోళ్లనే ఎలా సమర్థిస్తారుచట్టాలు చేసే సభలో అధ్యక్షత వహించే స్పీకర్ పదవికి మీరు న్యాయం చేస్తున్నారా.. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తెచ్చిన పార్టీనే నేడు దిక్కరిస్తుంటే.....

పసి బిడ్డలకు పాడు లోకంలో అన్ని ప్రమాదాలే

ఆజ్ కి బాత్ తల్లి ఒడిలో తప్ప..తలదాచుకోలేని పసిబిడ్డలకు..పాడు లోకంలో అన్ని ప్రమాదాలే ..రాత రాసిన బ్రహ్మతో కూడా భద్రతా లేని భయంకరమైన సమాజమాసర్కార్ లెన్ని మారిన,చట్టాలు ఎన్ని ఉన్న చిదిగిపోయిన చిన్నారుల నెత్తుటి మరకలు ఇంకెన్ని చూడాలోసమాజాన్ని మార్చలేని రాజ్యాన్ని దిక్కారించలేని,అక్షరాలకు కన్నీటితోతడిసిన కనికరం లేదు..స్వేచ్ఛ లేని సమాజంలో చిగురిస్తున్నా చిన్నారులభద్రతా నెత్తురు...

ఏది రాజకీయం

ఏది రాజకీయం..ప్రజలకు బానిసలుగా చేసి అప్పులలో తోసిఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి..ఉన్నదంతా దోచి యువతకు మందుకుబానిసలుగా చేసి,పేపర్ లీకులు చేసి వాళ్ళజీవితాలను బొంగరం చేసి అడుకున్నారుకదరా..3 తరాల యువతకు కోలుకోలేని దెబ్బతీశారు..వాళ్ళ బ్రతుకులు ఎంతోతెలియకుండా చేశారు..రైతులకు రుణామాఫీఆంటీవీ మూడేకరాలు ఆంటీవీ ఉచితఎరువులు ఆంటీవీ చివరకు ఇవ్వకుండావాళ్ళ చావుకు కారణం అయ్యావు..ఇప్పుడుకొత్తగా వచ్చిన ప్రభుత్వమైన కెసిఆర్...

ప్రతి ఒక్కరూ స్వార్థపరులే

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ స్వార్థ పరుడే..కొందరు తమ గురించి మాత్రమే ఆలోచిస్తారు..కొందరు తమ కుటుంబం గురించే ఆలోచిస్తారు..మరికొందరు తమ కమ్యూనిటి గురించే ఆలోచిస్తారు..ఇంకొందరు తన వ్యవస్థ గురించి ఆలోచిస్తారు..కొందరు తమ ఊరి గురించి ఆలోచిస్తారు..కొందరు తమ దేశం గురించి ఆలోచిస్తారు..చివరికి సన్యాసి అయిన సరే తన మోక్షం గురించి ఆలోచించాల్సిందేవీరందరిది ఒక్కోక్కరిది ఒక్కోక్క...

ఆజ్ కి బాత్

ఈ సృష్టిలో కేవలం మానవులు మాత్రమే తమకుతాము ప్రత్యేకమైన వాళ్ళ్ళగా భావిస్తారు. మనుషులపై పెత్తనం చూపిస్తారు. తన మాటలు నెగ్గాలనుకుంటారు.కాలానికి మనుషులకు అనుకూలంగా మారాల్సింది పోయి మనుషులపై మనుషులకే విలువ లేకుండా పోతుంది.అందుకే మనిషి ఉనికి యొక్క సిద్ధాంతం మొత్తం మనిషి ప్రత్యేకత మీదే పాతుకుపోయింది.పొరపాటున కొంతమంది మేధావులు ఆ పాతుకుపోయిన సిద్ధాంతాలు తప్పని...

దేన్ని నువ్వు ఆప‌లేవు…

జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది.. ఏది ఎంత కాలం నీతో ఉండాలో అంత కాలం మాత్రమే ఉంటుంది.. ఏది ఎప్పుడు వదలిపోవాలో అప్పుడే పోతుంది.. ఇందులో దేన్ని నువ్వు ఆపలేవు..నీ చేతిలో ఉన్నది ఒక్కటే ఉన్నంత వరకు నీతో ఉన్నవాటి విలువ తెలుసుకొని జీవించడమే..ఏకాంతాన్ని ఇష్టపడు… అది నీ ఒంటరితనాన్ని దూరం...

పెన్నులు గ‌న్నులుగా మారుతున్న వేళ‌…

నిజమైన దేశభక్తులను దేశద్రోహులుగా ఆరోపిస్తూ… జైళ్లలోకి నెట్టి సాగిస్తున్న నకిలీ దేశభక్తుల పాలనలో పెన్నులు గన్నులుగా కనబడటంలో ఆశ్చర్యం ఏం ఉండదు. కానీ, కలానికి ఉన్న బలాన్ని పాలకులు గుర్తించినట్లుగా ప్రజలు గుర్తించకపోవడం అత్యంత బాధాకరం. అలా గుర్తించనంత కాలం కలం రాతలనే కాదు, మనిషి మెదళ్లను కూడా నిషేదిస్తారు. ఆ స్థానంలో స్వయంగా...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img