ఓ మనిషి మరవా,నువ్వు మనిషివన్నా సంగతే మారిచిపోతున్నవా..కండ్ల ముందు ఇన్నిఅన్యాయాలు,అక్రమాలు జరుగుతున్న నోరు మెదపవెందుకు..నీ నోరు మూగబోయిందా..మెదడుమొద్దుబారుతుందా..నీ హక్కులను కాలరాసే కుక్కలను తరిమెందుకు ఉరికిరావెందుకు..నీ కాళ్ళుచేతులు చచ్చుబడిపోయయా..బానిసత్వానికే తల ఊపుతున్నావు..మద్యం మత్తులో మంచిగానే ఊగుతునావ్వు..ఆవినితీ నేతలకు కొమ్ముకాస్తూ..ఇంకా ఎంత కాలం ఊడిగం చేస్తావ్..స్వార్థం అనే సంకెళ్ల గబ్బులో ఇంకా ఎన్నాళ్ళుఉబ్బితబ్బి పొతావ్..బంగారు భవిష్యత్తు ఉన్న...
తెలంగాణ యాస భాష తిట్టినట్టే ఉంటది..కానీ అది ఆవేదనతోఅరుస్తున్న అక్షరం..యాస నీ భాషని అణచివేస్తే గొంతెత్తి గంభీరంగా గర్జన అయింది..రాజ్యాన్ని ధిక్కరిస్తుంది..తల్లిఓడి లెక్క అక్కున జేర్చుకుంటుంది..తెలంగాణ యాస భాషా తెగించి తిరుగుబాటు అయ్యింది..అనచాలని ఆలోచన ఉన్న అగ్ర నాయకులరా జరా పైలం..!మిమ్మల్ని కూల్చేసి నేలమట్టం చేసే పదునైంది తెలంగాణ యాస భాష
సుమన్ గౌడ్
సేవ చేయండి అని మీకు అధికారం ఇస్తే మీరేమో రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుతున్నారు..వరదలు వచ్చి సామన్యులు రోడ్డున పడితే సహాయం చేయడానికి సమయం ఉండదు కానీ,ప్రెస్ మీట్ లు పెట్టి ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకునేందుకు సమయం ఉంటది..
ఎన్నికలు వస్తే ఈగ వాలిపోయినట్టు వాలిపోతారు మా ఇంటి ముందు..సమస్యలు ఉంటే అలా...
నేతల పార్టీ ఫిరాయింపుల రగడ రచ్చకెక్కింది..అధికార అహంభావ రాజకీయాలతోప్రతిపక్ష పార్టీలనే లేకుండా చేసిన సుద్ధపుసలు..చెరపకురా చెడేపూ అన్నది నిజమౌతుందని నాడేరగలేదునాడు,నేడు ఫిరాయింపులు పునరావృతం స్వార్థ,అవినీతిరాజకీయాల కబంధహస్తాల్లోప్రజా ప్రయోజనాలు,ప్రజలు ఇచ్చిన అధికారం గాలికి రాజ్యాంగబద్ద పదవుల్లో ఉందిరాజకీయ నైతికతను పాటించని వారి వికృత ఆటలు మహ నేతలనే మట్టికరిపించినప్రజా చైత్యనం ముందు కలకాలం సాగవు..??
మేదాజీ
బీసీ కుల గణన,రిజర్వేషన్ల కొరకు పట్టు వదలనివిక్రమార్కుడీలా నడిపించే నాయకుడు ఎవరు..!ఎన్ని అడ్డంకులు ఎదురైన మొక్కవోని దైర్యంతోముందుకెళ్ళే నాయకుడు ఎవరు..!!గుణపాల్లాంటి మాటలను బీసీ రిజర్వేషన్ల కొరకు సంధించేనాయకుడు ఎవరు..!!అగ్రవర్ణాల నాయకుల కల్లబొల్లి మాటలనుగురుతుల్యంగా భావించే నాయకుడు ఎవరు..??చిరునవ్వుతో ఎంతటి వారికైనా సమాధానం చెప్పగలనేర్పరితనం ఉన్న నాయకుడు ఎవరు..!బీసీల కొరకు కొట్లాడే నిజాయితీ,నిక్కర్సైన నాయకుడిని ఎన్నుకుంటేనేరిజర్వేషన్...
రెండు తెలుగు రాష్ట్రాలు విపత్తు వల్ల అల్లాడిపోతూ 05 రోజులైనా అన్నామో రామచంద్ర అంటున్నాయి..ఎన్నో కుటుంబాలు బురదలోనే ఉన్న రాజకీయ నాయకులు మాత్రం బురద జల్లుకుంటూనే ఉన్నారు..మంత్రులుగా,ఎంపీలుగా,ఎమ్మెల్యేలుగా అవినీతి ద్వారా కోట్లకు పడగలెత్తిన లీడర్లు..వరదలకు జీవితాలు ఛిద్రమైన వారినిచూసి అయ్యో పాపం అన్నట్లే.."పిల్లికి బిచ్చం పెట్టారు" అన్నట్టు జేబులోకెళ్ళి రూపాయి బిల్లా బయటకు తీయట్లే..ఒట్టి...
అంగవైకల్యం వెనక్కి నెట్టి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఓరుగల్లు ముద్దుబిడ్డ..!పేదరికం,ఆటంకాలు సుడిగుండంలా చుట్టుముడుతున్న విజయం వైపు దూసుకెళ్లిన కల్లెడ పరుగుల చిరుతజీవాంజి దీప్తి..కృషితో నాస్తి దుర్భిక్షం అని నమ్మి ప్రపంచ రికార్డులు బద్దలు కొడుతున్న దీప్తి ఒక క్రీడా స్పూర్తి..విధిరాతను ఎదురించిన ఆమెకు విజయాలు దాసోహం అయ్యాయి..!ఓరుగల్లు ఖ్యాతిని,కీర్తిని ప్రపంచం ముందు నిలిపిన ఒక...
నా పట్టీల శబ్దం విన్న ప్రతిసారిఓ తెలియని ఆనందం…
ఇంట్లో పట్టీలు వేసుకొని గళ్ళు గళ్ళు నడుస్తుంటే నాన్న కళ్ళల్లో ఆనందం.. అమ్మ మొహంలో తెలియని వెలుగు
అన్న చూపుల్లో బయటకి చూపని ఓ గర్వంకానీ ఎందుకో ఆ ఒంటరి అర్ధరాత్రి నా పట్టీల శబ్దం వింటే నాకే భయమేసింది..
నాకేం తెలుసు నా పట్టీల ధ్వనినా...
78 ఏళ్ల స్వాతంత్రం ఎందరో అమరుల ప్రాణత్యాగం..కులాల,మతాల కుంపటిలో రగులుతున్న నా ప్రజానీకం..!స్వార్థ రాజకీయ నాయకులు దేశాభివృద్ధిని ముందుకు సాగనివ్వట్లేదు..కొందరు పెత్తందార్లు పెట్టుబడి వ్యవస్థపై పెత్తనం చేస్తున్నారు..ఉచిత విద్యను అందించే ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు..పాఠశాలలు అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్నాయి..!పేదవాడు ఉండే మురికివాడలు ఇంకా అద్వాన స్థితికి చేరుకుంటున్నాయి..!అధునాతన ఉచిత వైద్యం అందించే ప్రభుత్వాలు కార్పొరేట్...
ఎట్టకేలకు లిక్కర్ కేసులో నేరారోపణలు ఎదురుకుంటున్న దొరసానికి బెయిల్ మంజూరుఢిల్లీ సారా దందా కేసులో అరెస్టై 05 నెలల తర్వాత తీహార్ జైలు నుండి బయటకు రావడంతో బీఆర్ఎస్శ్రేణుల్లో సంతోషం కట్టలు తెంచుకుంది..కల్వకుంట్లోళ్ల కష్టాలు ఇక తీరిపోయినట్టేనా..?రాష్ట్ర రాజకీయాలు ఉసరవెల్లులను మించిపోయినట్టేనా..?జాతీయ పార్టీల ప్రయత్నాలు ఫలించినట్టేనా..?కమలం పార్టీలో కారు విలీనం అయినట్టేనా..?లేదా హస్తం పార్టీతో...