Thursday, September 19, 2024
spot_img

acb

మొనోపాలి అక్రమ నిర్మాణాల కథ కంచికి చేరుతుందా?

అనుమతి లేకుండానాలుగు అక్రమ భవన నిర్మాణాలు… గుత్తాధిపతి బిల్డర్‌ కహానీపైప్రజావాణిలో ఫిర్యాదు.. స్పందించిన జోనల్‌ కమిషనర్‌అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తామని హామీ అక్రమ నిర్మాణాలు కూల్చి వేస్తారా..!కాలయాపన చేస్తారా..! బిల్డర్‌కి ఒక చట్టం, సామాన్యుడికిఒక చట్టమా? చట్టం తన పని తాను చేసుకుంటూపోతుందా ? ప్రభుత్వాన్ని,చట్టాన్ని సవాల్‌ చేస్తూ మోనోపాలి..లా వ్యవహరిస్తున్న బిల్డర్‌ కహాని ఇది..ఒక మొండోడు మహారాజు కంటే బలవంతుడిగా వుంటాడన్నది సామెత...

చైతన్యం పెరగాలి,అవినీతిని తరమాలి

ప్రజల్లో విసృత అవగాహాన అవసరం అనిశా దాడుల్లో పట్టుబడుతున్న అవినీతి అధికారులు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండకూడనిది అవినీతి.వంచన అయితే అవే నేటి సమాజంలో రాజ్యమేలుతుండటం దురుదృష్టకం : మహాత్మా గాంధీ. "ప్రభుత్వ శాఖల అధికారులతో పని చేయించుకోవడం మన హాక్కు.దానిని లంచంతో కోనోద్దు"అన్నారు ఓ సీని రచయిత.అయినా అనేక ప్రభుత్వ కార్యలయాల్లో చేతులు తడపందే పనులు జరగడంలేదు.ఎవరికి వారు...

మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రాజీవ్ అరెస్ట్

అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం కేసులో ఏపీ మాజీ మంత్రి,వైసీపీ నేత జోగి రమేష్ కుమారుడైన జోగి రాజీవ్ ను మంగళవారం ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో అయినను అదుపులోకి తీసుకున్నారు.మరోవైపు ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసంలో సైతం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఉదయం నుండే రంగంలోకి...

ఏసీబీ వలలో రంగారెడ్డి జాయింట్‌ కలెక్టర్‌

ధరణిలో పీవోబీ నుంచి మార్పిడికి రూ. 8లక్షలు డిమాండ్‌ జాయింట్‌ కలెక్టర్‌ భూపాల్‌రెడిపై ఫిర్యాదు చేసిన రైతు పక్కాగా ట్రాప్‌ చేసిన పట్టుకున్న అధికారులు సీనియర్‌ అసిస్టెంట్‌ మదన్‌మోహన్‌రెడ్డి కూడా.. ఏసీబీ నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరన్న ఏసీబీ డీజీ లంచం తీసుకోవాలంటేనే వణుకు పుట్టాలి : సీవీ ఆనంద్‌ ట్వీట్‌ రంగారెడ్డి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ భూపాల్‌రెడ్డి ఏసీబీకి చిక్కారు. ఆయనతో పాటు...

అవినీతి అధికారుల‌పై వేటు

స‌స్పెన్ష‌న్‌ కు గురైన ఎండీ షేర్ అలీ, వి. హ‌నుమంత రావు అనిశా ఆక‌స్మిక త‌నిఖీలో అవినీతి బ‌ట్ట‌బ‌య‌లు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొన్న ఏసీబీ అధికారులు రూ. 94,590లు న‌గ‌దు స్వాధీనం డబ్బులను కిటికిలోనుండి బ‌య‌ట‌ప‌డేసిన వైనం డెస్క్ ఆప‌రేట‌ర్లు మౌనిక‌, సౌమ్య‌కు భాగస్వామ్యం సర్వీసు నుంచి పర్మినెంట్ గా రిమూవ్ చేయాలని డిమాండ్ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ వేలాది రూపాయల జీతం...

పట్టణ ప్రణాళికాలో అవినీతి తిమింగలం..?

అవినీతి అధికారి ప్రదీప్ కుమార్ అంతులేని ఆగడాలు టి.ఎస్.బి.పాస్ లో దొంగలకు సద్ది కట్టిన అధికారులు ఏసీబీ దాడులు చేస్తే మరిన్ని బహిర్గతం అయ్యే ఛాన్స్ సీఎం రేవంత్ రెడ్డి దృష్టిపెడితేనే అవినీతికి చెక్ అవినీతి తిమింగలంపై చర్యలు తీసుకోవాలంటున్న సామాజిక వేత్తలు ఇతగాడికి అవినీతి సొమ్మును మింగడమే తెలుసు.. బొక్కసం నింపుకోవడమే తెలుసు.. ఎవరు ఎన్ని బాధలు పడినా.. ఈయనకు...

కమిషనర్ బాటలోనే టీపీవో

ఏసీబీకి చిక్కిన కమిషనర్ రాజ మల్లయ్య దమ్మాయిగూడ మున్సిపాలిటీ అంతా అవినీతిమయం మాముళ్ల మత్తులో మున్సిపల్ అధికారులు అక్రమ నిర్మాణాలకు ఫుల్ సపోర్ట్ టీపీవో శ్రీధర్ నేతృత్వంలోనే కమిషనర్ అవినీతి ఆయనపై కూడా ఏసీబీ దృష్టిసారించాలి ఆస్తులు, అక్రమ సంపాదనపై ఎంక్వైరీ జరపాలి అవినీతిరహిత మున్సిపాలిటీగా మార్చాలని ప్ర‌జ‌ల డిమాండ్ అవినీతి బ‌ట్ట‌బ‌య‌లు కావ‌డంతో టీపీవో శ్రీధ‌ర్ బ‌దిలీ దమ్మాయిగూడ మున్సిపాలిటీ అక్రమాలకు అడ్డగా మారింది. మున్సిపాలిటీ...

ఏసీబీకి చిక్కిన మరో అవినీతి ఖాకీ

రూ.20,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన మెదక్ జిల్లా హవేలి ఘన్ పూర్ పోలీస్ స్టేషన్ ఎస్సై కర్రె ఆనంద్ గౌడ్ ఎస్సైతో చేయి కలిపిన జర్నలిస్ట్ మహమ్మద్ మస్తాన్ చట్టాన్ని రక్షించి,ప్రజలకు భరోసా కల్పించాల్సిన ఖాకీలు అడ్డదారులు తొక్కుతున్నారు.ప్రజలకు భరోసా ఇవ్వాల్సింది పోయి అదే ప్రజల చేత ఛీ కొట్టించుకుంటున్నారు.తెలంగాణలో లంచాలు...

ఠాణాలే వసూళ్ల అడ్డాలు

దర్జాగా లంచాలు తీసుకుంటున్న పోలీసులు నేల వ్యవధిలోనే ఇన్స్‌స్పెక్టర్‌, ఎస్‌ఐలు అనిశా వలలో సీసీ కెమెరాల భయం లేకుండా బరితెగింపు….!! రైలుబండి కదిలేది పచ్చా జండాకే… బతుకు బండి కదిలేది పచ్చనోట్లకే అన్న సీని గీతం రాష్ట్ర పోలీసులు శాఖకు సరిగ్గ అతుక్క పోతుంది. రాష్ట్ర అవినీతి నిరోధక శాఖకు వస్త్తున్న ప్రతి 10 ఫిర్యాదుల్లో 3-6 వరకు...

ఏసీబీ కి చిక్కిన వెల్దండ ఎస్సై ఎం. రవి

అడ్డదారులు తొక్కుతున్న ఖాకీలు లంచాలు తీసుకుంటూ పట్టుబడుతున్న.. తీరు మార్చుకొని కొంతమంది అధికారులు తాజాగా రూ.50,000 లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైన వెల్దండ ఎస్సై ఎం.రవి రోజుకో అధికారి చేస్తున్న అవినీతి గుట్టురట్టవుతుంది.ఏసీబీ అధికారులు వేసిన వలలో చాపల చిక్కుకుంటున్నారు కొంతమంది అధికారులు. ఇక చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు అడ్డదారులు తొక్కుతున్నారు.ఎక్కడో చోట లంచాలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు...
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img