అక్రమార్కులకు అండగా నిలుస్తున్న అధికారులు
ఎండోమెంట్ అధికారులపై తీవ్ర ఆరోపణలు
తప్పుడు పత్రాలతో ఆక్రమణకు యత్నం
విజిలెన్స్ విచారణలో జాప్యం, జీహెచ్ఎంసీ వైఫల్యం
హైదరాబాద్లోని నాంపల్లిలో ఉన్న శ్రీ దేవీబాగ్ ఆలయానికి చెందిన విలువైన భూమి ఆక్రమణ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ భూమి ఆక్రమణలో ఎండోమెంట్ శాఖ అధికారులు అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారని శ్రీ దేవీబాగ్ వెల్ఫేర్ సొసైటీ...
ముఖ్య అతిధిగా హాజరైన ట్రాఫిక్ ఏసీపీ వెంకట్ రెడ్డి
మేడ్చల్ మండలంలోని మునీరాబాద్ గ్రామంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆదివారం గ్రామంలో ఉన్న ఏస్ కె ఎం ఉన్నత పాఠశాలలో భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో లో ఘనంగా 2కె రన్ పోటీ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ట్రాఫిక్ ఏసీపీ వెంకట్...
కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో హైకోర్టు ఆదేశం
కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కొనసాగించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మాజీ...